The raids were being conducted in Chennai and Cuddalore. Published Date – 5 March 2024, 10:40 AM Chennai: The National Investigation Agency (NIA) on Tuesday was conducting raids at two places in Tamil Nadu in connection with its probe in the Bengaluru cafe blast case, said sources. The raids were being conducted in Chennai and Cuddalore. NIA sources told IANS that the raids began in the morning in several other places in the country, including Tamil Nadu and Karnataka. The NIA is conducting investigation following information that the Lashkar-e-Taiba south Indian commander Thadiyantavida Naseer had trained…
Author: Telanganapress
రాష్ట్రంలో కొద్ది రోజులుగా పోలీసు డిపార్ట్ మెంట్ లో బదిలీలు జరుగుతున్నాయి. అయితే బదిలీలపై పోలీసు ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పోస్టింగ్ ఇస్తున్నారో లేదో.. అలా బదిలీ జరిగిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖలో బదిలీల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. వరుస బదిలీలపై అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలు కేవలం ఎన్నికల నియమావళి మేరకేనంటూ ఉన్నతాధికారులు చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నది. ఒక అధికారిని ఒక ప్రాంతానికి బదిలీ చేసిన మరుసటి రోజే తిరిగి ఆ ఉత్తర్వులు రద్దు చేయడం, ట్రాన్స్ఫర్ అయిన అధికారిని అదే స్థానంలో పోస్టింగ్ కల్పించడం..ఇదేక్కడి ఎన్నికల నియమావళి అంటూ కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీలు చేస్తే.. ఆ అధికారికి సంబంధించిన పూర్తి వివరాల ఆధారంగానే పోస్టింగ్ కల్పిస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న బదిలీల తీరులో…
Naveen Ul Haq : వన్డే వరల్డ్ కప్ అనంతరం వన్డేలకు వీడ్కోలు పలికిన అఫ్గనిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ (Naveen Ul Haq) టీ20 లీగ్స్లో రాణిస్తున్నాడు. మరో పదిహేడు రోజుల్లో 17వ సీజన్ మొదలవ్వనుందనగా నవీన్ షాకింగ్ విషయాలు చెప్పాడు. 16వ సీజన్లో విరాట్ కోహ్లీ(Virat Kohli)తో గొడవ గురించి… March 5, 2024 / 10:36 AM IST Naveen Ul Haq : వన్డే వరల్డ్ కప్ అనంతరం వన్డేలకు వీడ్కోలు పలికిన అఫ్గనిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ (Naveen Ul Haq) టీ20 లీగ్స్లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ స్పీడ్స్టర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరో పదిహేడు రోజుల్లో సీజన్ మొదలవ్వనుందనగా నవీన్ షాకింగ్ విషయాలు చెప్పాడు. 16వ సీజన్లో విరాట్ కోహ్లీ(Virat Kohli)తో గొడవ గురించి పలు సంచలన విషయాలు వెల్లడించాడు. జల్మి…
The application moved on Monday said that a stone had fallen from the roof due to the vibrations caused by the crowd offering namaz. Published Date – 5 March 2024, 09:43 AM Varanasi: The chief executive officer (CEO) of Shri Kashi Vishwanath temple trust, Vishwa Bhushan Mishra, has moved an application before the court of the district judge to seek repair of the roof of southern cellar of Gyanvapi mosque. The application moved on Monday said that a stone had fallen from the roof due to the vibrations caused by the crowd offering namaz. The temple…
బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్రెడ్డికి ఊహించని పరాభవం ఎదురైంది. గృహజ్యోతి ప్రారంభానికి వెళ్లిన ఆయనను కొందరు మహిళలు ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం గృహజ్యోతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు జీరో కరెంట్ బిల్లులు అందజేశారు. ఆ తర్వాత సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, ముందుగా గ్రామపంచాయతీ కార్మికులకు మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతో అక్కడే ఉన్న కొందరు మహిళలు తమకు ఎప్పుడు ఇస్తారని గట్టిగా నిలదీశారు. వారిపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. ఇండ్లు లేని వారికి, ఇండ్లు కూలిపోయిన వారందరికీ తప్పకుండా మంజూరు చేస్తామని చెప్పారు. ఇది కూడా చదవండి: పోలీస్ శాఖలో బదిలీల గందరగోళం.. అధికారుల్లో అసహనం Source link
Missile Attack: ఇజ్రాయిల్లో జరిగిన యాంటీ ట్యాంక్ మిస్సైల్ అటాక్లో ఓ భారతీయుడు మృతిచెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఆ ముగ్గురూ కేరళకు చెందినవారే. లెబనాన్కు చెందిన హిజ్బుల్లా దళం మార్గలియట్లో ఉన్న వ్యవసాయక్షేత్రంపై మిస్సైల్ అటాక్ చేసింది. March 5, 2024 / 09:34 AM IST జెరుసలాం: ఇజ్రాయెల్లో జరిగిన యాంటీ ట్యాంక్ మిస్సైల్ అటాక్(Missile Attack)లో ఓ భారతీయుడు మృతిచెందాడు. నార్తర్ బోర్డర్ మార్గలియట్ వద్ద లెబనాన్ జరిపిన దాడిలో భారతీయ వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బాధితులు ముగ్గురూ కేరళకు చెందినవారిగా గుర్తించారు. మార్గలియట్లో ఉన్న వ్యవసాయక్షేత్రంపై మిస్సైల్ అటాక్ జరిగింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. కొల్లాంకు చెందిన పత్నిబిన్ మ్యాక్స్వెల్ అనే వ్యక్తి ఆ దాడిలోప్రాణాలు కోల్పోయాడు. జివ్ ఆస్పత్రిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. క్షిపణి దాడిలో బుష్ జోసెఫ్ జార్జ్, పౌల్ మెల్విన్ అనే…
Teams from the Commercial Tax wing conducted raids at outlets of a prominent liquor store in Hyderabad following complains of tax evasion Published Date – 4 March 2024, 11:00 PM Teams from the Commercial Tax wing conducted raids at outlets of a prominent liquor store in Hyderabad following complains of tax evasion Hyderabad: Teams from the Commercial Tax wing conducted raids at outlets of a prominent liquor store in the city on Monday following complains of tax evasion. The officials launched raids at the outlets of the liquor store known for its wide collection of local…
రంగారెడ్డిలో జూన్ వరకు గృహజ్యోతి లేనట్లే Gruha Jyothi | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు అడుగడుగునా నిరాశే ఎదురవుతున్నది. 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆశించిన లబ్ధిదారులకు అది ఒక్కరోజు మురిపెంగానే మిగిలింది. సీఎం రేవంత్రెడ్డి అట్టహాసంగా గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించేందుకు జిల్లాలోని చేవెళ్లను ఎంపిక చేసుకున్నారు. తీరా… మహబూబ్నగర్-రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిందంటూ.. ప్రభుత్వ ఖర్చుతో చేపట్టిన ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వినియోగించుకున్నది. ఈ నేపథ్యంలో కోడ్ ఉన్నందున విద్యుత్ శాఖ అధికారులు జిల్లాలో పథకాన్ని ప్రారంభించకుండా ఉండాలి. కానీ ఒకటో తేదీన పలు ప్రాంతాల్లో జీరో బిల్లులను జారీ చేసి.. ఘనంగా ప్రచారం చేసుకున్నారు. అయితే మరుసటి రోజు నుంచే కోడ్ ఉందంటూ పథకాన్ని అటకెక్కించారు. ఒకవైపు…
The Deccan Warriors also saw defender Sajid Dhot sent off for two bookable offences as they lost more ground in the I-League title race, falling to their third home defeat of the season. Published Date – 4 March 2024, 11:06 PM Players of Sreenidi Deccan and Real Kashmir vie for the ball during the clash. Hyderabad: Sreenidi Deccan Football Club succumbed to two late goals by Real Kashmir Football Club, going down 2-3 in a Matchweek 17 I-League clash here at the Deccan Arena on Monday. The Deccan Warriors also saw defender Sajid Dhot sent off…
SBI | న్యూఢిల్లీ, మార్చి 4: ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి తాజాగా అప్లికేషన్ పెట్టుకొన్నది. 2019, ఏప్రిల్ 12 నుంచి 2024, ఫిబ్రవరి 15 వరకు రాజకీయ పార్టీలకు విరాళాల కోసం 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ చేశామని, వాటికి సంబంధించిన వివరాలు సమర్పించేందుకు సుప్రీంకోర్టు పెట్టిన మూడు వారాల గడువు సమయం సరిపోదని ఎస్బీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల జారీ ప్రతి దశ ముగింపులో రిడీమ్ అయిన బాండ్లను అధీకృత బ్రాంచ్లు ముంబైలోని ప్రధాన బ్రాంచ్లో డిపాజిట్ చేశామని పేర్కొన్నది. రెండు వేర్వేరు సమాచారాలు ఉన్నందున, మొత్తంగా 44,434 సమాచార సెట్లను డీకోడ్ చేసి, సరిపోల్చాల్సి ఉంటుందని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆ పథకాన్ని…