IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టు(Team India) ఒక్కసారిగా తడబడుతోంది. చూస్తుండగానే ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్లు టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్ విజృంభణతో… February 26, 2024 / 11:25 AM IST IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టు(Team India) ఒక్కసారిగా తడబడుతోంది. చూస్తుండగానే ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్లు టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్ విజృంభణతో 100 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జో రూట్ బౌలింగ్లో యశస్వీ జైస్వాల్(37: 44 బంతుల్లో) ఔటైన కాసేపటికే రోహిత్ శర్మ(51 : 70 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్) స్టంపౌట్ అయ్యాడు. హర్ట్లే బౌలింగ్లో హిట్మ్యాన్ ఫ్రంట్ఫుట్లో డిఫెన్స్ ఆడబోయాడు. కానీ, బంతి అందుకున్న ఫోక్స్…
Author: Telanganapress
Police sources said those detained include the son of a political leader. Published Date – 26 February 2024, 10:20 AM Hyderabad: The Narcotics Control Bureau officials along with local police busted a drug racket and detained three persons at a star hotel in Gachibowli on Sunday night. Police sources said those detained include the son of a political leader. Police seized a huge amount of psychotropic substance from the spot. The officials raided the premises during the midnight dinner and the suspects were in possession of cocaine. Source link
వేసవి కాలం సమీపిస్తోంది .వేసవిలో ప్రజలు అనేక చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు . మండే ఎండలు , ఎండల వల్ల ముఖం నల్లగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో , గ్లోను తిరిగి తీసుకురావడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు .కానీ ఈ రసాయన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా , మీ ముఖం సహజ కాంతి తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు కావాలంటే ఇంట్లోనే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్లను తయారు చేసుకోవడం ద్వారా మెరిసే చర్మాన్ని పొందవచ్చు . ప్రజలు చాలా కాలంగా ముల్తానీ మిట్టిని ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి ఎలా మేలు చేస్తుంది. ముల్తానీ మిట్టి పేస్ట్ను ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ముల్తానీ మిట్టి అనేది చర్మ రంద్రాలలో పేరుకుపోయిన సెబమ్ , చెమట , నూనె, మురికి వంటి మలినాలను గ్రహించే శక్తివంతమైన హీలింగ్ క్లే .దీని వల్ల మచ్చలు , మొటిమలు ,…
బీహార్లోని (Bihar) కైమూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్కాళి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. February 26, 2024 / 10:20 AM IST పాట్నా: బీహార్లోని (Bihar) కైమూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్కాళి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు అదుపుతప్పి మరో మార్గంలోకి వెళ్లాయి. అయితే ఎదురుగా వస్తున్న ట్రక్కు వాటిని గుద్దింది. జీపులో ఉన్న ఎనిమిది మందితోపాటు బైక్పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందారు.…
Kanker SP Indira Kalyan Elesela stated that police, along with BSF and SSB, conducted a joint operation in the Koyalibeda area. The operation resulted in an encounter in which 3 Naxals were killed and 3 guns were recovered. Published Date – 26 February 2024, 09:29 AM Kanker: Three Naxalites were killed in an encounter with security forces in Chhattishgarh’s Kanker district on Sunday, officials said. “Police conducted a joint operation with BSF and SSB in the Koyalibeda area and there was an encounter in which 3 Naxals were killed and 3 guns were recovered,” Kanker SP…
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి (Gruha Jyoti) పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సబ్సిడీ సిలిండర్తోపాటు గృహావసరాలకు 200 యూనిట్లలోపు విద్యుత్ను ఉచితంగా అందించే గృహలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ప్రారంభించనున్నారు. February 26, 2024 / 09:11 AM IST హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి (Gruha Jyoti) పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సబ్సిడీ సిలిండర్తోపాటు గృహావసరాలకు 200 యూనిట్లలోపు విద్యుత్ను ఉచితంగా అందించే గృహలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ప్రారంభించనున్నారు. వీటికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతున్నది. అయితే హైదరాబాద్ మహానగరంలో గృహలక్ష్మి పథకం మొదటగా 11 లక్షల మంది వినియోగదారులకే వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. వీరి వివరాలన్నీ ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు (CGG) చేరినట్లు సమాచారం. దీంతో మార్చి నెలలో ఈ 11 లక్షల మందికి మాత్రమే సున్నా…
Adding that the products based on these DRDO technologies will further boost the defence manufacturing sector and self-reliance in defence, it said. Published Date – 25 February 2024, 10:54 PM New Delhi: The DRDO on Sunday handed over 23 Licensing Agreements for Transfer of Technology (LATOT), across the domains of electronics, laser technology, armaments, life sciences, materials science, combat vehicles, naval systems and aeronautics, to 22 industries, an official statement said. The Defence Ministry statement said that these include manufacturing of carbon/carbon aircraft brakes for LCA Tejas, 100 m floating infantry foot bridge, 40 mm high-explosive anti-personnel…
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సంతకం ఫోర్జరీ అయ్యింది. నిందితుడు అతడి డాక్యుమెంట్స్ను దుర్వినియోగం చేసి.. రుణం తీసుకొని వాయిదాలు కట్టకపోవడంతో విషయం వెలుగు చూసింది. February 26, 2024 / 08:21 AM IST Crime News | ఖైరతాబాద్, ఫిబ్రవరి 25 : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సంతకం ఫోర్జరీ అయ్యింది. నిందితుడు అతడి డాక్యుమెంట్స్ను దుర్వినియోగం చేసి.. రుణం తీసుకొని వాయిదాలు కట్టకపోవడంతో విషయం వెలుగు చూసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. మంగళ్హాట్కు చెందిన సయ్యద్ అహ్మద్ విద్యుత్ శాఖ ఉద్యోగి. అతడికి సుధీర్రెడ్డి అనే ఓ వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్గా పరిచయమయ్యాడు. ఐటీ చెల్లింపులు, తదితర లావాదేవీలు చేస్తానని, ఒరిజనల్ ఆధార్, పాన్కార్డు, ఇతర పత్రాలు ఇవ్వాలని కోరాడు. అతడి మాటలు నమ్మిన బాధితుడు ఆ పత్రాలను అప్పగించాడు. దీంతో అవే పత్రాలను సోమాజిగూడలోని…
Srinivas said that 40 lakh persons in the country were waiting to undergo cornea, while victims of road accidents need blood Published Date – 25 February 2024, 11:00 PM Srinivas said that 40 lakh persons in the country were waiting to undergo cornea, while victims of road accidents need blood Mancherial: Under the aegis of Dr Yeggana Charitable Trust chairman Dr Srinivas Yeggana, a run from IB Chowrasta to AIMS Hospitals and blood donation camp were organised to create awareness over organ donation here Sunday. Srinivas said that 40 lakh persons in the country were waiting…
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో మరాఠ్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతర్భాగం మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఇది విస్తరించి ఉంది. February 26, 2024 / 07:07 AM IST Weather Update | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో మరాఠ్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతర్భాగం మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఇది విస్తరించి ఉంది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి…