The TET will be conducted irrespective of the issuance of the District Selection Committee (DSC) notification for recruitment of teachers in government and local body schools in the State Published Date – 26 February 2024, 11:27 PM The TET will be conducted irrespective of the issuance of the District Selection Committee (DSC) notification for recruitment of teachers in government and local body schools in the State Hyderabad: The Teacher Eligibility Test (TET) will be conducted twice a year starting this year, once in June and December. The TET will be conducted irrespective of the issuance of…
Author: Telanganapress
పర్యాటకుల ఆహ్లాదం కోసం విశాఖ ఆర్కే బీచ్లో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్గంటల వ్యవధిలోనే కొట్టుకుపోయింది. సుమారు రూ. కోటి 60 లక్షలతో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ను నిన్న(ఆదివారం) విశాఖ బీచ్లో వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి,ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభించిన ఒక్కరోజులోనే బ్రిడ్జ్ అంచున ఉన్న భాగం వంద మీటర్ల దూరం జరుగడంతో నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.పర్యాటకులు ప్రస్తుతం ఫ్లోటింగ్ బ్రిడ్జి వైపు వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేశారు. బ్రిడ్జ్ అంచున ఉన్న భాగం దూరం జరిగిన సమయంలో పర్యాటకులు లేక పోవడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: జ్ఞానవాపి సెల్లార్లో పూజలకు అనుమతించిన అలహాబాద్ హైకోర్టు Source link
నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు. శరీరానికి, మనసుకు రీచార్జ్ టైమ్. తగినంత నిద్ర లేకపోయినా, ఆ నిద్రలో తగినంత గాఢత లేకపోయినా.. మానసిక, శారీరక సమస్యలు తప్పవు. అందుకే బాగా నిద్ర పట్టేందుకు రాత్రి పడుకునేముందు కొన్నిరకాల పానీయాలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. గోరువెచ్చటి పాలు అనాదిగా పెద్దలు చేస్తున్న సూచనే ఇది. ఇందుకు శాస్త్రీయమైన కారణాలు లేకపోలేదు. పాలలోని ట్రిప్టోఫాన్ అనే రసాయనం నిద్రను, మానసిక ప్రశాంతతను నియంత్రించే సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. నిద్రను ఆహ్వానిస్తుంది. చేమంతి టీ ఈమధ్య కాలంలో ప్రాచుర్యంలోకి వస్తున్న పానీయమిది. ఇందులోని ఎపిజెనిన్ అనే రసాయనం మెదడు సేదతీరేలా చేస్తుంది. దాంతో ఒత్తిడి తగ్గి, నిద్ర పట్టేస్తుంది. వలేరియన్ టీ ఆయుర్వేదంలో జటామాంసిగా పిలిచే వలేరియన్కు మత్తెక్కించే లక్షణం ఉంది. నిద్రలేమిని, ఒత్తిడిని తగ్గించి శరీరం విశ్రాంత స్థితికి చేరుకునేలా చేస్తుంది. కషాయాలు లావెండర్, నిమ్మ, కృష్ణ కమలం లాంటి ఔషధ…
Accordingly, Viswaprasad, has been posted as Inspector General, Organisation; AV Ranganath is posted as Inspector General, Multi Zone-I and Sharat Chandra Pawar has been posted as Superintendent of Police, TS, Anti-Narcotics Bureau, Hyderabad Updated On – 26 February 2024, 11:49 PM Hyderabad: The state government has issued orders transferring and posting three senior IPS officers on Monday night. Accordingly, Viswaprasad, has been posted as Inspector General, Organisation; AV Ranganath is posted as Inspector General, Multi Zone-I and Sharat Chandra Pawar has been posted as Superintendent of Police, TS, Anti-Narcotics Bureau, Hyderabad. Source link
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) యువ శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యువ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంగా యువిక-2024 (యూత్ సైన్స్ ప్రోగ్రామ్)ను ప్రారంభించారు. ఈ అకాడమిక్ ఇయర్ లో దేశవ్యాప్తంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 20 నుంచి మార్చి 20 వరకు www.isro.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మార్చి 28న ఫస్ట్ లిస్టు ను, ఏప్రిల్ 4న రెండో లిస్టును ఆన్లైన్లో ప్రకటిస్తారు. యువిక 2024 తో 9వ తరగతి విద్యార్థులు భారతదేశంలోని అనేక అంతరిక్ష కేంద్రాలను సందర్శించి వాటి గురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది ఇస్రో. ఎంపికైన విద్యార్థులకు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (తిరువనంతపురం), యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (బెంగళూరు), స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (అహ్మదాబాద్), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), నార్త్…
