Author: Telanganapress

డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌లో భాగంగా ఇవాళ(సోమవారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ పై ఢిల్లీ విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ ను 119 పరుగులకే పరిమితం చేసింది. దీంతో 120 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 9 వికెట్లతో విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు ఇద్దరు చెలరేగి ఆడారు.. మెగ్ లానింగ్ (51) , షఫాలీ వర్మ (64 నాటౌట్) చరో హాఫ్ సెంచరీ చేశారు. ఇక మెగ్ లానింగ్ అవుట్‌ అవ్వడంతో క్రీజ్‌లోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ (నాటౌట్) 4 గా నిలిచింది. అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన‌  గుజరాజత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో శ్వేతా సెహ్రావత్‌ (45) ప‌రుగులు చేయ‌గా మిగిలిన వారు క‌నీసం 20 ప‌రుగులు కూడా చేయ‌లేదు. ఢిల్లీ బౌలర్లలో…

Read More

జడ్చర్లలో రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీ ప్రారంభం ఉమ్మడి పది జిల్లాల నుంచి 160 మంది క్రీడాకారులు రాక క్రీడాస్ఫూర్తితో రాణించాలి : ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి జడ్చర్ల టౌన్‌, ఫిబ్రవరి 26 : క్రీడాస్ఫూర్తితో పోటీ ల్లో పాల్గొని ప్రతిభ చాటాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలో అండర్‌-14 ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి బాలుర క్రికెట్‌ పో టీలను ఎంపీ ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఈ పోటీలు గ్రామీణ క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంత రం జెడ్పీ వైస్‌చైర్మన్‌ యాదయ్య మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలు జడ్చర్లలో నిర్వహిస్తుండడం ఎంతో సంతోషకరమన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణగా వ్యవహరించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి మొత్తం 160 మంది క్రీడాకారులు పాల్గొనగా పోటీ లు ఈనెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి భ కనబర్చిన…

Read More

Political parties as they have the primary responsibility of upholding the sanctity of the election process Published Date – 26 February 2024, 11:45 PM Irrespective of whether the posts are big or small, free and fair elections are imperative to maintain the legitimacy and trust in democracy. What happened in the recent Chandigarh mayoral election was a blot on democracy. Fortunately, the Supreme Court, exercising its power under Article 142 of the Constitution, overturned the results, declaring the AAP-Congress candidate Kuldeep Kumar as the winner instead of the previously declared BJP candidate Manoj Sonkar. The apex…

Read More

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ సీసీఎస్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌ ను వరంగల్  మల్టీజోన్-1 ఐజీగా నియమించారు.గతంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవీ రంగనాథ్ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు. వరంగల్ ప్రజల మనస్సులను గెల్చుకొన్న ఏవీ రంగనాథ్ ను ఎన్నికల సంఘం సూచనల మేరకు  అసెంబ్లీ ఎన్నికల  సమయంలో కాంపెర్డ్ ఐపీఎస్ పేరుతో బదిలీ చేశారు. ప్రస్తుతం సుధీర్ బాబు మల్టీ జోన్ వన్ ఇన్ చార్జి ఐజీపీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తాజాగా, మల్టీ జోన్ వన్‌కు పూర్తిస్థాయి ఐజీపీగా ఏవీ రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. అంతేకాదు..ట్రాఫిక్‌ అదనపు సీపీగా ఉన్న విశ్వప్రసాద్‌ను ఆర్గనైజేషన్ ఐజీగా, మధ్య మండల డీసీపీగా ఉన్న శరత్ చంద్ర పవార్‌ను టీఎస్‌ న్యాబ్‌ ఎస్పీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: రేషన్ కార్డుదారులకు అలర్ట్: మరో 3రోజుల్లో…

Read More

Srisailam | మార్చి ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను శ్రీశైలం దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు ఆహ్వాన పత్రిక అందజేశారు. February 26, 2024 / 11:22 PM IST Srisailam | మార్చి ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని దేవస్థానం అధికారులు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను శ్రీశైలం దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు తదితరులు కలిసి.. శ్రీశైల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు వేదాశీర్వచనం అందించి శేష వస్త్రాలు,…

Read More

IMD forecasts a warmer start to March for the state, including Hyderabad, with temperatures expected to remain above normal Published Date – 26 February 2024, 10:44 PM A man enjoys a glass of lime juice from a roadside stall in Hyderabad even as average maximum temperature in the city settled at 32.8 degrees Celsius on Monday. — Photo: Surya Sridhar Hyderabad: While several districts in the state welcomed much-needed rainfall over the weekend, Hyderabad remained dry, leaving residents to endure uncomfortable nights amid fluctuating temperatures. Despite cloudy skies making a brief appearance, Hyderabad saw no precipitation,…

Read More

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ఖరారు చేసింది. జూన్‌ 9న నిర్వహించనున్నట్లు ఇవాళ(సోమవారం) TSPSC ప్రకటించింది. ఇటీవలే TSPSC 563 పోస్టులతో గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. గతంలో గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకున్న వారు మరో మారు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది. దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు సరిచేసుకోవచ్చంది. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్‌ జరగనుంది. మెయిన్‌ పరీక్షను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. TSPSC పేపర్‌ లీకుల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం మెయిన్స్‌ పరీక్షను సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో…

Read More

Srisailam | శ్రీశైల దేవస్థానానికి అమెరికాలో నివసిస్తున్న కొత్తపల్లి సునీల్ దత్, ఆయన కుటుంబ సభ్యులు బంగారం, వెండి సామాగ్రి విరాళంగా అందజేశారు. February 26, 2024 / 10:24 PM IST Srisailam | శ్రీశైల దేవస్థానానికి అమెరికాలో నివసిస్తున్న కొత్తపల్లి సునీల్ దత్, ఆయన కుటుంబ సభ్యులు బంగారం, వెండి సామాగ్రి విరాళంగా అందజేశారు. 28.300 మిల్లీ గ్రాముల బరువు గల రెండు బంగారు బాషికాలు, ఐదు గ్రాముల బంగారం కంకణం అందజేశారు.1.025 కిలోల బరువు గల వెండి పళ్లెం, 865 గ్రాముల బరువు గల వెండి పళ్లెం, 550 గ్రాముల బరువు గల వెండి నాగ హారతి, 290 గ్రాముల బరువు గల వెండి శక్తి ఆయుధం, 420 గ్రాముల బరువు గల కుక్కట ధ్వజం, 750 గ్రాముల బరువు గల ఐదు వెండి గిన్నెలు, 920 గ్రాముల బరువు గల గంధాక్షత గిన్నె, 190 గ్రాముల…

Read More

Indigenous species especially fruit bearing saplings should be raised in the nurseries for plantations under the Haritha Haram programme, said Forest Minister Konda Surekha Published Date – 26 February 2024, 09:29 PM Indigenous species especially fruit bearing saplings should be raised in the nurseries for plantations under the Haritha Haram programme, said Forest Minister Konda Surekha Hyderabad: Forest Minister Konda Surekha on Monday directed Forest officials to explore possibilities of establishing Palle Pashuvula Vanams on the forest fringes to avoid cattle straying deep into forests and curb human-wildlife conflicts.Taking serious exception over the death of tigers…

Read More

జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లో ఉన్న దేవుళ్లకు పూజలు చేసేందుకు ఇవాళ(సోమవారం) అలహాబాద్‌ హైకోర్టు అనుమతించింది. ఈ విషయంపై గతంలో వారణాసి కోర్టు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ ముస్లింలు వేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు తోసిపుచ్చింది. వ్యాస్‌ తెహఖానాలో హిందువుల ప్రార్థనలను కొనసాగుతాయని జస్టిస్‌ రోమిత్‌ రంజన్‌ అగర్వాల్‌ తెలిపారు. మసీదు కమిటీ వేసిన పిటీషన్‌ను ఆయన తిరస్కరించారు. వ్యాస్‌ తెహఖానా సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకునేందుకు గత నెలలో వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. శైలేంద్ర కుమార్‌ పాఠక్‌ వేసిన పిటీషన్‌ ఆధారంగా గతంలో వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన తాతయ్య సోమనాథ్‌ వ్యాస్‌.. 1993 డిసెంబర్‌ వరకు జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో పూజలు చేశారని ఆయన తన పిటీషన్‌లో తెలిపారు. వారసత్వంగా పూజారిగా తనను తెహఖానాకు వెళ్లి పూజలు చేసుకునే అవకాశం కల్పించాలంటూ శైలేంద్ర తన పిటీషన్‌లో కోరారు. కాశీ విశ్వనాథుడి ఆలయ పరిసరాల్లో ఉన్న…

Read More