It would be against interests of the people’s, if land or anything was provided for free or at cheaper rates to Adani Group. Nothing of that sort was being done by the Congress government, said Revanth Reddy Published Date – 5 March 2024, 09:00 PM File Photo Hyderabad: Defending the State government’s decision to seek investments from the Adani Group, Chief Minister A Revanth Reddy said like any other industrialists, the Adani Group was being provided a level playing field and accordingly investments were being made. It would be against interests of the people’s, if land…
Author: Telanganapress
డిసెంబర్ 9న అన్ని హామీలు నేరవెస్తా అని మాట ఇచ్చిన రేవంత్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను, చేనేతలను ఆదుకున్నామని అన్నారు. ఇవాళ(మంగళవారం) రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. బతుకమ్మ చీరలు నేసే పనిని చేనేతలకు ఇచ్చి పని కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని పనులను క్యాన్సిల్ చేస్తోందని ఆరోపించారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక నేతన్నలు రోడ్డున పడ్డారని తెలిపారు. చేనేతలకు పని కల్పించాలని తాను మంత్రి తుమ్మలను కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మహేందర్ రెడ్డి వరకూ పనులు చేయకుండా పబ్బం గడిపేస్తున్నారంటూ ఆరోపించారు.. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్ పై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్…
Chandra Babu | టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉంటుందని, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఎదగడానికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. March 5, 2024 / 08:25 PM IST అమరావతి : టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉంటుందని, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఎదగడానికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) అన్నారు. బీసీల రుణం తీర్చుకునేందుకే పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్(BC Declaration ) తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో చంద్రబాబు మాట్లాడారు. బీసీల డీఎన్ఏ(DNA) లోనే టీడీపీ ఉందని అన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని సూచించారు. బీసీలు సమాజానికి వెన్నెముక అని సీఎం జగన్(CM Jagan) తెలుసుకోవాలని పేర్కొన్నారు. టీడీపీ,…
Superintendent of Police Dr Janaki Sharmila said cases were registered against Himaja, Akshara, Srikrishna and Harahara lodges located in Basar Published Date – 5 March 2024, 08:00 PM Superintendent of Police Dr Janaki Sharmila said cases were registered against Himaja, Akshara, Srikrishna and Harahara lodges located in Basar Nirmal: Four lodges in Basara were booked on charges of anti-social activities, following inspections by police on Tuesday. Superintendent of Police Dr Janaki Sharmila, in a statement, said cases were registered against Himaja, Akshara, Srikrishna and Harahara lodges located in Basar. He said the lodges were found to…
200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకంలో జరుగుతున్న పొరపాట్ల కారణంగా పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు ఎమ్మెల్యే హరీశ్రావు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ఎలాంటి బిల్లు వసూలు చేయవద్దనే ప్రభుత్వ పథకంలో జరుగుతున్న పొరపాటు వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. కేవలం 200 యూనిట్ల వరకు వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్ ఇస్తున్నారు. కానీ ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా సరే, మొత్తం 201 యూనిట్లకు బిల్ వసూలు చేస్తున్నారు. వినియోగదారులు ప్రతీ రోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాము? మీటర్ ఎంత తిరుగుతోంది? అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు. తానివ్వాల ఫ్యాన్ వేసుకోవాలా? వద్దా? లైట్ వేసుకోవాలా? వద్దా? అనేది మీటర్ రీడింగ్ చూసి నిర్ణయించుకోవాల్సిన దుస్థితికి…
IRCTC-Swiggy | సెలెక్టెడ్ రైల్వే స్టేషన్ల పరిధిలో రైలు ప్రయాణికులు తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తే డెలివరీ చేసేందుకు స్విగ్గీతో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకున్నది. March 5, 2024 / 07:51 PM IST మీరు రైలులో ప్రయాణిస్తున్నారా.. సకాలంలో భోజనం చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫుడ్ డెలివరీ యాప్ల్లో ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు మనకు ఇష్టమైన, నచ్చిన ఆహారం అందుబాటులోకి వస్తుంది. అందుకోసం ‘స్విగ్గీ’, ఐఆర్సీటీసీ మధ్య మంగళవారం అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ నెల 12 నుంచి ఈ సేవలు ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి. ముందు విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్, బెంగళూరు స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభం అవుతాయి. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఐఆర్సీటీసీ యాప్ లో బుక్ చేయాలి. అందులో పీఎన్ఆర్ నంబర్ నమోదు చేసి, మీకు నచ్చిన…
Later Srinivas Reddy, along with district Collector VP Gautham inspected the famous Buddhist Stupa at Nelakondapally. Published Date – 5 March 2024, 06:55 PM Khammam: As many as 3, 500 units would be sanctioned in the first phase in each Assembly segment under the Indiramma Housing Scheme, informed Revenue Minister Ponguleti Srinivas Reddy. The minister on Tuesday toured Nelakondapally mandal in the district, laid foundation stones and inaugurated various development works. A financial assistance of Rs 5 lakh would be given to those who have their own land to build houses under the scheme, which would…
కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు ముప్పు ఉందని, అందుకే బీఆర్ఎస్తో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సమావేశం ముగిసిన తర్వాత ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ కేసీఆర్ను కలిసినందుకు ఆనందంగా ఉంది. సెక్యులరిజం ప్రమాదంలో ఉన్నది. ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంది. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కూడా కుట్ర చేస్తోంది. లౌకికత్వాన్ని నిరంతరం కాపాడిన కేసీఆర్తో కలిసి.. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. మాయావతి ఆశీస్సులతో ముందుకు వెళ్తాం. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ముప్పు నుంచి తెలంగాణను కాపాడేందుకు బీఆర్ఎస్తో కలిసి పని చేయాలని నిర్ణయించాం. తప్పకుండా సీట్ల సర్దుబాటు చేసుకుని తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. మాయావతితో కూడా తప్పకుండా కేసీఆర్ మాట్లాడుతారు. తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది ఈ స్నేహం. బహుజన వర్గాల జీవితాలు తప్పకుండా బాగుపడుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం…
Fake seeds | నకిలీ విత్తనాలతో( Fake seeds) నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయకు చెందిన గిరిజన రైతులు ఆందోళన చేపట్టారు. March 5, 2024 / 06:50 PM IST భద్రాద్రి కొత్తగూడెం : నకిలీ విత్తనాలతో( Fake seeds) నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయకు చెందిన గిరిజన రైతులు మంగళవారం ములకలపల్లిలోని బాలాజీ ఫెర్టిలైజర్స్(Fertilizers shop) ఎదుట పురుగు మందు డబ్బాలతో బైఠాయించి ఆందోళన(Farmers protested) నిర్వహించారు. 20 మంది రైతులు 40 ఎకరాల్లో యాసంగి వరి సాగు కోసం బాలాజీ ఫెర్టిలైజర్స్లో నాగార్జున సీడ్స్ వారి హెచ్ఎంటీ సోనా, ఆర్ఎన్ఆర్ వరి విత్తనాలు కొనుగోలు చేశారు. వీటిని సాగు కోసం వినియోగించగా.. వయసు రాకముందే ఈనిన పొలం అంతా తాలు కంకులు వేసింది. దీంతో నష్టపోయిన రైతులు…
Bihar Chief Minister Nitish Kumar filed the nomination for MLC election in the State assembly Published Date – 5 March 2024, 05:52 PM Bihar Chief Minister Nitish Kumar files his nomination papers for the MLC elections, in Patna, Tuesday, March 5, 2024.(IANS) Patna: Chief Minister Nitish Kumar filed the nomination for MLC election in Bihar assembly on Tuesday. The tenure of 11 MLCs including CM Nitish Kumar will end in the first week of May this year. Besides him, other MLCs whose term will expire are Rabri Devi (RJD), Syed Shahnawaz Hussain (BJP), Sanjay Kumar Jha…