The incident occurred when the deceased jawan, Challa Srinivas and his wife Bhavani were going to Manugur from Warangal on a motorbike. It was said that the jawan lost control of the vehicle and hit a road divider. Srinivas died on the spot Published Date – 26 February 2024, 11:11 PM Army jawan Challa Srinivas Kothagudem: An Indian Army jawan belonging to Manugur in Kothagudem district has died in a road accident at Ookal cross-roads in Geesugonda mandal of erstwhile Warangal district on Monday. The incident occurred when the deceased jawan, Challa Srinivas (32) and his…
Author: Telanganapress
Road Accident | సంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆందోల్ మండలం డాకూర్ శివారులో ప్రమాదం చోటు చేసుకున్నది. February 27, 2024 / 07:24 AM IST Road Accident | సంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆందోల్ మండలం డాకూర్ శివారులో ప్రమాదం చోటు చేసుకున్నది. రోడ్డుపై నిల్చున్న ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలకు గురైన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. రోడ్డు పక్కనే కారు ఆపి నిల్చున్న సమయంలో అటువైపుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని…
The Prajavani at GHMC head office was conducted in the presence of senior officials from all the GHMC wings Published Date – 26 February 2024, 11:12 PM The Prajavani at GHMC head office was conducted in the presence of senior officials from all the GHMC wings Hyderabad: A total of 157 grievances and issues of various kinds were received at the GHMC Prajavani on Monday out of which 70 were submitted at the head office. Mayor Gadwal Vijayalakshmi, Deputy Mayor Srilatha Shoban Reddy and Commissioner Ronald Rose met with the citizens and took note of their…
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ ఖరారుచేసింది. జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాత నోటిఫికేషన్ను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. 563 పోస్టులతో ఈ నెల 19న కొత్తగా గ్రూప్ -1 నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. February 27, 2024 / 06:48 AM IST పరీక్ష తేదీ ఖరారు చేసిన టీఎస్పీఎస్సీ ఓఎమ్మార్ పద్ధతిలో నిర్వహణ హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ ఖరారుచేసింది. జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాత నోటిఫికేషన్ను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. 563 పోస్టులతో ఈ నెల 19న కొత్తగా గ్రూప్ -1 నోటిఫికేషన్ జారీచేసిన సంగతి…
The team met Mayor Gadwal Vijayalakshmi and Commissioner Ronald Rose and inquired about the programs being implemented in Hyderabad Published Date – 26 February 2024, 11:17 PM The team met Mayor Gadwal Vijayalakshmi and Commissioner Ronald Rose and inquired about the programs being implemented in Hyderabad Hyderabad: A team of 58 municipal officers and mayors from Kerala visited Hyderabad on Monday to study the best practices being implemented by GHMC. The team met Mayor Gadwal Vijayalakshmi and Commissioner Ronald Rose and inquired about the programs being implemented in the city. Going through a presentation, the Commissioner…
పదో తరగతి పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు కేటీఆర్ చిరు కానుక అందించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నియోజకవర్గం రాజన్న సిరిసిల్లకు చెందిన ఓ 3 వేల మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులను అందజేశారు. వారందరికీ కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇచ్చింది చిన్న కానుకే కానీ.. ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్న్నారు. గతేడాది మార్చి నెలలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 2 వేల మంది విద్యార్థులకు కేటీఆర్ డిజిటల్ ట్యాబ్లను పంపిణీ చేశారు. Small gesture may be, but something that made me 😊 Sent these to the 3 thousand youngsters of 10th grade…
రాష్ట్రంలో పేదరికాన్ని నిర్ధారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త కొలమానాన్ని నిర్దేశించారు. పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందించేందుకు తెల్ల రేషన్కార్డును ప్రాథమిక అర్హతగా నిర్ణయించామని తెలిపారు. February 27, 2024 / 05:10 AM IST సంక్షేమ పథకాలకు తెల్లకార్డే ప్రామాణికం పేదలెవరో మళ్లీ నిర్వచించాల్సిన అవసరముంది లేకపోతే కోటీశ్వరులూ దరఖాస్తు చేస్తరు: సీఎం రైతుబంధు తేదీ మళ్లీ మారింది! సాయానికి కొత్త డెడ్లైన్ మార్చి 31 ఎడాపెడా తేదీలు మార్చేస్తున్న సీఎం మ్యానిఫెస్టో, గ్యారెంటీలపై అసెంబ్లీలో చర్చిద్దామా? బీఆర్ఎస్, బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ సవాల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి సీఎం అక్కసు పంపుసెట్ల వల్లే సాగు పెరిగిందంటూ వితండ వాదన అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించలేదంటూ వ్యాఖ్య జీతాల వల్లే రైతుబంధు లేటవుతున్నదని వెల్లడి సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలు హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పేదరికాన్ని నిర్ధారించేందుకు ముఖ్యమంత్రి…
The Managing Director, HMWS&SB Sudarshan Reddy on Monday visited the three STPs and directed officials to expedite the pending works Updated On – 26 February 2024, 11:19 PM The Managing Director, HMWS&SB Sudarshan Reddy on Monday visited the three STPs and directed officials to expedite the pending works Hyderabad: The three Sewage Treatment Plants (STPs), which are the last stages of construction at Fatehnagar, Khajakunta and Miyapur Patel Cheruvu, are expected to start their trial runs shortly. The Managing Director, HMWS&SB Sudarshan Reddy on Monday visited the three STPs and directed officials to expedite the pending…
రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 5 వికెట్లతో విజయాన్నిసాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను మరో టెస్టు మిగిలుండగానే చేజిక్కించుకుంది. ఓ దశలో టీమిండియా 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును.. శుభ్ మాన్ గిల్, ధ్రువ్ జురెల్ ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్కు అజేయంగా 72 పరుగులు జోడించి టీమిండియా విజయాన్ని అందించారు. గిల్ 52, జురెల్ 39 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేయగా, టీమిండియా 307 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ను రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు 145 పరుగులకు కుప్పకూల్చారు. అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తాచాటారు. కాగా రెండు జట్ల మధ్య నామమాత్రమైన చివరిదైన…
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తాను మాట్లాడుతున్నది రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనన్నది మరిచిపోయి.. పీసీసీ అధ్యక్షుడిగా గాంధీ భవన్లో మాట్లాడుతున్నాననుకొని ఫక్తు రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నారు. February 27, 2024 / 04:41 AM IST ఔట్సోర్సింగ్ సిబ్బందికి 40 లక్షల వరకు యూనియన్ బ్యాంక్తో సంస్థ ఒప్పందం అధికారిక కార్యక్రమంలో ప్రతిపక్షంపై దాడి దుమ్మెత్తిపోసేందుకే ప్రాధాన్యం రేవంత్ తీరుపై పరిశీలకుల విస్మయం సింగరేణి కార్మికులకు కోటి బీమా యూనియన్ బ్యాంక్తో సంస్థ ఒప్పందం హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తాను మాట్లాడుతున్నది రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనన్నది మరిచిపోయి.. పీసీసీ అధ్యక్షుడిగా గాంధీ భవన్లో మాట్లాడుతున్నాననుకొని ఫక్తు రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సింగరేణి సంస్థ, బ్యాంకులకు మధ్య జరిగిన ఒప్పందం నేపథ్యంలో సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశానికి వచ్చిన సీఎం…