Author: Telanganapress

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్..పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ఇటీవల సినీ తారలంతా వరుస పెట్టి ఓ ఇంటివారు అవుతున్నారు. ఈ క్రమంలో లేడీ డాన్ గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ఇంటిది కాబోతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్ ని ఇవాళ(శనివారం) నిశ్చితార్థం చేసుకుంది. ఇరు ఫ్యామిలీలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఈ ఏడాదిలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: రక్షణ శాఖ భూముల కోసం 10 ఏండ్ల బీఆర్‌ఎస్‌ కష్టానికి ఫలితం దక్కింది The post ఘనంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ appeared first on tnewstelugu.com. Source link

Read More

CM Revanth Reddy | అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో శనివారం రేవంత్ సమీక్ష నిర్వహించారు. March 2, 2024 / 09:33 PM IST CM Revanth Reddy | అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో శనివారం రేవంత్ సమీక్ష నిర్వహించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఎన్‌హెచ్ఎఫ్‌ఎస్‌ వెల్లడించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ఆరోగ్య ప్రమాణాలు పెరగాల్సింది పోయి, దిగజారడం సరైంది కాదన్నారు. అందుకే అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా..? లేదా పక్కాగా…

Read More

Both were in contact over phone since then and Sikandar came to the shop and ordered few gold ornaments in 2022. Published Date – 2 March 2024, 08:49 PM Representational Image. Hyderabad: A con artist duped a city-based jeweler and walked away with Rs 23 lakh worth of jewelry in Film Nagar. Syed Saleemuddin who runs a waraka Nagar in Shaikpet, was approached by one Sikandar, who claimed to be a businessman from the United States of America running many chemical companies in various locations in India and abroad. Both were in contact over phone since…

Read More

వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 195 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఉత్తరప్రదేశ్‌ నుంచి 51, మధ్యప్రదేశ్‌ నుంచి 24, కేరళ నుంచి 20, రాజస్థాన్‌ నుంచి 15, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 11, తెలంగాణ నుంచి 9, ఢిల్లీ నుంచి 5, జమ్మూకశ్మీర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి 2, గోవా నుంచి 2 చొప్పున అభ్యర్థులను బీజేపీ నిలబెట్టింది. త్రిపుర, అండమాన్-నికోబార్ నుండి అభ్యర్థిని ప్రకటించింది. వారణాసి నుండి ప్రధాని మోదీ, గుణ నుండి జ్యోతిరాదిత్య సింధియా, విదిషా నుండి శివరాజ్ సింగ్ చౌహాన్, భోపాల్ నుండి అలోక్ శర్మ, ఖజురహో నుండి విడి శర్మ, బికనీర్ నుండి అర్జున్ రామ్ మేఘ్వాల్, అల్వార్ నుండి భూపేంద్ర యాదవ్, జోధ్‌పూర్…

Read More

Anant Ambani | ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అనంత్ వ్యాఖ్యలతో ముకేశ్ అంబానీ కండ్లలో నీళ్లు తిరిగాయి. March 2, 2024 / 08:23 PM IST Anant Ambani | ప్రపంచ బిలియనీర్లలో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం త్వరలో జరుగనున్నది. దానికి ముందు ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెండ్లి కొడుకు అనంత్ అంబానీ మాటలతో ముకేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తన తల్లిదండ్రులు ముకేశ్ అంబానీ, నీతా అంబానీలకు అనంత్ అంబానీ కృతజ్ఞ‌తలు తలుపుతున్నప్పుడు ముకేశ్ అంబానీ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తాను ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు తన తల్లిదండ్రులు అందించిన మద్దతు విషయం అనంత్ అంబానీ…

Read More

Representatives from 17 US universities embarked on a seven-day journey to India with the aim of cultivating bilateral partnerships with Indian higher education institutions. Published Date – 2 March 2024, 07:47 PM Sangareddy: To investigate and develop bilateral partnerships with Indian higher education institutions, representatives from 17 US universities visited India for seven days, stopping in three different cities – Delhi, Hyderabad and Mumbai. The team also visited the Indian Institute of Technology-Hyderabad (IIT-H) on February 29. As part of the Centre for International Partnership’s 2023–24 of Institute of International Education (IEE) , which aims…

