పక్క రాష్ట్రం ఏపీలో ఎన్నికల హీట్ షురూ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్టీ నేతలను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించేస్తున్నాయి ఆయా పార్టీలు. ఈ నేపథ్యంలో తన పేరు వాడుకుంటున్నావారికి గట్టి షాకిచ్చారు సినీనటుడు మోహన్ బాబు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో లేఖను కూడా విడుదల చేశారు. లేఖలో మోహన్ బాబు ఏమన్నారంటే ..ఈ మధ్యకాలంలో తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని తన ద్రుష్టికి వెళ్లిందట. దయచేసి ఏ పార్టీ అయినా సరే..నా పేరును వారి వారి స్వప్రయోజనాల వాడుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అబిప్రాయాలు వారికి ఉంటాయి. అది వారి వ్యక్తిగత విషయం. చేతనైతే నలుగురికి సహాయం చేయడంలో మనం ద్రుష్టిపెట్టాలి. విజ్ఞప్తి pic.twitter.com/kHnATpRdA5 — Mohan Babu M (@themohanbabu) February 26, 2024 సంబంధంలేని వారిని రాజకీయ పార్టీల్లోకి వారి వారి…
Author: Telanganapress
YCP MLA | ఆంధ్రప్రదేశ్కు చెందిన కృష్ణా జిల్లా పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలసు పార్థసారథిటీడీపీకండువా కప్పుకున్నారు. February 26, 2024 / 02:29 PM IST అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన కృష్ణా జిల్లా పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) కొలసు పార్థసారథి(Parthasarathy) టీడీపీ(TDP) కండువా కప్పుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు అధ్యక్షుడు చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ విధానాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan) ఒంటెద్దు పోకడలకు రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించి పార్టీని వీడానని వెల్లడించారు. చంద్రబాబు విజన్ భావి తరాలకు ఎంతో అవసరమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైసీపీలో ఏమాత్రం ప్రాధాన్యం లేదని ఆరోపించారు. బలహీన వర్గాలకు వైసీపీలో అన్నీ అవమానాలేనని ఆరోపించారు. ఎవరి పెత్తనంపైనో ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం మాత్రం చంపుకోరని వెల్లడించారు. నూజివీడులో అందరినీ…
Ruthvik is the elder son of retired RTO officer Tulasi Rajan and the family is from Trimulgherry. Published Date – 26 February 2024, 01:35 PM Hyderabad: In a tragic incident, a student from the city Ruthvik Rajan, who went to the United States to pursue higher studies has sadly passed away, allegedly due to a brain stroke. Ruthvik (30),went to the US two years ago to pursue higher studies at Texas University. He completed his course and was on the hunt for a job. Ruthvik is the elder son of retired RTO officer Tulasi Rajan and…
శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్లో త్వరలో మరో రెండు కూల్ ఫోన్లు విడుదల కానున్నాయి. గత ఏడాది చివర్లో, దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీని భారతదేశంలో విడుదల చేసింది. ఇప్పుడు ఈ సిరీస్లో, Galaxy A35, Galaxy A55 అనేక వెబ్సైట్లలో కనిపించాయి. ఇటీవల ఈ రెండు మధ్య బడ్జెట్ ఫోన్లు వరుసగా SIRIM, Google Play కన్సోల్లో గుర్తించాయి. ఈ రెండు ఫోన్లు గత సంవత్సరం ప్రారంభించిన గెలాక్సీ A34, Galaxy A54లను భర్తీ చేయనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ: శాంసంగ్ గెలాక్సీ ఏ255జీ మలేషియా SIRIM సర్టిఫికేషన్ వెబ్సైట్లో మోడల్ నంబర్ SM-A356Eతో జాబితా చేయబడింది. ఈ ఫోన్ ఫిబ్రవరి 23న ధృవీకరణ సైట్లో ఆమోదం పొందింది. ఫోన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇది Exynos 1380 చిప్సెట్ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇప్పటికే Google Play కన్సోల్లో అందుబాటులో ఉంది.…
Israeli embassy | వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని ఇజ్రాయెల్ ఎంబసీ (Israeli embassy) ఎదుట అమెరికా వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి (US Air Force member) ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. February 26, 2024 / 01:24 PM IST Israeli embassy | వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని ఇజ్రాయెల్ ఎంబసీ (Israeli embassy) ఎదుట అమెరికా వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి (US Air Force member) ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలుతూ ‘ఫ్రీ పాలస్తీనా’ అనే నినాదాలు చేశాడు. గాజా (Gaza)పై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంలో ఇక తాను భాగంకాబోను అంటూ పేర్కొన్నాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు (sets himself on fire). సమాచారం అందుకున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.…
Police reported that one of the injured individuals was in critical condition. The injured were identified as residents of Singarajanahalli in Kurnool district, Andhra Pradesh. Published Date – 26 February 2024, 12:08 PM Bengaluru: Three persons died and six people were injured after the tempo they were travelling in overturned when one of the tyres burst on the national highway in the outskirts of Davanagere city in Karnataka on Monday The injured persons were being treated at the KIMS Hospital in Hubballi city. According to police, the condition of one of the injured persons was critical.…
నిరుద్యోగులకు శుభవార్త. ఎన్టీపీసీలో ఈ4 గ్రేడ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్/కన్స్ట్రక్షన్ రంగంలో డిప్యూటీ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి, అర్హత ఉన్న ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ Careers.ntpc.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23న ప్రారంభమైంది.దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 8గా నోటిఫికేషన్ లో పేర్కొంది. NTPC రిక్రూట్మెంట్ 2024: ఖాళీల వివరాలు: 110 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఎరెక్షన్) – 20 పోస్టులు డిప్యూటీ మేనేజర్ (మెకానికల్ ఎరేక్షన్) – 50 పోస్టులు డిప్యూటీ మేనేజర్ (C&I ఎరేక్షన్) – 10 పోస్టులు డిప్యూటీ మేనేజర్ (సివిల్ కన్స్ట్రక్షన్) – 30 పోస్టులు వయో పరిమితి; ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఆసక్తి కలిగిన అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 40 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో…
Zelensky: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 31 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. గాయపడ్డ సైనికుల సంఖ్యను చెప్పేందుకు ఆయన నిరాకరించారు. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో వేల సంఖ్యలో సాధారణ ప్రజలు మృతిచెందినట్లు భావిస్తున్నామన్నారు. February 26, 2024 / 12:25 PM IST కీవ్: రష్యా దాడి వల్ల తమ దేశానికి చెందిన 31 వేల మంది సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ(Zelensk) తెలిపారు. అయితే రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఎంత మంది సైనికులు గాయపడ్డారన్న విషయాన్ని వెల్లడించబోనని జెలెన్స్కీ చెప్పారు. ఎందుకంటే ఆ అంశం రష్యా సైన్యానికి ఊతం ఇచ్చినట్లుగా ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ అధికారికంగా మృతుల సంఖ్యను వెల్లడించిన సందర్భాలు తక్కువే. కానీ కొందరి అంచనాల ప్రకారం ఆ సంఖ్య భారీగానే ఉంటుందని భావిస్తున్నారు. ఆదివారం జెలెన్స్కీ మృతుల వివరాలను వెల్లడించారు.…
The incident took place near Padalamma temple in Prathipadu mandal on the national highway. Published Date – 26 February 2024, 11:28 AM Representational Image Vijayawada: Four people were killed when a bus rammed into a stationary truck in Kakinada district of Andhra Pradesh early Monday morning. The incident occurred on the national highway near Padalamma temple in Prathipadu mandal. According to police, a truck which was heading to Bapatla from Odisha had suffered a tyre puncture and the driver had stopped the vehicle by the roadside. A bus of Andhra Pradesh State Road Transport Corporation (APSRTC),…
బొప్పాయి పండును చాలా మంది ఇష్టంగా తింటుంటారు. తియ్యగా ఉండే ఈ పండు జ్యూస్ కూడా తాగుతుంటారు. ఈ పండు తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్ అలాగే పొటాషియం, ఫైబర్, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి.ఇదే కాకుండా, ఇందులో పాపైన్ ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది మీకు అనేక సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. మీకు కడుపు సంబంధిత సమస్యలు ఉంటే, ఈ పండు మీకు అమృతం వంటిది. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉదయం పూట మల విసర్జన చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, ఉదయాన్నే కేవలం ఒక కప్పు బొప్పాయిని తీసుకోవడం తీసుకుంటే మలబద్దకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. బొప్పాయిలో పపైన్ ఎంజైమ్ ఉంటుంది. పాపైన్ ఎంజైమ్ ఆహారాన్ని జీర్ణం చేయడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో…