బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో భేటీ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఎస్పీ హైకమాండ్తో మాట్లాడి అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్, బీఎస్పీ కలిపి పని చేయాలని నిర్ణయించామన్నారు కేసీఆర్. సీట్ల సర్దుబాటు, పొత్తు విధివిధానాలతో పాటు మిగతా విషయాలన్ని రేపు, ఎల్లుండి ప్రకటిస్తాం. కొన్ని సీట్లలో వారు, మేం కొన్ని సీట్లలో పోటీ చేస్తామన్నారు. నాగర్కర్నూల్ నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పెద్దపల్లి నుంచి పోటీ చేయొద్దా..? రాష్ట్ర అధ్యక్షుడు కదా.. వరంగల్ నుంచి కూడా పోటీ చేయొచ్చు. జనరల్ సీట్లలో కూడా పోటీ చేయొచ్చు అని కేసీఆర్ తెలిపారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ పొత్తుతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ Source link
Author: Telanganapress
Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, గుజరాత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ అర్జున్ మోధ్వాడియా మంగళవారం కాషాయ పార్టీలో చేరారు. March 5, 2024 / 05:47 PM IST Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, గుజరాత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ అర్జున్ మోధ్వాడియా మంగళవారం కాషాయ పార్టీలో చేరారు. అర్జున్ మోధ్వాదియా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో మోధ్వాడియాతో పాటు మాజీ ఎమ్మెల్యేలు అంబరీష్ దెర్, ములుభాయ్ కందోరియా బీజేపీలో చేరారు. 40 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మోథ్వాడియా సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవి నుంచి వైదొలుగుతూ అసెంబ్లీ స్పీకర్కు రాజీనామా పత్రం అందచేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం లేకపోవడంతో తాను పార్టీ నుంచి…
On being alerted, the TSDCA drug inspectors recently procured ‘medicines’ that were being retailed by the non-existent company at various medical shops. Published Date – 5 March 2024, 04:41 PM Hyderabad: Medicines manufactured by a fictitious company that goes by the name of Meg lifesciences, Khasara, Palli Gaon, Sirmour district in Himachal Pradesh, have just chalk powder and starch but no active medicinal ingredients, the Telangana State Drug Control Administration (TSDCA) said on Tuesday while urging people not to procure and consume these ‘medicines’. On being alerted, the TSDCA drug inspectors recently procured ‘medicines’ that were…
దేశ ప్రధాని పర్యటనపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. అదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెక్స్ టైల్ పార్కు ఇవ్వలేదంటూ అసలు మోడీ ఎందుకు వచ్చినట్టు అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఆదిలాబాద్ పై చిన్న చూపు చూసారని, ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేసినట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. నలుగురు ఎమ్మెల్యేలను ప్రజలను గెలిపిస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా అని ఆయన మండిపడ్డారు. ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఎన్నికల సభ నిర్వహించారని మండిపడ్డారు.. మోడీ, రేవంత్ రెడ్డిలు ఒక్కరికి ఒక్కరు పొగుడు కోవడం తప్పా జిల్లా ప్రజలకు ఒరిగింది ఏంటని నిలదీశారు. ఆదిలాబాద్ కు ఇచ్చింది గుండు సున్నా అని ఆయన ధ్వజమెత్తారు. ఆదివాసీలు అని గొప్పలు చెప్పే బీజేపీ నేతలు ఆదివాసీ అయిన సిట్టింగ్ ఎంపీకి ఎందుకు టికెట్ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఏ…
Gummadi Anuradha | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బషీర్బాగ్ పీజీ లా కళాశాల (Bashirbagh PG Law College) ప్రిన్సిపల్గా( Principal )డాక్టర్ గుమ్మడి అనురాధ(Dr. Gummadi Anuradha) నియమితులయ్యారు. March 5, 2024 / 04:36 PM IST ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 5: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బషీర్బాగ్ పీజీ లా కళాశాల (Bashirbagh PG Law College) ప్రిన్సిపల్గా( Principal )డాక్టర్ గుమ్మడి అనురాధ(Dr. Gummadi Anuradha) నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఉత్తర్వులు జారీ చేయగా, వీసీ ప్రొఫెసర్ రవీందర్ నియామక పత్రాన్ని అనురాధకు అందజేశారు. ఖమ్మం జిల్లా ఇల్లందుకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య కూతురైన అనురాధ ఆయన బాటలోనే పయనిస్తూ రెండో సారి ప్రిన్సిపల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అధ్యాపకులు, అధికారులు, విద్యార్థి నాయకులు అభినందించారు. Source link
Shabbir Ali was in- charge minister for Hyderabad city in the last Congress-led government in the undivided State and was involved in the Hyderabad Metro and ORR projects. Published Date – 5 March 2024, 03:50 PM Mohammed Ali Shabbir Jeddah: The Congress party is committed to the comprehensive development of Hyderabad city and expansion of the Hyderabad Metro Rail network was part of it, said Mohammed Ali Shabbir, Advisor to the Telangana government on SC, ST, BC and Minorities. Claiming that the Hyderabad Metro Rail was the brainchild of Congress party, initiated in its previous term…
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తిప్పారం గ్రామానికి చెందిన వెంకట్ బోధన్ హాస్టల్ లో జరిగిన చిన్న సంఘటనలో మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్ లేకపోవడం వలన జరిగిన చిన్న సంఘటనలో ఒకరు చనిపోవడం..8మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైంది. మర్డర్ కేసు నమోదు కావడంతో ఆ 8మంది విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపు లేని చర్యల వల్లనే ఈ దారుణం జరిగిందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఅర్ పై పడి ఎడ్చుడే తప్ప ఈ మూడు నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చూసామంటే .. మళ్ళీ గత మూడు నెలల్లో చూసామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్య శాఖకు మంత్రి…
YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద(YS Viveka) హత్యకేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి (Dastagiri) మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. March 5, 2024 / 03:46 PM IST అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద (YS Viveka) హత్యకేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి (Dastagiri) మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే, ఎంపీ టికెట్ కోసం వివేకాను హత్య (Murder) చేశారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో తాను జైలులో(Jail) ఉండగా దేవిరెడ్డి చైతన్య రెడ్డి తనను ప్రలోభాలకు గురి చేయడం వాస్తవమని స్పష్టం చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జైలులో జరిగిన విషయాలన్నంటినీ, తనను ప్రలోభపెట్టిన విషయాలను కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. జైలు అధికారుల తీరుపై ఎస్పీ, సీబీఐ ఎస్పీకి లేఖ రాశానని పేర్కొన్నారు. జైలులో సీసీ కెమెరాలు…
The body was found lying in the traffic police booth at Banjara Hills Road No. 1 by the traffic policemen who reported for duty in the morning. Updated On – 5 March 2024, 02:54 PM Hyderabad: A body of an unidentified man bearing injuries was found at Banjara Hills road on Tuesday morning. According to the police, the body was found lying in the traffic police booth at Banjara Hills Road No. 1 by the traffic policemen who reported for duty in the morning. On being informed the Banjara Hills police reached the spot and after…
కాజీపేట రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లోని ప్లాట్ ఫాంలకు దూరంగా ఉన్న పార్కింగ్ ట్రాక్లపై ఈ అగ్ని ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలులోని బొగ్గుకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డట్లు తెలిపారు. క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగి పక్కనే నిలిపి ఉంచిన ప్యాసింజర్ రైలుకు అంటుకున్నాయని.. దీంతో పలు బోగీలు మంటల్లో కాలిపోయాయని తెలిపారు. ఈ ప్రమాదంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు రైల్వే పోలీసులు. ఇది కూడా చదవండి: మాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు కీలక తీర్పు Source link