భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చీఫ్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ఆదిత్య ఎల్ 1ప్రయోగం చేపట్టిన రోజే వ్యాధి నిర్ధారణ అయినట్టు చెప్పారు. ఓ మళయాళం వెబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నట్టు చెప్పారు. చంద్రయాన్ 3 ప్రయోగం సమయం లోనే ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఆ సమయం లో దాని గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదన్నారు. కానీ ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకున్నా. కొద్ది సమస్య ఉన్నట్టు గుర్తించారు. ప్రయోగం ముగిసిన తర్వాత చెన్నై వెళ్లి మరిన్ని స్కాన్లు చేయించగా అప్పుడే నాకు అర్థమైంది నా కడుపులో కణితి పెరిగిందని. మరో రెండు మూడు రోజుల తరువాత నిర్ధారణ అయ్యింది. అది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అని ఇస్రో ఛైర్మన్…
Author: Telanganapress
Health Tips | మహిళలు వారానికి 75నిమిషాల పాటు వ్యాయామం చేస్తే వచ్చే ప్రయోజనాలు.. పురుషులు 140నిమిషాల పాటు చేస్తే కలుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. మహిళలతో పోలిస్తే.. పురుషులు ఆరోగ్యంగా ఉండాలన్నా.. ఆయుష్షు పెంచుకోవాలన్నా మహిళల కంటే ఎక్కువ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. March 4, 2024 / 07:21 PM IST Health Tips | సాధారణంగా పురుషుల కన్నా మహిళలు వ్యాయామం తక్కువ చేస్తారు. ఆల్రెడీ ఇంటి పనులు, ఆఫీసు, పిల్లలతోనే టైం గడిచిపోతుంది. అందుకే ఎక్కువ మంది ప్రత్యేకంగా వ్యాయామం మీద శ్రద్ధ పెట్టరు. కానీ కొన్ని పరిశోధనలు, అధ్యయనాల్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వ్యాయామం చేయడం వల్ల పురుషుల కన్నా మహిళలకే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్టియాలజీకి చెందిన జర్నల్ ఇటీవల దీని గురించి ప్రచురించింది. ఆ సంస్థకు చెందిన పరిశోధకులు 1997 నుంచి జాతీయ ఆరోగ్య ఇంటర్వ్యూ సర్వేలలో…
According to Police Commissioner, Ganta Ravi (33) of Pedda Gundavelli married Ganta Yadavva of Ravurukala in 2009. Published Date – 4 March 2024, 06:33 PM Siddipet: A man who killed his wife was convicted and sentenced for life by the District Principal and Sessions Judge Dr T Raghuram, The convict was also ordered to pay a fine of Rs 1000. According to Police Commissioner, Ganta Ravi (33) of Pedda Gundavelli married Ganta Yadavva of Ravurukala in 2009. It was a love marriage. The couple was blessed with two daughters. However, Ravi had started suspecting the fidelity…
నిజామాబాద్ జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ తిరుమలయ్య ఇవాళ(సోమవారం) గుండెపోటుతో మృతి చెందాడు. గత ఏడు నెలలుగా నిజామాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం చద్మల్ గుట్ట ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంకు చెందిన తిరుమలయ్య (28) చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సోమవారం అతనికి గుండెపోటు రావడంతో తిరుమలయ్యను జైలు అధికారులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇది కూడా చదవండి:మహబూబ్ నగర్లో రెండు లోక్ సభ స్థానాలను గెలుస్తాం Source link
Farmers dharna | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు(Farmers) కన్నెర్రజేస్తున్నారు. కండ్ల ముందే పంటలు(Crops) ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం కడుపుమండిన రైతన్నలు సాగు నీటికోసం రోడ్డెక్కారు. March 4, 2024 / 06:23 PM IST సిద్దిపేట : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు(Farmers) కన్నెర్రజేస్తున్నారు. కండ్ల ముందే పంటలు(Crops) ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం కడుపుమండిన రైతన్నలు సాగు నీటికోసం రోడ్డెక్కారు. ఎండిపోతున్న పంటలకు సాగునీరు ఇవ్వాలని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి రైతులు రామునిపట్ల రాజీవ్ రహదారిపై సోమవారం ధర్నా(Dharna) నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వాయర్ ఉన్నా సాగునీరు అందడం లేదన్నారు. భూ సేకరణ చేపట్టి పంట పొలాలకు సాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగుచేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. అధికారులకు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా కనికరం చూపిస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోసం పెట్టిన పెట్టుబడులు భారంగా మారా యన్నారు.…
The metro rail project is expected to cost about Rs. 2,000 Cr including for road widening and shifting of the utilities. Published Date – 4 March 2024, 05:30 PM Hyderabad: The foundation stone the for phase I Hyderabad metro rail work in a 5.5 km stretch from MGBS to Falaknuma, which is part of corridor II green line JBS to Falaknuma will be laid on Friday, March 8. According to MD, HMRL NVS Reddy, around 1100 properties will be affected in road widening at the metro rail station locations. The metro rail project is expected to…
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. దీంతో పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ( సోమవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపి నియోజకవర్గాల ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఖమ్మం, మహబూబాబాద్ కీలక నేతలు పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల కార్యచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. నిన్న( ఆదివారం) కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో కేసీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై నేతలతో అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇది కూడా చదవండి: మహబూబ్ నగర్లో రెండు లోక్ సభ స్థానాలను గెలుస్తాం Source link
Delhi High Court | వీధి కుక్కలు పాదచారుల పాలిట శాపాలుగా మారాయని ఢిల్లీ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) నిర్లక్ష్యం వల్ల తన ఏడాదిన్నర బిడ్డను నాలుగైదు కుక్కల గుంపు దారుణంగా కరిచి చంపిందని, అందుకుగాను తనకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని మృతురాలి తండ్రి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. March 4, 2024 / 05:21 PM IST Delhi High Court: వీధి కుక్కలు పాదచారుల పాలిట శాపాలుగా మారాయని ఢిల్లీ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) నిర్లక్ష్యం వల్ల తన ఏడాదిన్నర బిడ్డను నాలుగైదు కుక్కల గుంపు దారుణంగా కరిచి చంపిందని, అందుకుగాను తనకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని మృతురాలి తండ్రి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సందర్భంగా న్యాయస్థానం పైవ్యాఖ్య చేసింది. పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ…
Founded by Mohammed Liyakath Ali, the facility offers coaching sessions for children under 14, promoting physical activity and fundamental skills. Published Date – 4 March 2024, 04:22 PM Hyderabad: Hyderabad’s Swing Door Indoor Cricket Academy and Nets, a mini-box cricket facility, is a first-of-its-kind in the city. Founded by Mohammed Liyakath Ali, the facility offers coaching sessions for children under 14, promoting physical activity and fundamental skills. The facility also features a bowling machine. Source link
కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని కడబాలోని ప్రభుత్వ పీయూ కాజేజీలో విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో విద్యార్థినితో పాటు ఆమె స్నేహితులకు కాలిన గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన అబిన్ (23) స్థానికులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. గాయపడిన ముగ్గురూ విద్యార్థునులు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేరళలోని మలప్పురం జిల్లా నిలంబూర్ తాలూకాకు చెందిన అబిన్ (23) కేరళకు చెందినవాడని, ఎంబీఏ చదువుకున్నాడని తెలిపారు. అతనికి బాధితురాలితో గతంలో పరిచయం ఉందన్నారు. నిందితుడు అబిన్ బాధితురాలు కేరళలో ఒకే ప్రాంతంలో ఉండేవారని తెలిపారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు Source link