The assassination of dissidents through poisoning is cognate with a literary obsession with poisons Published Date – 2 March 2024, 11:59 PM By Pramod K Nayar The death of the Russian opposition leader, Alexei Navalny, has begun to shape up as thriller material with speculations on poisoning as a probable cause. This immediately conjures up the possibility, not of ordinary food poisoning, but murder. A toxic substance, almost undetectable in taste or odour, ingested…and death. Navalny’s death is located within a history of elimination through poisoning. Most notably we recall Russian defector, Alexander Litvinenko, whose…
Author: Telanganapress
సనాతన ధర్మంలో పూజ తర్వాత, పూజ సమయంలో అనేక నియమాలు పాటిస్తారు. పూజానంతరం దేవుళ్లకు ప్రదక్షిణ చేయడం పూజా నియమాలలో ఒకటి. దేవునికి ప్రదక్షిణలు చేసిన తర్వాత భగవంతుని అనుగ్రహం పొందాలి. మనం గుడిలో చేసే ప్రదక్షిణానికి, దేవుడి ముందు నిలబడి చేసే ప్రదక్షిణకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వీటిలో మతపరమైన, శాస్త్రీయ ప్రాముఖ్యత ఉన్నాయి. మనం భగవంతుడిని ఎందుకు ప్రదక్షిణం చేయాలో తెలుసుకుందాం. ఒక పురాణం ప్రకారం, శివపార్వతుల కుమారులైన గణేశుడు, కార్తికేయులకు వారు ఒక షరతు పెట్టారు.కార్తికేయ, గణేశుడు విశ్వానికి ప్రదక్షిణలు చేసేవాడు మొదట ఈ విశ్వంలో మొదటి పూజా స్థానానికి అర్హుడని చెప్పారు.షరతు ప్రకారం కార్తికేయ తన నెమలిపై ఎక్కి విశ్వం చుట్టూ తిరుగుతాడు. అయితే, గణేశుడు మాత్రం తన తల్లిదండ్రులైన శివ, పార్వతలకు ప్రదక్షిణలు చేస్తాడు. గణేశుడి భక్తిని మెచ్చిన శివపార్వతులు ఈ షరతులో విజయం సాధించినట్లు చెబుతారు. తల్లిదండ్రులనే దైవంగా భావించి..తమ చుట్టూ తిరగడం…
పట్టువదలక ప్రయత్నిస్తే ప్రభుత్వ కొలువులు సాధించడం పెద్ద కష్టతరమేమీ కాదని నిరూపించారు ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాలకు చెందిన ఇద్దరు మహిళలు. ఆత్మవిశ్వాసం, కుటుంబ ప్రోత్సాహం ఉంటే ఇంటా బయటా పనులు చక్కదిద్దుకొని మరీ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చునని, పోస్టులు సాధించవచ్చునని ప్రూఫ్ చేశారు. March 3, 2024 / 12:41 AM IST ఖమ్మం రూరల్ యువతికి మూడు పోస్టులు ముదిగొండ వివాహితకు రెండు ఉద్యోగాలు ఖమ్మం రూరల్/ ముదిగొండ, మార్చి 2 : పట్టువదలక ప్రయత్నిస్తే ప్రభుత్వ కొలువులు సాధించడం పెద్ద కష్టతరమేమీ కాదని నిరూపించారు ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాలకు చెందిన ఇద్దరు మహిళలు. ఆత్మవిశ్వాసం, కుటుంబ ప్రోత్సాహం ఉంటే ఇంటా బయటా పనులు చక్కదిద్దుకొని మరీ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చునని, పోస్టులు సాధించవచ్చునని ప్రూఫ్ చేశారు. ఇటీవల విడుదల వివిధ ఉద్యోగ నియామక ఫలితాల్లో ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఓ యువతి, ముదిగొండ మండలానికి…
Check out criteria for for 2025-2026 postdoctoral research programme Published Date – 2 March 2024, 11:45 PM Fulbright-Nehru postdoctoral research fellowships are designed for Indian faculty and researchers in the early stages of their research careers in India. These fellowships are designed to provide faculty and researchers with opportunities to strengthen their research capacities. Postdoctoral fellows will have access to the finest resources in their areas of interest and have opportunities to build long-term collaborative relationships. Applications are invited in the following fields only: Agricultural Sciences; Anthropology; Bioengineering; Chemistry; Computer Science; Earth Sciences; Economics; Education Policy…
అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఎన్హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ఆరోగ్య ప్రమాణాలు పెరగాల్సింది పోయి, దిగజారటం సరైంది కాదని ముఖ్యమంత్రి అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్: అందుకే అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా.. లేదా పక్కాగా అధికారులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. కేవలం రికార్డుల్లో రాసుకొని పౌష్ఠికాహారం దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బయో మెట్రిక్ అమలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న 35 వేల అంగన్ వాడీ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వాటి పరిధిలో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆడిటింగ్ వీలుండేలా అన్ని రికార్డులను డిజిటల్…
Telangana | రోజురోజుకు ఎండ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని బడులను ఒంటిపూట మాత్రమే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులను నిర్వహిస్తారు. March 2, 2024 / 10:10 PM IST Telangana | హైదరాబాద్ : రోజురోజుకు ఎండ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని బడులను ఒంటిపూట మాత్రమే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బడులు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మధ్యాహ్నం 12 : 30 గంటల సమయంలో అందజేస్తారు. పదో తరగతి…
Based on the facilities available in the JNTU-Hyderabad, the committee recommended the NAAC to upgrade the university grade from ‘A’ to ‘A+ ’ Published Date – 2 March 2024, 10:33 PM Hyderabad: The Jawaharlal Nehru Technological University (JNTU) – Hyderabad secured ‘A+’ grade of the National Assessment and Accreditation Council (NAAC). The NAAC committee, composed of experts drawn from different technical institutions, inspected the JNTU-Hyderabad in August last year. Based on the facilities available in the JNTU-Hyderabad, the committee recommended the NAAC to upgrade the university grade from ‘A’ to ‘A+ ’. Earlier, the NAAC committee…
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని అన్ని బడులను ఒంటిపూట మాత్రమే నిర్వహిస్తారని తెలిపింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో ఏప్రిల్ 22 వరకు ఒంటిపూట బడులు ఉండనున్నాయి. ఒంటిపూట బడుల నేపథ్యంలో ఉదయం 8గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం 12.30 గంటల సమయం అందజేయనున్నారు. 10వ తరగతి పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లల్లో మాత్రం మధ్యాహ్నం పూట పాఠశాలలను నిర్వహిస్తారు. ఇది కూడా చదవండి: ట్యాంక్ బండ్ పై త్వరలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు:సీఎం రేవంత్ Source link
WPL 2024 MI vs RCB : మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) మూడో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో ఆతిథ్య జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)ను చిత్తుగా ఓడించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన… March 2, 2024 / 10:23 PM IST WPL 2024 MI vs RCB : మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) మూడో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో ఆతిథ్య జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)ను చిత్తుగా ఓడించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మంధాన సేన నిర్దేశించిన 132 పరుగుల స్వల్ప ఛేదనలో ఓపెనర్లు హేలీ మాథ్యూస్(26), యస్తికా భాటియా(31) బౌండరీలతో విరుచుకు పడ్డారు. ఆర్సీబీ బౌలర్లను ఉతికారేస్తూ తొలి వికెట్కు 45 పరుగులు జోడించారు. సోఫీ డెవిన్ ఓవర్లో రీచా ఘోష్ డైవింగ్ క్యాచ్తో యస్తిక పెవిలియన్ చేరింది. ఆ…
Sripada Rao played a key role as the Speaker of the Legislative Assembly in the erstwhile Andhra Pradesh. Published Date – 2 March 2024, 09:46 PM Photo: Screen-grabbed from X. Hyderabad: Chief Minister A Revanth Reddy said the government would consider the suggestions to install the statues of Telangana’s prominent leaders on Tank Bund in Hyderabad, besides examining the installation of statues of Chakali Ailamma and Sardar Sarvai Papanna Goud, former union Minister S Jaipal Reddy and former Speaker D Sripada Rao. The Government would constitute a Cabinet Sub-Committee and take a policy decision in this…