Author: Telanganapress

విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం ఆయన ముషీరాబాద్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 57 లక్షలతో అభివృద్ధి పనులు, అలాగే సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(ఎస్‌ఆర్‌డీ) సంస్థ సహకారంతో డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ దాట్ల ఫౌండేషన్‌. March 5, 2024 / 02:35 AM IST కవాడిగూడ/హిమాయత్‌నగర్‌ మార్చి 4: విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం ఆయన ముషీరాబాద్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 57 లక్షలతో అభివృద్ధి పనులు, అలాగే సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(ఎస్‌ఆర్‌డీ) సంస్థ సహకారంతో డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ దాట్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ. 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ముషీరాబాద్‌ ప్రభుత్వ ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్‌ఎసీ)ని , హిమాయత్‌నగర్‌ డివిజన్‌లోని దత్తానగర్‌లో బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ముషీరాబాద్‌ ఎమ్మెల్యే…

Read More

The International Arena Polo Championship, featuring six teams, kicked-off at the Hyderabad Polo and Riding Club (HPRC) in Aziznagar, Moinabad mandal on Monday. Published Date – 4 March 2024, 11:58 PM Polo players in action during the event. Hyderabad: The International Arena Polo Championship, featuring six teams, kicked-off at the Hyderabad Polo and Riding Club (HPRC) in Aziznagar, Moinabad mandal on Monday. The entire HPRC complex came alive to what promises to be a pulsating fare that will continue till March 10. The USA and host India are fielding two teams apiece while the other contenders…

Read More

మహారాష్ట్ర  అనుకోని ఘటన జరిగింది. అడవిలోంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుతకు ఊహించని పరిణామం ఎదురైంది. దాహం తీర్చుకునేందుకు ఓ బిందెలో తలపెట్టి అందులోనే ఇరుక్కుపోయింది. ఈ ఘటన ధూలే  జిల్లాలో నిన్న( ఆదివారం) జరిగింది. #WATCH | Maharashtra: A male leopard spent five hours with its head stuck in a metal vessel in a village in Dhule district was later rescued by the Forest Department: RFO Savita Sonawane (Video Source: Forest Department) pic.twitter.com/PojOWOCoRd — ANI (@ANI) March 3, 2024 ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత దాహంగా ఉండటంతో ఇంటి ఆవరణలో ఉన్న ఓ బిందెలోని నీటిని తాగేందుకు తలపెట్టింది. ఆ తర్వాత తలను బయటకు తీయలేకపోయింది. సుమారు ఐదు గంటల పాటు అలాగే ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించింది. గ్రామస్థులు వెంటనే అటవీ…

Read More

ఏపీ టెట్‌, ఏపీ టీఆర్‌టీల షెడ్యూల్‌ను మార్చాలని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సోమవారం ఆదేశాలు జారీచేసింది. రాత పరీక్ష తర్వాత ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణకు సమయం ఇవ్వాలని ఆదేశించింది. టెట్‌, టీఆర్‌టీ మధ్య సముచిత సమయం ఉండేలా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గత బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. March 5, 2024 / 01:34 AM IST ఏపీ హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఏపీ టెట్‌, ఏపీ టీఆర్‌టీల షెడ్యూల్‌ను మార్చాలని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సోమవారం ఆదేశాలు జారీచేసింది. రాత పరీక్ష తర్వాత ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణకు సమయం ఇవ్వాలని ఆదేశించింది. టెట్‌, టీఆర్‌టీ మధ్య సముచిత సమయం ఉండేలా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గత బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ తీర్పును రిజర్వ్‌ చేశారు. టెట్‌, టీఆర్‌టీ…

Read More

States’ support is crucial to unleash the full potential of the market and mitigate climate change Published Date – 4 March 2024, 11:59 PM By Ganesh Manjhi, Manuj Jha The Government of India added Climate Change to the ‘Ministry of Environment and Forest’ in 2014. It stresses the importance of climate change and the focus of the government. According to the European Commission Report, India accounted for 4.32% of the global CO2 emissions in 1990, which rose to 7.33% in 2022. China with 29.2%, US (11.2%), EU27 (6.7%), Russia (4.8%) and Brazil (2.4%) were the major…