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ గజ్వేల్, ఫిబ్రవరి 26 : కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు మినహా ఏ ఒక్కటి అమలు కాలేదని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు రూ. 2500, రైతుబంధు రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు, మహిళలకు వడ్డీలేని రుణాలు వెంటనే అమలు చేయాలన్నారు. హైదరాబాద్ చుట్టూ నోటిఫై చేసిన భూములను రద్దు చేయాలనే డిమాండ్ కొనసాగుతుందన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు మహేశ్, నాగులు, మనోహర్ పాల్గొన్నారు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ తొగుట, ఫిబ్రవరి 26: ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి…
Called Swing Door Indoor Cricket Academy and Nets, this space goes beyond providing a venue for cricket practice or socialising with friends Updated On – 26 February 2024, 11:46 PM Despite recent inception, the facility is garnering attention for its novel approach to cricket training and recreation. — Photo: Anand Dharmana Hyderabad: While box cricket arenas have been a familiar sight at drive-ins and malls in Hyderabad, the installation of a mini box cricket facility within the Madhura Nagar metro station is the first of its kind and has become a real head-turner in the city.…
రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. అసలైన లబ్దిదారులకే రేషన్, బోగస్ కార్డులు తొలగింపునకు కేంద్రం ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టింది. ముందుగా జనవరి 31 వరకు గడువు ఇచ్చింది. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అందరూ ఈ-కేవైసీ పూర్తి చేసుకోలేదు. దీంతో ఆగడువును ఫిబ్రవరి నెలాఖరు వరకూ పొడిగించారు. మరో మూడు రోజుల్లో ఈ గడువు ముగియనుంది. దీంతో రేషన్ కార్డు హోల్డర్స్ ఇంకా ఎవరైనా ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే త్వరగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి కేంద్రం ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేస్తుంది. రేషన్ కార్డు ఆధారంగా పలు ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేస్తారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 75 శాతం మంది రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తిచేసున్నారు. ఇంకా 25 శాతం ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంది.…
అంటార్కిటికా ఖండంలోని ప్రధాని భూభాగంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. February 27, 2024 / 01:40 AM IST న్యూఢిల్లీ: అంటార్కిటికా ఖండంలోని ప్రధాని భూభాగంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే ఈ వైరస్ను ఈ నెల 24న గుర్తించారు. మృతిచెందిన రెండు స్కువా పక్షుల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్ ఉనికిని గుర్తించారు. అంటార్కిటికాలో ఉండే వేలాది పెంగ్విన్లకు ఈ వ్యాధి ప్రబలే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మనుషులకు వ్యాప్తి చెందకుండా సీఐఎస్సీ పరిశోధకులు చర్యలు చేపడుతున్నారు. పక్షుల్లో ప్రాణాంతకమైన హెచ్5ఎన్1 రకాన్ని 1997లో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. Source link
Mental health as a universal human right sounds noble, but like all things ‘universal’, it fails to recognise the challenges facing it Published Date – 26 February 2024, 11:59 PM By Dishita Swaika The theme of World Mental Health Day 2023 carried with it a powerful statement: “Mental health is a universal human right”, highlighting that mental well-being is a fundamental right for all. However, like all things ‘universal’, it fails to recognise the challenges behind making this a lived experience for all. Consider the example of Rekha: Rekha, a young woman, struggles to wake up…