Traffic booth box | బంజారాహిల్స్(Banjara Hills) పరిధిలోని ఓ ట్రాఫిక్ బూత్ బాక్స్లో(Traffic booth box) వ్యక్తి మృతదేహం (Dead body)లభించడం స్థానికంగా కలకలం రేపింది. March 5, 2024 / 02:44 PM IST హైదరాబాద్ : బంజారాహిల్స్(Banjara Hills) పరిధిలోని ఓ ట్రాఫిక్ బూత్ బాక్స్లో(Traffic booth box) వ్యక్తి మృతదేహం (Dead body)లభించడం స్థానికంగా కలకలం రేపింది. ట్రాఫిక్ బూత్లో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Source link
Author: Telanganapress
Last week, at a public meeting in Chevella, the Chief Minister had slammed the Bharatiya Janata Party (BJP) leaders for boasting about the Gujarat model. Published Date – 5 March 2024, 01:53 PM Hyderabad: Chief Minister A Revanth Reddy’s remarks praising Gujarat model and backtracking on his earlier comments are evoking sharp criticism from different sections. Last week, at a public meeting in Chevella, the Chief Minister had slammed the Bharatiya Janata Party (BJP) leaders for boasting about the Gujarat model. “What is the Gujarat model? Is it about setting afire people and usurping investments from…
తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు, రాష్ట్రం తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్.ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేసులకు భయపడే పరిస్థితి లేదని..బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదన్నారు. ఖమ్మం జిల్లా బీసీ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్..ప్రతి కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుంది. పార్టీలో అందరికీ సముచిత స్థానం కల్పిస్తాం. రాజ్యసభ సభ్యులు రవిచంద్ర ను జిల్లాలో బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా సీఎం కేసీఆర్ నిలబెట్టారు…అందుకే రాజ్యసభ సీట్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును పార్టీ నిర్ణయించింది. నామ నాగేశ్వరరావు పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపుకు అందరం కలిసి పని చేయాలి. ఏడవ తేదీన 4 గంటలకు బీఆర్ స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ మీటింగ్ ను విజయవంతం చేయటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు తాతా మధుసూదన్. ఇది…
YSRCP | ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కి షాక్ తగిలింది. వైసీపీని వీడుతున్నట్లు రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) తెలిపారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఒక ప్రకటన చేశారు. March 5, 2024 / 01:43 PM IST YSRCP: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కి షాక్ తగిలింది. వైసీపీని వీడుతున్నట్లు రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) తెలిపారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఒక ప్రకటన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు జయరాం వెల్లడించారు. ఇవాళ మంగళగిరిలో టీడీపీ నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ విధానాలతో విసుగు చెందానని, అందుకే ఆ పార్టీని వీడుతున్నానని…
The legislation was overwhelmingly passed earlier this year by the French National Assembly and Senate. Updated On – 5 March 2024, 12:51 PM Paris: France became the first nation in the world to enshrine abortion rights in its constitution on Monday, according to CNN. The proposal was approved by lawmakers in both chambers of the French Parliament, with a vote of 780 to 72 in favour, meeting the necessary three-fifths majority to change the French constitution.Notably, after the US Supreme Court in 2022 reversed the Roe v. Wade ruling that recognised women’s constitutional right to abortion,…
దేశ వ్యాప్తంగా ఎన్ఐఎ 17 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లోనీ ఖైదీలకు లష్కరే ఉగ్రవాది నజీర్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేస్తున్నారు. ట్రైయినింగ్ తీసుకున్న ఖైదీల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు చేసింది. కర్నాటక, తమిళనాడుతో సహా మరో ఐదు రాష్ట్రాలలో ఎన్ఐఎ సోదాలు చేపట్టింది. 2023 జులైలో ఓ ఇంట్లో సమావేశమైన ఐదుగురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఈ ఐదుగురు లష్కరే తోయిబ ఉగ్రవాది నజీర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టు తేలింది. వారి దగ్గర నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, గ్రనేడ్లు, వాకీటాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు పోలీసులు ఈ కేసును ఎన్ఐఎకు అప్పగించారు. ప్రస్తుతం బెంగళూరు జైలులో నజీర్ జీవితఖైదు అనుభవిస్తున్నాడు. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును కూడా జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ సహా…
Zohaib Rashid : పాకిస్థాన్ యువ బాక్సర్ జొహైబ్ రషీద్(Zohaib Rashid) దేశం పరువు తీశాడు. ఇటలీలో జరుగుతున్న ఒలింపిక్స్ క్వాలిఫయర్(Olympics Qualifiers)కు ఎంపికైన రషీద్ దొంగతనానికి పాల్పడ్డాడు. అది కూడా సొంత దేశానికి చెందిన… March 5, 2024 / 12:20 PM IST Zohaib Rashid : పాకిస్థాన్ యువ బాక్సర్ జొహైబ్ రషీద్(Zohaib Rashid) దేశం పరువు తీశాడు. ఇటలీలో జరుగుతున్న ఒలింపిక్స్ క్వాలిఫయర్(Olympics Qualifiers)కు ఎంపికైన రషీద్ దొంగతనానికి పాల్పడ్డాడు. అది కూడా సొంత దేశానికి చెందిన ఆటగాళ్ల డబ్బును కాజేశాడు. అనంతరం చెప్పా పెట్టకుండా ఇటలీ నుంచి పరారయ్యాడు. మంగళవారం పాకిస్థాన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు ఇటలీలో ఉన్న పాకిస్థాన్ దౌత్యకార్యాలయంలో రషీద్పై ఫిర్యాదు చేసింది. ‘ఒలింపిక్స్ క్వాలిఫయర్ పోటీల్లో పాల్గొనేందుకు ఇటలీ చేరుకున్న ఐదుగురు సభ్యుల్లో రషీద్ ఒకడు. కానీ, అతడు దొంగతనానికి పాల్పడడం బాక్సింగ్ ఫెడరేషన్తో…
The bench said it was acquitting all the accused as the prosecution failed to prove the case beyond reasonable doubt against them. Updated On – 5 March 2024, 11:47 AM Nagpur: The Nagpur bench of the Bombay High Court on Tuesday acquitted former Delhi University professor G N Saibaba in an alleged Maoist links case and set aside the life imprisonment imposed on him. A division bench of Justices Vinay Joshi and Valmiki SA Menezes also acquitted five others accused in the case. The bench said it was acquitting all the accused as the prosecution failed…
సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోడీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ ఇవాళ(మంగళవారం) ఉదయం సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రదక్షణ చేసిన మోడీ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి శేష వస్త్రంతోపాటు చిత్రపటాన్ని అందించారు. ఇది కూడా చదవండి: దేశ వ్యాప్తంగా ఎన్ఐఎ సోదాలు Source link
PM Modi | పొరుగు దేశం పాకిస్థాన్ నూతన ప్రధాని ( Pak PM) షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. March 5, 2024 / 11:42 AM IST PM Modi | పొరుగు దేశం పాకిస్థాన్ నూతన ప్రధాని ( Pak PM) షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్కు అభినందనలు’ అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న జరిగిన పాకిస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో షరీఫ్కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ రెండో స్థానంలో నిలిచింది. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్…