Author: Telanganapress

ల్యాండింగ్‌ సమయంలో హైడ్రాలిక్‌ వీల్స్‌ పూర్తిగా తెరుచుకోకపోవడంతో ఓ విమానం దాదాపు మూడు గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. March 2, 2024 / 08:06 AM IST Hyderabad | హైదరాబాద్‌ సిటీబ్యూరో/బేగంపేట మార్చి 1 (నమస్తే తెలంగాణ): ల్యాండింగ్‌ సమయంలో హైడ్రాలిక్‌ వీల్స్‌ పూర్తిగా తెరుచుకోకపోవడంతో ఓ విమానం దాదాపు మూడు గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా కిందికి దించడంతో ఉత్కంఠకు తెరపడింది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ఏవియేషన్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వాయుసేన విమానంలో దుండిగల్‌ ఎయిర్‌పోర్ట్‌లో శిక్షణ పొందుతున్న 14 మంది విద్యార్థులను శిక్షణ నిమిత్తం తీసుకెళ్లారు. మధ్యాహ్నం ల్యాండింగ్‌ చేసే సమయంలో హైడ్రాలిక్‌ వీల్స్‌ తెరుచుకోలేదు. బేగంపేట ఎయిర్‌పోర్టులో దించేందుకు అధికారుల అనుమతి కోరారు. విమానంలో ఇంధనం నిండుగా ఉండటంతో ల్యాండింగ్‌ చేస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం…

Read More

In an exciting finale which could have gone either way a guided performance from the Puneri Paltan took them to the trophy with a 28-25 victory over the Steelers at the GMC Balayogi Stadium in Hyderabad Published Date – 1 March 2024, 10:54 PM Hyderabad: The mighty Puneri Paltan bested a young and resilient Haryana Steelers to lift their first-ever Pro Kabaddi League trophy. In an exciting finale which could have gone either way a guided performance from the Puneri Paltan took them to the trophy with a 28-25 victory over the Steelers at the GMC…

Read More

గతంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాజెక్టు అది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాంతంలో 45 ఏండ్ల క్రితం నిర్మించిన చిన్నతరహా సాగునీటి మూకమామిడి ప్రాజెక్టు. March 2, 2024 / 07:20 AM IST నీరులేక వెలవెలబోతున్న భద్రాద్రి జిల్లాలోని మూకమామిడి ప్రాజెక్టు భారీగా పేరుకుపోయిన పూడిక గేట్ల సమస్యనూ పట్టించుకోని అధికారులు బీడుగా మారుతున్న సాగు భూములు ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలు Telangana | ములకలపల్లి, మార్చి 1: గతంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాజెక్టు అది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాంతంలో 45 ఏండ్ల క్రితం నిర్మించిన చిన్నతరహా సాగునీటి మూకమామిడి ప్రాజెక్టు. చిన్నదే అయినా మండలానికి పెద్ద ప్రాజెక్టుగా ఉంటూ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది. రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. వ్యవసాయపరంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే ఈ ప్రాజెక్టు వల్లేనని చెప్పాలి.…

Read More

Vacancies more than double the number of staff; workload on teachers goes up manifold Published Date – 1 March 2024, 11:00 PM Hyderabad: Universities in the State are grappling with a critical shortage of regular faculty members – vacancies being more than double the number of working staff. This dearth of teaching staff, particularly professors, has the university colleges struggling to meet regular teaching work, research, and funding issues from various central funding agencies. The academic affairs in 11 universities present a grim picture. Out of 2,825 teaching posts sanctioned in these universities, there are 1,977…

Read More

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. March 2, 2024 / 06:19 AM IST మేషంబంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృషభంవృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసి ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. మిథునంకుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వ‌హించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. ఆత్మీయుల…

Read More

Naidu also claimed that the APSDRI took over Sarath’s case, which was already under inquiry by the Directorate General of GST Intelligence (DGGI), Hyderabad. Published Date – 1 March 2024, 11:00 PM File Photo Vijayawada: Former Andhra Pradesh Chief Minister Chandrababu Naidu shot off a letter to Governor S Abdul Nazeer alleging that the ruling Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) is targeting his party leaders through the Andhra Pradesh State Directorate for Revenue Intelligence (APSDRI). “This is to bring to Your Excellency’s notice about the manner in which theruling YSRCP is targeting opposition Telugu Desam…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుదగ్గరకు  భారీ సంఖ్య‌లో బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చేరుకున్నారు. బ్యారేజ్ దగ్గర  గేట్ల‌ను మూసివేసి, బీఆర్ఎస్ నేత‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు గేట్ల‌ను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. మేడిగ‌డ్డ‌లో కుంగిన పిల్లర్ ను నేత‌లు ప‌రిశీలించారు. మేడిగ‌డ్డ ప‌రిశీల‌న‌కు కేటీఆర్, హ‌రీశ్‌రావు, క‌డియం శ్రీహ‌రి, ప్ర‌శాంత్ రెడ్డి, ద‌యాక‌ర్ రావు, నిరంజ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు వెళ్లారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగ‌మైన మేడిగ‌డ్డ‌, అన్నారం బ్యారేజ్ ల‌పై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ(శుక్రవారం) బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌త్యేక బ‌స్సుల్లో బ‌య‌ల్దేరారు. ఇది కూడా చదవండి: సాంకేతిక లోపంతో గంటసేపు గాల్లోనే చ‌క్క‌ర్లు.. సేఫ్ గా ల్యాండ్ అయిన ఐఏఎఫ్ విమానం Source link

Read More

మరమ్మతు పనుల్లో జాప్యం వల్ల మేడిగడ్డ బరాజ్‌కు మరింత నష్టం జరిగితే అందుకు రేవంత్‌రెడ్డి సర్కారే బాధ్యత వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. వానకాలం వచ్చేలోగా మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేసి, రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. March 2, 2024 / 04:33 AM IST ఉద్యమ ఫలాలను కాలరాసే విషపు కుట్రలను మానుకోవాలి వానకాలంలోపు మేడిగడ్డ బరాజ్‌ను రిపేర్‌ చేయాలి రాజకీయాలు తరువాత ముందు రైతులకు నీళ్లివ్వాలి చిల్లర రాజకీయాలతో రాష్ర్టాన్ని అధోగతిపాలు చేయొద్దు నాలుగేళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేసి నీళ్లిచ్చిన కేసీఆర్‌ అన్నారం బరాజ్‌ వద్ద హరీశ్‌రావు డిఫ్లెక్షన్‌, డైవర్షన్‌, డిస్టార్షన్‌, డిస్ట్రక్షన్‌ అంతిమంగా రిగ్రేషన్‌. అనే తరహాలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరు ఉన్నది. అంటే ప్రతిపక్షం మీద దాడి చేయడం, ప్రజల దృష్టిని మళ్లించడం, వాస్తవాలను వక్రీకరించడం, నిర్లక్ష్యంతో జాతీయ సంపదను విధ్వంసం చేయడమే. మొత్తంగా తిరోగమన దిశలో ప్రభుత్వం పయనిస్తున్నది.…

Read More

SCCL Chairman and Managing Director N Balram directed officials to take steps to achieve the target of 700 lakh tonnes by the month-end Published Date – 1 March 2024, 11:03 PM SCCL Chairman and Managing Director N Balram directed officials to take steps to achieve the target of 700 lakh tonnes by the month-end Hyderabad: Singareni Collieries Company Limited (SCCL) Chairman and Managing Director N Balram directed officials to take steps to achieve the target of 700 lakh tonnes by the month-end. Balram, who held a review meeting with general managers of mining areas of the…

Read More

రైతులు, రాష్ట్రంపై ప‌గ ప‌ట్ట‌వ‌ద్దు.. ప‌గ‌, కోపం ఉంటే రాజ‌కీయంగా త‌మ‌పై తీర్చుకుంటే ఇబ్బంది లేదు అని అన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ(శుక్రవారం) మేడిగ‌డ్డ బ‌రాజ్‌ను ప‌రిశీల‌న తర్వాత  కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మేడిగ‌డ్డ‌కు సంబంధించి 1.6 కిలోమీట‌ర్ల బరాజ్‌లో 50 మీట‌ర్ల ప్రాంతంలో స‌మ‌స్య ఉందని తెలిపారు. ఇలాంటివి గ‌తంలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌న్న‌ట్లు మాట్లాడడం స‌రికాదు. కాంగ్రెస్ హ‌యాంలో క‌ట్టిన క‌డెం, గుండ్ల‌వాగు రెండుసార్లు కొట్టుకుపోయాయి. నాగార్జున సాగ‌ర్, శ్రీశైలంలోనూ లీకేజ్‌లు వ‌చ్చాయి. సాగ‌ర్, శ్రీశైలంలో వ‌చ్చిన లీకేజ్‌ల‌ను తాము రాజకీయం చేయ‌లేదు. నిపుణుల స‌ల‌హాలు తీసుకుని మేడిగ‌డ్డ‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కోరుతున్నామన్నారు  కేటీఆర్. మేడిగ‌డ్డ‌లో చిన్న స‌మ‌స్య‌ను భూత‌ద్దంలో పెట్టి పెద్ద‌దిగా చూస్తున్నారని అన్నారు కేటీఆర్. కాళేశ్వ‌రం ప్రాజెక్టే నిష్ఫ‌ల‌మైంద‌ని, దీని ద్వారా రూ. ల‌క్ష కోట్లు కొట్టుకుపోయాయ‌ని దుష్ర్ప‌చారం చేయ‌డం స‌రికాదు. త‌మ‌పై ఏదైనా కోపం, రాజ‌కీయ వైరం ఉంటే తీర్చుకోండి. మేడిగ‌డ్డ‌ను మ‌ర‌మ్మ‌తులు చేయొచ్చ‌ని…

Read More