Read More

సీనియర్ సినీ నటి, బీజేపీ మాజీ ఎంపీ జయప్రద ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టులో ఇవాళ(సోమవారం) లొంగిపోయారు. గత ఎన్నికల సమయంలో ఎలెక్షన్ కోడ్ ను ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసుల విచారణకు ఆమె హాజరు కాలేదు. అనేక సార్లు ఆమెకు కోర్టు నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. దీంతో.. ఫిబ్రవరి 27న ఆమెకు సీఆర్పీసీ 82 కింద మరో నాన్ బెయిలబుల్ వారెంట్ ను రాంపూర్ లోని ఎంపీ / ఎమ్మెల్యే కోర్టు జారీ చేసింది. ఆమె ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. జయప్రద పరారీలో ఉన్నట్టు కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జయప్రద సోమవారం కోర్టులో లొంగిపోయారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ మహిళలకు ఆప్ సర్కారు గుడ్ న్యూస్ Source link

Read More

మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. సొంతగడ్డపై అభిమానుల అపూర్వ మద్దతు మధ్య బరిలోకి దిగిన ఆర్‌సీబీ సోమవారం జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. March 5, 2024 / 12:31 AM IST యూపీపై ఆర్‌సీబీ ఘన విజయం బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. సొంతగడ్డపై అభిమానుల అపూర్వ మద్దతు మధ్య బరిలోకి దిగిన ఆర్‌సీబీ సోమవారం జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత నిర్ణీత 20 ఓవర్లలో ఆర్‌సీబీ 198-3 స్కోరు చేసింది. కెప్టెన్‌ స్మృతి మందన(50 బంతుల్లో 80, 10ఫోర్లు, 3సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగగా, ఎలీస్‌ పెర్రీ(58) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. ఓపెనర్‌ మేఘన(28) నిరాశపర్చగా, మందన, పెర్రీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరి కలిసి రెండో వికెట్‌కు 95…

Read More

According to estimates from multiple public health specialists, the trend of steady rise in obesity, diabetes, hypertension and pre-diabetes stages will continue, as younger obese adults age into older adults Published Date – 4 March 2024, 11:35 PM Representational Image Hyderabad: High prevalence of critical health indicators including abdominal obesity, generalised obesity, hypertension and pre-diabetes among individuals, especially women, in Telangana is a clear indication of the enormous burden of Non-Communicable Diseases (NCDs) that the State will have to face in the coming years. While the traditional ailments based on seasonality have continued to remain active,…

Read More

లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ జారీ చేస్తున్న సమన్లను  గత కొంతకాలంగా తిరస్కరిస్తూ వస్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌. ప్రస్తుతం విచారణకు హాజరయ్యేందుకు ఒప్పుకున్నారు. ఈ కేసులో ఈడీ గత నాలుగు నెలలుగా కేజ్రీకి నోటీసులు ఇస్తోంది. ఇప్పటికి ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన ఒక్కసారి కూడా ఈడీ ముందు విచారణకు హాజరుకాలేదు. ఈడీ నోటీసులు చట్ట విరుద్ధమని, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలా తరచూ నోటీసులు ఇస్తోందంటూ కేజ్రీవాల్‌ కొట్టిపారేస్తున్నారు. ఈ క్రమంలో పలు కారణాలు చూపి ఈడీ విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 27న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఎనిమిదో సారి కూడా సమన్లు పంపారు. మార్చి 4వ తేదీన విచారణకు హాజరుకావాలని కోరారు. అయితే, ఈ సారి కూడా విచారణకు హాజరుకాలేనని కేజ్రీ ప్రకటించారు. అయితే, మార్చి 12 తర్వాతే తాను…

Read More

WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ -2024 టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. March 4, 2024 / 11:06 PM IST WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ -2024 టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్దేశించిన 199 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో యూపీ వారియర్స్ జట్టు చేతులెత్తేసింది. యూపీ వారియర్స్ కెప్టెన్ హల్యేసా హీలే ఓపెనర్ గా 55 పరుగులు, దీప్తీ శర్మ 33, పూనం ఖేమ్మార్ 31 పరుగులతో పర్వాలేదనిపించినా మిగతా వారెవ్వరూ క్రీజులో నిలకడగా నిలబడలేకపోయారు. నిర్దేశిత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సోఫీ…

Read More