Author: Telanganapress

Sachin, who is on the core committee of ISPL, was speaking to the media at the auctions. He expressed his gratitude towards the game and what he has taught him and given him over the years. Published Date – 25 February 2024, 11:02 PM File Photo Mumbai: During the auction of the inaugural Indian Street Premier League (ISPL), legendary Indian cricketer Sachin Tendulkar reminisced on how his cricketing journey began from the streets near his building and took him to various iconic stadiums around the worldwide. Sachin, who is on the core committee of ISPL, was…

Read More

‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన ‘సర్కారు ధాన్యం.. దర్జాగా మాయం!’ కథనంపై పోలీసుల్లో చలనం మొదలైంది. వనపర్తి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామమైన పెద్దగడపలోని ప్రభుత్వ గోదాం నుంచి అర్ధరాత్రి వేళ ధాన్యం బస్తాలను తరలిస్తూ అడ్డంగా దొరికిన దొంగల ముఠా వ్యవహారంలో డొంక కదులుతున్నది. February 26, 2024 / 06:19 AM IST మరో రెండు వాహనాలు స్వాధీనం ‘నమస్తే తెలంగాణ’ కథనంతో చలనం CMR Rice | వనపర్తి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన ‘సర్కారు ధాన్యం.. దర్జాగా మాయం!’ కథనంపై పోలీసుల్లో చలనం మొదలైంది. వనపర్తి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామమైన పెద్దగడపలోని ప్రభుత్వ గోదాం నుంచి అర్ధరాత్రి వేళ ధాన్యం బస్తాలను తరలిస్తూ అడ్డంగా దొరికిన దొంగల ముఠా వ్యవహారంలో డొంక కదులుతున్నది. వనపర్తి సీఐ నాగభూషణరావు ఆధ్వర్యంలో పాన్‌గల్‌, చిన్నంబావి, వీపనగండ్ల…

Read More

Telangana’s girls softball team beat Kerala to win the 41st Junior National Softball Championship at Patliputra Sports Complex, Patna on Sunday. Published Date – 25 February 2024, 11:03 PM Telangana girls softball team after their triumph in Patna on Sunday. Hyderabad: Telangana’s girls softball team emerged winners of the 41st Junior National Softball Championship for Boys and Girls at Patliputra Sports Complex, Patna on Sunday. In the final, the State girls edged past Kerala 10-9. Rajasthan recorded a narrow 3-2 win over Chhattisgarh in the boys final. Results: Finals: Girls: Telangana 10 bt Kerala 9; Boys:…

Read More

సీఆర్పీసీ సెక్షన్‌ 41 కింద జారీ చేసిన నోటీసులు రద్దయినా చేయాలని లేదంటే ఉపసంహరించుకోవాలని సీబీఐని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు. దీనికి సంబంధించి ఆమె ఇవాళ(ఆదివారం) సీబీఐకి లేఖ రాశారు. ఒకవేళ నా నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటానన్నారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు. 2022 డిసెంబర్‌లో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారన్నారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తున్నదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న…

Read More

న్యూఢిల్లీ: ప్రైమరీ డెంగ్యూ (మొదటిసారి సోకడం) కన్నా.. సెకండరీ డెంగ్యూ ఇన్‌ఫెక్షన్‌ చాలా ప్రమాదకరమన్న భావన ఇప్పటివరకు ఉంది, అయితే ఇది నిజం కాదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. సెకండరీ డెంగ్యూ కన్నా..ప్రైమరీ డెంగ్యూ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ అత్యంత ప్రమాదకరమని, దీనివల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని భారత్‌, అమెరికా సైంటిస్టుల సంయుక్త పరిశోధన తెలిపింది. చాలా వరకు డెంగ్యూ చికిత్స, వ్యాక్సిన్ల తయారీ, అభివృద్ధి అంతా కూడా సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ చుట్టూనే తిరుగుతున్నదని, ఈ వ్యాధి పట్ల మన అవగాహనను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని సైంటిస్టులు చెప్పారు. Source link

Read More

The members should agree and adopt a decision on SSM by the 14th WTO Ministerial Conference (MC), it said. Published Date – 25 February 2024, 11:10 PM New Delhi: The G33 group of countries on Sunday expressed serious concern over lack of progress in agriculture trade negotiations and urge the WTO members to work on a permanent solution to the issue of public stockholding of grains for food security purposes. The G33 group includes 47 developing and least developed countries. In a joint statement, the G33 group also said that it is the right of the…

Read More

తెలంగాణలో రెండు రోజులపాటు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ( ఆదివారం) నుంచి రేపు( సోమవారం) ఉదయం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్‌ ఉంది.ఈ మేరకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉదయం వరకు రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్‌, ములుగు, నల్గొండలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది. ఇది కూడా చదవండి: నోటీసులు రద్దు చేయండి.. 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదు The post తెలంగాణలో రెండురోజులు వానలు కురిసే అవకాశం…

Read More

వేసవికి ముందే రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నిరుడు ఇదే సమయంతో పోల్చితే భూగర్భ జలాలు సగటున 1.50 మీటర్ల లోతుకు పడిపోయాయి. February 26, 2024 / 04:10 AM IST నిరుటితో పోల్చితే 1.5 మీటర్ల తగ్గుదల ప్రశ్నార్థకంగా 30 లక్షల బోరుబావులు వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు 45లక్షల ఎకరాల్లో సాగు చేతికొచ్చేది అనుమానమే భూగర్భ జలమట్టం 6.8 నుంచి 7.72మీ.కు మరింత భయంకరంగా కృష్ణా బేసిన్‌ పరిస్థితి ఆశించిన స్థాయిలోలేని ప్రాజెక్టుల నీటివిడుదల గతంలోలాగా చెరువులను నింపని సర్కారు మున్ముందు మరింత దారుణ పరిస్థితులు వేసవికి ముందే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలక, కాల్వలు, చెక్‌ డ్యాములు నింపక ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో లక్షలాది ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమైంది. కాల్వలు పారకపోవడంతో బోర్ల వినియోగం ఎక్కువైంది. ఫలితంగా భూగర్భ జలాలు క్రమంగా బోర్లకు అందనంత లోతుకు పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన…

Read More

Telangana has multiple destinations that promote wildlife tourism. With just a few hours’ drive from Hyderabad, these places make for a perfect weekend outing for families Published Date – 25 February 2024, 11:30 PM There are varied accommodation options in Amrabad Tiger Reserve and the package for two people will be anywhere around Rs 5,000 to Rs 8,000. Hyderabad: With kids on a break from school for months together, summers call for a family vacation. If you are bored of the usual beach destinations and resorts on the outskirts of the city, here’s an idea –…

Read More

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు సేవలను రద్దు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఆయా రోజుల్లో అన్ని ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు ఈవో తెలిపారు. శివస్వాములకు మాత్రం 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళ్లలో ఉచిత స్పర్శదర్శనానికి అవకాశం ఉంటుంది. 5న రాత్రి 7.30 గంటల నుంచి 11 గంటలకు వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి ఆన్‌లైన్‌, కరెంట్‌ బుకింగ్‌కు…

Read More