Author: Telanganapress

Health Benefits : అవ‌కాడో ఫ్రూట్ నుంచి ల‌భ్య‌మ‌య్యే అవ‌కాడో ఆయిల్‌తో అద్భుత ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. March 2, 2024 / 06:29 PM IST Health Benefits : అవ‌కాడో ఫ్రూట్ నుంచి ల‌భ్య‌మ‌య్యే అవ‌కాడో ఆయిల్‌తో అద్భుత ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యానికి మేలు చేసే మోనో అసంతృప్త కొవ్వులు అవ‌కాడో ఆయిల్‌లో పుష్క‌లంగా ఉంటాయి. ఇంకా ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విట‌మిన్ ఏ, డీ, ఈ, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అవ‌కాడో ఆయిల్‌లో ఉంటాయి. ఈ పోష‌కాలు చ‌ర్మ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి మేలు చేయ‌డంతో పాటు శ‌రీరంలో వాపు ప్ర‌క్రియ‌ను నివారిస్తాయి. అవ‌కాడో ఆయిల్‌ను వంట నూనెగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. అధిక స్మోక్ పాయింట్‌లోనూ ఈ నూనె పోష‌కాల‌ను కోల్పోదు. ఇక అవ‌కాడో ఆయిల్‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిశీలిస్తే.. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌గుండె ఆరోగ్యానికి మేలుబ‌రువు నియంత్ర‌ణ‌అధిక ర‌క్త‌పోటుకు చెక్‌జీర్ణ‌క్రియ‌వాపు…

Read More

He was speaking at a public meeting in Morena after his `Bharat Jodo Nyay Yatra’ entered Madhya Pradesh from Rajasthan. Published Date – 2 March 2024, 05:45 PM Bhopal: Congress leader Rahul Gandhi on Saturday said his party will provide Minimum Support Price (MSP) to farmers legally if it came to power at the Centre. He was speaking at a public meeting in Morena after his `Bharat Jodo Nyay Yatra’ entered Madhya Pradesh from Rajasthan. The BJP government at the Centre has waived loans of Rs 16 lakh crore of ten to fifteen industrialists but it…

Read More

హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్‌ల పరిధిలో భారీగా సీఐల ట్రాన్స్ ఫర్స్ జరిగింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 63 మంది సీఐ మంది సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీపీ శ్రీనివాస్‌రెడ్డి సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 41 మంది సీఐలను అవినాశ్‌ మహంతి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల కింద రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ పరిధిలో 17 మంది ఇన్స్ స్పెక్టర్‌లను బదిలీ చేస్తూ సీపీ తరుణ్ జోషి బదిలీ చేశారు. ఇది కూడా చదవండి: నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన మెదక్ యువతి Source link

Read More

IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH) జ‌ట్టుకు పెద్ద షాక్. బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ (Dale Steyn) లీగ్ నుంచి వైదొల‌గ‌నున్నాడు. రెండేండ్లుగా ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ ద‌ళానికి దిశానిర్దేశం చేస్తున్న.. March 2, 2024 / 05:32 PM IST IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH) జ‌ట్టుకు పెద్ద షాక్. బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ (Dale Steyn) లీగ్ నుంచి వైదొల‌గ‌నున్నాడు. రెండేండ్లుగా ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ ద‌ళానికి దిశానిర్దేశం చేస్తున్న స్టెయిన్ త‌న‌కు బ్రేక్ కావాల‌ని మేనేజ్‌మెంట్‌కు చెప్పేశాడు. దాంతో, ఆరెంజ్ ఆర్మీ కొత్త బౌలింగ్ కోచ్ వేట‌లో ప‌డింది. స్టెయిన్ స్థానంలో ఎవ‌రిని తీసుకుంటారు? అనేది మాత్రం హైద‌రాబాద్ ఫ్రాంచైజీ ఇంకా వెల్లడించ‌లేదు. ప్ర‌స్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న డానియ‌ల్ వెటోరి(Daniel Vettori) ఎవ‌రికి ఓటు వేస్తాడు? అని హైద‌రాబాద్ అభిమానులు ఆస‌క్తిగా…

Read More

The incident came to light after the video clip of the incident went viral on social media on Saturday Published Date – 2 March 2024, 04:45 PM Hyderabad: Two unidentified men, who came in a car, allegedly stole a Liquefied Petroleum Gas (LPG) domestic cylinder from the delivery auto trolley on a busy road in Saidabad on Friday evening. The incident came to light after the video clip of the incident went viral on social media on Saturday. In the video clip, two persons are seen stopping their SUV car beside the auto trolley carrying LPG…

Read More

అదుపుతప్పి ఇంటిని కారు ఢీకొట్టి ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన ఇవాళ(శనివారం) జరిగింది. కరీంనగర్ వయా జనగామ నుంచి విజయవాడ దైవదర్శనానికి కారులో నలుగురు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని పాత గ్రామంలో బాబర్ ఐరన్ షాప్ సమీపంలో కారు అదుపుతప్పి పాత ఇంటిని ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న విక్రమ్, రమేష్ లకు తీవ్రగాయాలు కాగా.. వారిని ప్రైవేట్ అంబులెన్స్ లో సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, అందులో డ్రైవర్ మల్లారెడ్డి మరో వ్యక్తి ఉన్నారు. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపిన పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీ Source link

Read More

Nokia G42 5G | గతేడాది సెప్టెంబర్ నెలలో భారత్ మార్కెట్లోకి వచ్చిన నోకియా జీ42 5జీ ఫోన్ తాజాగా 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ గా మార్కెట్లో ఆవిష్కరించారు. March 2, 2024 / 04:34 PM IST Nokia G42 5G | గతేడాది సెప్టెంబర్‌లో సింగిల్ ర్యామ్ అండ్ స్టోరేజీ ఆప్షన్లలో భారత్ మార్కెట్లో ఎంటరైన నోకియా జీ42 5జీ ఫోన్.. అక్టోబర్ లో మరో కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా 4జీబీ ర్యామ్ ఆప్షన్ తో మార్కెట్లోకి వచ్చింది. ఈ నెలాఖరులో సేల్స్ ప్రారంభం అవుతాయి. నోకియా జీ42 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999 పలుకుతుంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.16,999 పలుకుతుంది. నోకియా…

Read More

YSRCP is holding Siddham meeting in Medarameet in Baptla on March 10. Updated On – 2 March 2024, 03:34 PM Hyderabad: YSRCP is set to release its election manifesto on March 10, Nellore in-charge and Rajya Sabha MP Vijaya Sai Reddy announced on Saturday. The party is holding a Siddham meeting in Medarametla in Bapatla on March 10. Speaking to the media, Vijaya Sai Reddy said that the party president and Chief Minister YS Jagan Mohan Reddy will explain the development and welfare initiatives we have undertaken in the past four years and ten months and…

Read More

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) కి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక నేషనల్‌ బస్‌ ట్రాన్స్ పోర్ట్‌ ఎక్స్ లెన్స్‌ అవార్డులు సంస్థకు వరించాయి. 2022-23 ఏడాదికి గానూ రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి. రహదారి భద్రతలో ప్రథమ బహుమతి, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్‌ విభాగంలో ప్రథమ, అర్బన్‌ విభాగంలో ద్వితీయ బహుమతిని టీఎస్ఆర్టీసీ దక్కించుకుంది. సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరిలో ప్రథమ, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు గాను మరో ప్రథమ బహుమతిని టీఎస్‌ఆర్టీసీ గెలుచుకుంది. ఐదు అవార్డులను న్యూఢిల్లీలో ఈ నెల 15న టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఏఎస్‌ఆర్‌టీయూ ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ…

Read More

PM Modi | పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నదియా జిల్లాలోని క్రిష్ణనగర్‌లో శనివారం జరిగిన విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీఎంసీ అంటే ‘తూ, మైన్‌ ఔర్‌ కరప్షన్‌ (నువ్వు, నేను ఇంకా అవినీతి)’ అని అభివర్ణించారు. March 2, 2024 / 03:29 PM IST PM Modi: పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నదియా జిల్లాలోని క్రిష్ణనగర్‌లో శనివారం జరిగిన విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీఎంసీ అంటే ‘తూ, మైన్‌ ఔర్‌ కరప్షన్‌ (నువ్వు, నేను ఇంకా అవినీతి)’ అని అభివర్ణించారు. సభకు వచ్చిన మిమ్మల్నందరినీ చూస్తుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి 400కు పైగా లోక్‌సభ స్థానాలు గెలువడం ఖాయమనిపిస్తోందని అన్నారు.…

Read More