Read More

బెంగ‌ళూరు న‌గ‌రంలోని రామేశ్వ‌రం కేఫ్‌లో నిన్న(శుక్రవారం) మ‌ధ్యాహ్నం 12:56 గంట‌ల‌కు బాంబు బ్లాస్ట్ జ‌రిగింది. అదే స‌మ‌యంలో అమ్మ ఫోన్ కాల్ చేయ‌డంతో తాను ప్రాణాల‌తో సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డాన‌ని ఓ యువ‌కుడు తెలిపాడు. లేదంటే తాను కూడా పేలుడు ధాటికి గాయ‌ప‌డే వాడిన‌న్నాడు. బెంగ‌ళూరులో ఇంజినీర్‌గా ప‌ని చేస్తున్న కుమార్ అలంకృత్ ..ఆఫీసు రామేశ్వ‌రం కేఫ్‌కు స‌మీపంలోనే ఉంది. నిన్న మ‌ధ్యాహ్నం లంచ్ కోసం  కేఫ్‌లోకి వెళ్లాడు. ఇడ్లీ, దోస ఆర్డ‌ర్ కూడా చేశాడు. అంత‌లోనే కుమార్ వాళ్ల అమ్మ ఫోన్ చేయ‌డంతో కేఫ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. కేఫ్‌కు 15 మీట‌ర్ల దూరంలో ఉండి.. అమ్మ‌తో ఫోన్ మాట్లాడుతుంటే పెద్ద శ‌బ్దం వినిపించింది. ఆ శ‌బ్దానికి కాసేపు చెవులు ప‌ని చేయ‌లేదు. అంద‌రూ ప‌రుగులు పెడుతున్నారు. ఆ ప్రాంతమంతా పొగ‌తో నిండిపోయింది. గ్యాస్ సిలిండ‌ర్ పేలింద‌ని అనుకున్నట్లు తెలిపాడు. కేఫ్‌లోకి వెళ్లి చూడ‌గా ఓ మ‌హిళ చేతికి తీవ్ర గాయ‌మైంది.…

Read More

Byjus | సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించలేక పోతున్నానని బైజూ’స్ సీఈఓ బైజూ రవీంద్రన్ తెలిపారు. March 2, 2024 / 07:34 PM IST Byjus | ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీ ‘బైజూ’స్ కంపెనీకి మరో కష్టమొచ్చింది. సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించలేక పోతున్నానని బైజూ’స్ సీఈఓ బైజూ రవీంద్రన్ తెలిపారు. ఇన్వెస్టర్లు తమ ప్రయోజనాల కోసం నిధులను ఒక ప్రత్యేక ఖాతాలో లాక్ చేశారని ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 10 నాటికి వేతనాల చెల్లింపునకు ప్రయత్నిస్తామన్నారు. ‘దురద్రుష్టవశాత్తు కొందరు ఇన్వెస్టర్ల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నది. రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించుకున్నా.. ఇన్వెస్టర్ల చర్య వల్ల మీరు పడ్డ కష్టానికి వేతనం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. బైజూ’స్‌లో పెట్టుబడుల ద్వారా గణనీయ లాభాలు పొందారు. అందులో ఒకరు తమ పెట్టుబడిపై ఎనిమిది రెట్లు లాభాలు…

Read More

The Standing Committee takes important policy decisions and approves any development work that requires funds from Rs 2 crore to Rs 3 crore Published Date – 2 March 2024, 06:36 PM Hyderabad: With the number of contesting candidates being equal to the number of seats for the GHMC Standing Committee, Commissioner Ronald Rose on Saturday declared the contestants as elected as per Rule 13(1) of the GHMC (Constitution and Choosing of Members to the Standing Committee) Rules, 2010. While a total of 19 corporators were nominated, after scrutiny, only 15 of them made it to the…

Read More

బీజేపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు.  రానున్న లోక్‌సభ ఎన్నికలలో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించవద్దని బీజేపీకి ఎంపీ జయంత్ సిన్హా పార్టీ అధిష్టాన వర్గాన్ని కోరారు. ప్రత్యక్ష ఎన్నికల బాధ్యతల నుంచి తనను తప్పించాలని కోరుతూ ఇవాళ (శనివారం) పార్టీ అధ్యక్షుడు జెపీ నడ్డాకు లేఖ రాశానని జార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ఎక్స్ వేదికగా తెలిపారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలలో వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా తాను కృషి చేయవలసి ఉందని ఆయన తెలిపారు. అయితే ఆర్థిక, పాలనాపరమైన అంశాలకు సంబంధించి పార్టీ కోసం తన సేవలను కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఈ ఇద్దరు ఎంపీలకు మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చని, అందుకే వీరు ముందుగానే తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని ఊహాగానాలు సాగుతున్నాయి. పలువురు సిట్టింగ్ ఎంపీల స్థానంలో కొత్త…

Read More