Author: Telanganapress

Taapsee Pannu | ‘నోటి దురుసు వీపుకు చేటు’ అని పెద్దలు ఊరకే అనలేదు. పాపం తాప్సీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. పక్కవాళ్ల జీవితాల గురించి వ్యంగ్యంగా మాట్లాడి, లేని ఇక్కట్లను కొని తెచ్చుకుంది తాప్సీ. వివరాల్లోకెళ్తే.. ఆమె పెళ్లి గురించి గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మాథిస్‌ బోతో ఆమె చాలారోజులుగా డేటింగ్‌లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రపంచానికి తెలియజేసింది కూడా. ఇదిలావుంటే.. కొన్నిరోజుల క్రితం ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో తాప్సీని చూసిన అభిమానులు పెళ్లి గురించి ప్రశ్నలు సంధించారు. దానికి ‘ముందు గర్భం దాల్చనీయండి.. తర్వాత కదా పెళ్లీ..?!’ అంటూ వెటకారంగా స్పందించింది. ఈ వెటకారం వెనుక మర్మం లేకపోలేదు. అలియాభట్‌ పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఆ తర్వాతే వివాహం చేసుకుంది. నటి ఇలియానా కూడా సేమ్‌టుసేమ్‌. వారి వ్యక్తిగత జీవితాలపై పరోక్షంగా సైటైర్‌ వేస్తూ తాప్సీ ఇచ్చిన…

Read More

The Bar Association president Ramesh Kumar Makkad, general secretary Ravilala Rama Rao and vice president Dundra Ramesh met Justice Venugopal during his visit to the district court and submitted a memorandum Published Date – 2 March 2024, 10:00 PM Kothagudem Bar Association appealed to High Court judge EV Venugopal to establish family, SC/ST and labour courts in Kothagudem. Kothagudem: Kothagudem Bar Association has appealed to High Court judge EV Venugopal to establish family court, SC/ST court and labour court in Kothagudem. The Bar Association president Ramesh Kumar Makkad, general secretary Ravilala Rama Rao and vice president…

Read More

హైదరాబాద్‌ నగరాన్ని మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్ర భుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. March 3, 2024 / 07:35 AM IST Hyderabad | హైదరాబాద్‌, మార్చి 2 (నమస్తే తెలంగా ణ): హైదరాబాద్‌ నగరాన్ని మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు హైదరాబాద్‌ను పదేండ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ పెట్టిన గడువు ఈ ఏడాది జూన్‌ 2తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో పదేండ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసేలా చట్ట రూపకల్పనకు ఉత్తర్వులు ఇవ్వాలని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ‘ప్రజా సంక్షేమ సేవా సంఘం’ కార్యదర్శి పొదిలి అనిల్‌కుమార్‌ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 2034 జూన్‌ 2 వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని…

Read More

A chief superintendent and departmental officer deputed to a private junior college in Medchal – Malkajgiri district allegedly took a video of the question paper bundle opening. Updated On – 2 March 2024, 10:11 PM Hyderabad: After an alleged incident of an attempt to leak an intermediate public examination question paper came to light on Friday, another attempt was made on Saturday as well that has caused severe concern among the TS BIE officials. A chief superintendent and departmental officer deputed to a private junior college in Medchal – Malkajgiri district allegedly took a video of…

Read More

Indiramma Housing Scheme | సొంత ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందజేసే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఈ పథకాన్ని 11న ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. March 3, 2024 / 06:26 AM IST ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ప్రజాపాలన దరఖాస్తులకే ప్రాధాన్యం అర్హులకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు విధివిధానాలపై సీఎం రేవంత్‌ సమీక్ష Indiramma House | హైదరాబాద్‌, మార్చి 2(నమస్తే తెలంగాణ): సొంత ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందజేసే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఈ పథకాన్ని 11న ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణామంత్రి పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులతో సీఎం రేవంత్‌ శనివారం…

Read More

Hyderabad: India News Today includes Gautam Gambhir relief from political duties in Delhi, PM Modi roadshow in West Bengal, and Rameshwaram Cafe Blast handed over to the city crime branch in Bengaluru.   Published Date – 2 March 2024, 10:03 PM Hyderabad: India News Today includes Gautam Gambhir relief from political duties in Delhi, PM Modi roadshow in West Bengal, and Rameshwaram Cafe Blast handed over to the city crime branch in Bengaluru.   Source link

Read More

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి  అన్నారు. ల‌డ్డూ బ‌రువు, సైజు ఏ మాత్రం త‌గ్గలేదని, రేటు త‌గ్గించ‌డానికి అవ‌కాశం లేదని స్పష్టం చేశారు. తిరుమ‌ల అన్నమ‌య్య భవనంలో నిర్వహించిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. శ్రీవారిని ద‌ర్శించుకున్న ప్రతి భ‌క్తుడికి ఒక ఉచిత ల‌డ్డూ అందిస్తున్నామని, బ్రహ్మోత్సవాలు , వైకుంఠ‌ ఏకాద‌శి త‌దిత‌ర ప‌ర్వదినాల్లో త‌ప్ప‌, మిగిలిన స‌మ‌యంలో భ‌క్తులు కావాల‌సిన‌న్ని ల‌డ్డూలు పొంద‌వ‌చ్చని సూచించారు. యువకులైన శ్రీవారి సేవకులు క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తిరుమలలో భక్తులు సేవలందించేందుకు ప్రస్తుతం ఉన్న 65 ఏండ్ల పరిమితిని 60 సంవత్సరాలకు కుదించాలని చేసిన సూచనను తిరస్కరిస్తూ 60 ఏళ్ల వారు సక్రమంగా సేవలందించగలరని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా…

Read More

Biometric | రాష్ట్రంలోని 35 వేల అంగన్‌వాడీ కేంద్రా ల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అంగన్‌వా డీ కేంద్రాల్లో చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్ఠికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. March 3, 2024 / 05:47 AM IST 12,315 కేంద్రాలకు సొంత భవనాలు: సీఎం పౌష్ఠికాహారం పంపిణీకి కట్టుదిట్టమైన చర్యలు జీహెచ్‌ఎంసీ పరిధిలో మొబైల్‌ అంగన్‌వాడీల ఏర్పాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి Biometric | హైదరాబాద్‌, మార్చి 2 (నమస్తేతెలంగా ణ): రాష్ట్రంలోని 35 వేల అంగన్‌వాడీ కేంద్రా ల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అంగన్‌వా డీ కేంద్రాల్లో చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్ఠికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు…

Read More

: Calicut Heroes returned to winning ways in a dominant fashion, defeating the Hyderabad Black Hawks 15-13, 18-16, 16-14 Published Date – 2 March 2024, 10:15 PM Hyderabad: Calicut Heroes returned to winning ways in a dominant fashion, defeating the Hyderabad Black Hawks 15-13, 18-16, 16-14 in the third season of the Prime Volleyball League at the Jawaharlal Nehru Indoor Stadium, Chennai on Saturday. Chirag Yadav was named the player of the match. Sahil Kumar began well, justifying his selection in the starting line-up for Hyderabad. Jerome Vinith’s fiery attacks helped Calicut gain momentum. Mohan Ukkrapandian’s…

Read More

అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి పదేళ్ల పాటు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ చేసిన సుదీర్ఘ పోరాటం ఫలించడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌-కరీంనగర్‌ రాజీవ్ రహదారి, హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని గుర్తుచేశారు. గత ఏడాది జూలై 31న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుందని, దానికి అనుగుణంగా కేంద్రం ఆమోదం తెలపడం హర్షించదగ్గ పరిణామమన్నారు. గతంలోనే రక్షణశాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాలను కూడా అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయన్నారు కేటీఆర్‌. ఈ రెండు రూట్లలో రక్షణ శాఖ భూములు ఉండటంతో…

Read More