భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికం కంపెనీ అయిన భారతీ ఎయిర్ టెల్ యూజర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది. త్వరలోనే టారిఫ్ ప్లాన్స్ పెంచనున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే భారత్ లో టెలికాం రేట్లు పెంచనున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్లాన్స్ పై ఎప్పుడు ధరలు పెంచుతారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఎప్పుడైన ఈ ధరలు పెంచే అవకాశం ఉందని మై స్మార్ట్ ప్రైస్ తన నివేదికలో పేర్కొంది. రానున్న నెలల్లో ఒక్కో యూజర్పై సగటు ఆదాయాన్ని (ARPU) రూ.208 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచడమే టెలికాం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 5G సర్వీస్ కవరేజీని పెంచేందుకు ఎయిర్ టెల్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. నిజానికి డిసెంబర్ 2021 నుంచి భారతీయ టెలికాం రంగంలో ధరలలో పెద్దగా మార్పులు లేవు. దేశంలో 5జీ ప్రవేశపెట్టినప్పటి…
Author: Telanganapress
Ram Charan – Upasana | టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ అంటే మొదటగా గుర్తొచ్చే జంట రామ్ చరణ్, ఉపాసనలు. 2012 జూన్ 14న ప్రేమ వివాహం చేసుకున్న ఈ మెగా జంట.. ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఈ జంట తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జామ్ నగర్ వెళ్లిన విషయం తెలిసిందే. March 2, 2024 / 11:14 AM IST Ram Charan – Upasana | టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ అంటే మొదటగా గుర్తొచ్చే జంట రామ్ చరణ్, ఉపాసనలు. 2012 జూన్ 14న ప్రేమ వివాహం చేసుకున్న ఈ మెగా జంట.. ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఈ జంట తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జామ్ నగర్…
Wearing a pink outfit complemented by jade, the pop queen accessorized with a matching neckpiece and opted for minimalist makeup as she arrived from the Jamnagar airport. Published Date – 2 March 2024, 10:31 AM Jamnagar: After an electrifying show at Anant Ambani and Radhika Merchant’s extravagant pre-wedding celebration, pop sensation Rihanna expressed her pleasure at having attended the grand event and said that she could not wait to return to the country soon. Donning pink paired with jade, the pop queen paired the look with a matching neckpiece and minimalist makeup as she made…
ప్రస్తుతం బంగారం ధరలు ఎక్కువగానే ఉన్నాయి. దేశీయ స్పాట్ మార్కెట్లో శుక్రవారం నాడు 24 క్యారెట్ల బంగారం ధర (ఈరోజు 24క్యా. బంగారం ధర) రూ.350 పెరిగి 10 గ్రాముల ధర రూ.63,320 వద్ద ముగిసింది. ఫ్యూచర్స్ మార్కెట్లో, MCX ఎక్స్ఛేంజ్లో 10 గ్రాములకు రూ.63,563 వద్ద ముగిసింది. ఈ వారం బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ వారం బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.1200 పెరిగింది. మరోవైపు, శుక్రవారం గ్లోబల్ మార్కెట్లో బంగారం భారీ పెరుగుదలతో ముగిసింది. బంగారం ధర రూ.1200 పెరిగింది: MCX ఎక్స్ఛేంజ్లో, ఏప్రిల్ 5, 2024న డెలివరీ చేయాల్సిన బంగారం ఫిబ్రవరి 23, శుక్రవారం నాడు 10 గ్రాములకు రూ.62,345 వద్ద ముగిసింది. ఈ బంగారం ధర మార్చి 1, శుక్రవారం నాటికి 10 గ్రాములకు రూ.63,563 వద్ద ముగిసింది. ఈ విధంగా ఈ వారం బంగారం ధర 10 గ్రాములకు రూ.1218…
నగరంలో వారం పది రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, గవద బిల్లలు, చికన్ పాక్స్, డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. వీటికి తోడు కొన్ని ప్రాంతాల్లో డెంగీ కేసులు సైతం నమోదవుతున్నాయి. March 2, 2024 / 10:02 AM IST 3 రోజులకు రాస్తే.. 2 రోజులకే పంపిణీ విజృంభిస్తున్న రోగాలు.. ఆందోళనలో రోగులు Government Hospitals | సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): నగరంలో వారం పది రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, గవద బిల్లలు, చికన్ పాక్స్, డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. వీటికి తోడు కొన్ని ప్రాంతాల్లో డెంగీ కేసులు సైతం నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు దవాఖానల్లో మందుల కొరత రోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సరైన మందులు లేక సగం మాత్రలు బయటనే తీసుకోమని చెబుతుండటంతో రోగులు పరేషాన్ అవుతున్నారు. మూడు నెలల కిందట దవాఖానల్లో ఎలాంటి మందుల కొరత ఉండేది కాదని,…
Convicts Dolagobinda and Bubun Sethi are residents of Bijagoth under Sadar police station of Keonjhar. Published Date – 2 March 2024, 09:32 AM Bhubaneswar: A local court in Odisha‘s Keonjhar district on Friday sentenced a 22-year-old youth and his father to undergo 25 and 20 years rigorous imprisonment, respectively, for sexually assaulting a minor girl. Convicts Dolagobinda and Bubun Sethi are residents of Bijagoth under Sadar police station of Keonjhar. “Prime accused Bubun Sethi, a truck driver, forcibly kidnapped the 15-year-old victim on October 26, 2021 after giving her an intoxicant. When the accused parked his…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రాతితో నిర్మించిన మొదటి హిందూ దేవాలయాన్ని శుక్రవారం సాధారణ ప్రజలకు దర్శనం కల్పిస్తున్నారు. అబుదాబిలోని ఈ మొదటి హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేపై అల్ రహ్బా సమీపంలో 27 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం కోసం భూమిని యుఎఇ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. అబుదాబిలో మొదటి హిందూ దేవాలయం నాగర్ శైలిలో నిర్మించింది. ఆలయ వాలంటీర్ ఉమేష్ రాజా తెలిపిన వివరాల ప్రకారం, రాజస్థాన్లో 20 వేల టన్నులకు పైగా సున్నపురాయి ముక్కలను చెక్కి 700 కంటైనర్లలో అబుదాబికి తీసుకువచ్చారు. బోచాసన్ నివాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) ‘X’లో ఇలా అన్నారు, “నిరీక్షణ ముగిసింది. అబుదాబి ఆలయం ఇప్పుడు సందర్శకులు, భక్తులందరికీ తెరవబడింది.” సోమవారం మినహా అన్ని రోజులలో ఆలయం…
Bengaluru Blast Suspect : బెంగుళూరులో కేఫ్లోకి బ్యాగ్తో వెళ్తున్న ఓ అనుమానాస్పద వ్యక్తికి చెందిన సీసీటీవీ ఫూటేజ్ను రిలీజ్ చేశారు. వైట్ఫీల్డ్ ఏరియాలో ఉన్న రామేశ్వరం కేఫ్లో శుక్రవారం మధ్యాహ్నం బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. పేలుడు జరగడానికి ముందు ఆ వ్యక్తి కేఫ్లో బ్యాగ్ పెట్టి వెళ్లినట్లు గుర్తించారు. March 2, 2024 / 09:18 AM IST బెంగుళూరు: రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడుకు సంబంధించిన కీలక అప్డేట్ దొరికింది. కేఫ్లోకి బ్యాగ్తో వెళ్తున్న ఓ అనుమానాస్పద వ్యక్తికి (Bengaluru Blast Suspect )చెందిన సీసీటీవీ ఫూటేజ్ను రిలీజ్ చేశారు. బెంగుళూరులోని వైట్ఫీల్డ్ ఏరియాలో ఉన్న కేఫ్లో శుక్రవారం మధ్యాహ్నం బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. పేలుడు జరగడానికి ముందు ఆ అనుమానాస్పద వ్యక్తి కేఫ్లో బ్యాగ్ పెట్టి వెళ్లినట్లు గుర్తించారు. అనుమానితుడితో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. బెంగుళూరు పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ప్రధాన…
Deputy Commissioner of Police Sudhir Kekan was transferred and was replaced by Ashok Kumar. An order to this effect was issued on Friday. Published Date – 1 March 2024, 10:40 PM Deputy Commissioner of Police Sudhir Kekan was transferred and was replaced by Ashok Kumar. An order to this effect was issued on Friday. Mancherial: Deputy Commissioner of Police Sudhir Kekan was transferred and was replaced by Ashok Kumar. An order to this effect was issued on Friday. A 2018 batch IPS officer, Sudhir was posted as DCP of Mancherial in January of 2023. Ashok Kumar…
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య రుబాబ్ ఖాన్ మార్చి 1న ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్, క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా అక్తర్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా షోయబ్,రుబాబ్ ఖాన్లకు మహ్మద్ మికైల్ అలీ, మహ్మద్ ముజద్దీద్ అలీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2014లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2016లో మొదటి బిడ్డను, 2019లో రెండో బిడ్డను కన్నారు. Mikaeel & Mujaddid have a baby sister now. Allah taala has blessed us with a baby daughter. Welcoming Nooreh Ali Akhtar, born during Jumma prayers, 19th of Shaban, 1445 AH. 1st of March, 2024. Aap sab…