Hyderabad | హైదరాబాద్లోని కుసుమ హరనాథ్ ఆశ్రమంలో సోమవారం సామూహిక ఉపనయన కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 40 మంది బ్రాహ్మణ వటువులకు ఉపనయనం చేయగా.. వేములవాడ, శ్రీశైల క్షేత్రాలకు చెందిన పండితులు శాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహించారు. February 26, 2024 / 09:34 PM IST Hyderabad | హైదరాబాద్లోని కుసుమ హరనాథ్ ఆశ్రమంలో సోమవారం సామూహిక ఉపనయన కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 40 మంది బ్రాహ్మణ వటువులకు ఉపనయనం చేయగా.. వేములవాడ, శ్రీశైల క్షేత్రాలకు చెందిన పండితులు శాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహించారు. వేములవాడ బ్రాహ్మణ భాగ్యనగర సమితి (VBBS) సరూర్నగర్ కేంద్రంగా 2020 నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నది. ఉపనయనానికి వచ్చే వటువులకు ముందురోజు వసతి కల్పించడంతో పాటు కార్యక్రమానికి అవసరమైన దీక్షావస్త్రాలతో సమకూరుస్తున్నది. ఈ సందర్భంగా సంధ్యావందనం ఎలా ఆచరించాలో తెలిపే.. రుగ్వేద, యజుర్వేద విధాన సంధ్యావందనం పుస్తకాల కూడా ఉచితంగా నిర్వాహకులు అందచేశారు.…
Author: Telanganapress
PPBL has reconstituted its Board of Directors with the appointment of Ex-Central Bank of India Chairman Srinivasan Sridhar, retired IAS officer Debendranath Sarangi, former Executive Director of Bank of Baroda Ashok Kumar Garg, and former IAS officer Rajni Sekhri Sibal, Paytm said in a regulatory filing on Monday. Updated On – 26 February 2024, 08:38 PM Mumbai: Vijay Shekhar Sharma has stepped down as part-time non-executive Chairman of Paytm Payments Bank Limited (PPBL), and the board of the bank has been reconstituted. The Reserve Bank has barred the PPBL from accepting deposits and credits from any…
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా… మత్తుపదార్థాలను సరఫరా చేసే కేటుగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు.. తాజాగా హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో బీజేపీ నేత కుమారుడితో పాటు మరో ఇద్దరిని నార్కోటిక్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్పై దాడి చేసిన పోలీసులు… డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, 2009 ఎన్నికల్లో హైదరాబాద్ నగర పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి ఆ నేత బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆ హోటల్ కూడా ఆయనదేనని సమాచారం. మూడు రోజులుగా ఈ ముగ్గురూ పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం. ముగ్గురు యువకులనూ పోలీసులు విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: నాలుగో టెస్టులో టీమిండియా విజయం.. 3-1తో సిరీస్ కైవసం…
Bazball | అగ్రశ్రేణి ఆస్ట్రేలియాకు చుక్కలు చూపి.. పేస్తో విరుచుకుపడే సఫారీలను, నిలకడైన ఆటతో విజయాలు సాధించే న్యూజిలాండ్ను ఓడించి.. ప్లాట్ ఫిచ్లతో ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు మెరుగుపరుచుకునే పాకిస్తాన్నూ చిత్తుచేసిన స్టోక్స్ సేన సంచలనాలు సృష్టించింది. కానీ ఆ జట్టు భారత్లో ఎందుకు విఫలమైంది..? February 26, 2024 / 08:15 PM IST Bazball | దూకుడైన ఆటతో టెస్టు క్రికెట్ రూపురేఖలనే మార్చేస్తున్న తమ ఆటతీరుకు పెట్టుకున్న పేరు ‘బజ్బాల్’. 2022 లో జో రూట్ నుంచి బెన్ స్టోక్స్కు ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథ్య పగ్గాలు అప్పజెప్పినప్పట్నంచి ఇప్పటిదాకా ఆ జట్టు దూకుడు అంతా ఇంతా కాదు. అగ్రశ్రేణి ఆస్ట్రేలియాకు చుక్కలు చూపి.. పేస్తో విరుచుకుపడే సఫారీలను, నిలకడైన ఆటతో విజయాలు సాధించే న్యూజిలాండ్ను ఓడించి.. ప్లాట్ ఫిచ్లతో ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు మెరుగుపరుచుకునే పాకిస్తాన్నూ చిత్తుచేసిన స్టోక్స్ సేన సంచలనాలు సృష్టించింది. కానీ ఆ…
Superintendent of Police K Suresh Kumar, who inaugurated the event, said the drive was organised to help unemployed youngsters find jobs Published Date – 26 February 2024, 07:42 PM SP Suresh Kumar hands over a letter of appointment to a candidate during the placement drive held by police in Asifabad on Monday. Kumram Bheem Asifabad: Over 800 candidates secured placements during a mega job mela conducted by the police department as part of a community outreach programme here on Monday. Superintendent of Police K Suresh Kumar, who inaugurated the event, said the drive was organised to…
ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సబంధించి సర్వం సిద్ధం చేశామని.. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి. అంతేకాదు.. 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్, 27,900 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని శ్రుతి తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరామని తెలిపారు. ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోనే నీరు, వైద్య సదుపాయాలు ఉంటాయని…
Narayana | రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోదీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె. నారాయణ తెలిపారు. February 26, 2024 / 07:34 PM IST Narayana | హైదరాబాద్ : రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోదీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె. నారాయణ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల బాధల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల నిరసనకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వ భారీ పోలీసు-సైనిక అణిచివేతను నిరసిస్తూ ట్యాంక్ బండ్ అంబేదర్ విగ్రహం వద్ద సోమవారం సీపీఐ భారీ ప్రదర్శన నిర్వహించింది. సీపీఐ శ్రేణులు ఎర్ర జెండాలు, ప్లకార్డులు చేతబూని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి…
An auto-rickshaw driver was thrashed by a man and bitten multiple times by his dog for allegedly asking the owner to keep the pet on a leash Published Date – 26 February 2024, 06:32 PM Representational Image New Delhi: An auto-rickshaw driver was thrashed by a man and bitten multiple times by his dog for allegedly asking the owner to keep the pet on a leash, police said on Monday. The incident took place in south Delhi’s Aya Nagar on February 15 when the 30-year-old victim, Bhrim Singh, was on his way to work. “I left…
కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో ఓ వ్యక్తి మంకీ ఫీవర్తో మృతిచెందారు. దీంతో ఆ మంకీ ఫీవర్ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కయసన్నూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్డీ) వల్ల 57 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన ఆమె .. వైరస్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నారు. ఆ మహిళ గత 20 రోజుల నుంచి వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స పొందారు. జనవరి నుంచి ఫిబ్రవరి 25 వరకు రాష్ట్రంలో 5 వేల మందికి మంకీఫీవర్ పరీక్షలు చేశారు. వీటిలో పాజిటివ్ కేసులు 120 నమోదు అయ్యాయి. 95 మంది డిస్ చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంకా 22 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తేలింది. అటవీ ప్రాంతాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు. అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మంకీ ఫీవర్ లక్షణాలు కనిపించేందుకు 3 నుంచి 8 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది.…
Weight Loss : బరువు తగ్గడం అనేది అంత సులభమైన ప్రక్రియ ఏమీ కాదు. కోరుకున్న లక్ష్యం చేరుకునేందుకు రాజీ పడుతూ కఠిన ఆహార, వ్యాయామ నియమాలను అనుసరించాలి. ఇవి ఎంతటి క్లిష్టమో ఆరోగ్యకరమైన స్నాక్స్ను గుర్తించి వాటిని నిత్యం తీసుకోవడం మరింత కష్టం. February 26, 2024 / 06:17 PM IST Weight Loss : బరువు తగ్గడం అనేది అంత సులభమైన ప్రక్రియ ఏమీ కాదు. కోరుకున్న లక్ష్యం చేరుకునేందుకు రాజీ పడుతూ కఠిన ఆహార, వ్యాయామ నియమాలను అనుసరించాలి. ఇవి ఎంతటి క్లిష్టమో ఆరోగ్యకరమైన స్నాక్స్ను గుర్తించి వాటిని నిత్యం తీసుకోవడం మరింత కష్టం. అయితే తక్కువ క్యాలరీలతో పాటు అధిక ప్రొటీన్, ఫైబర్తో కూడిన ఆహార పదార్ధాలను హెల్ధీ స్నాకింగ్గా ఎంచుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గే ప్రాసెస్లో స్నాక్స్ను పూర్తిగా దూరం పెట్టాలనే నియమం లేదు. బరువు తగ్గే ప్రక్రియకు ఊతమిచ్చేలా తక్కువ క్యాలరీలతో…