A fake message is being shared on WhatsApp regarding election schedule for Lok Sabha elections 2024. The message is fake. No dates have been announced so far by the ECI, said the poll body Published Date – 24 February 2024, 03:36 PM Hyderabad: A fake Lok Sabha election schedule is being circulated widely on social media platforms stating that the elections would he held on April 19 and vote counting would be conducted on May 22. However, the Election Commission of India has clarified that the message was fake. “A fake message is being shared on…
Author: Telanganapress
దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ, పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోనే వారు మకాం వేశారు. కావాల్సిన సరుకు సరంజామా అంతా వెంట తెచ్చుకుని బార్డర్లో తిష్టవేశారు. అక్కడే వండుకుతిని గుడారాల్లో తలదాచుకుంటున్నారు. తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, గత ఆందోళనల సందర్భంగా తమపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైతుల డిమాండ్లపై చర్చకు సిద్ధమంటూనే ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వస్తున్నది. గతంలోలా రైతులు రాజధానిలోకి చొచ్చుకురాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పంజాబ్-హర్యానా మధ్య ఉన్న శంభు సరిహద్దులో రైతులు వాహనాలపైనే వంట చేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: రేవంత్ పాలన ప్రజా పాలన కాదు.. తెలంగాణ మీద ప్రతీకార పాలన Source link
Coaching Student | రాజస్థాన్ కోటాలో (Kota ) పది రోజుల క్రితం అదృశ్యమైన (Student Missing) పియూష్ కపాసియా (17) అనే విద్యార్థి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. February 24, 2024 / 03:31 PM IST Coaching Student | రాజస్థాన్ కోటాలో (Kota ) పది రోజుల క్రితం అదృశ్యమైన (Student Missing) పియూష్ కపాసియా (17) అనే విద్యార్థి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. పియూష్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని ధర్మశాల (Dharamshala)లో ఉన్నట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. కాగా, ఉత్తరప్రదేశ్కు చెందిన పియూష్ కపాసియా (Piyush Kapasia) రెండేళ్లుగా కోటాలోని హాస్టల్లో ఉంటూ జేఈఈ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్నాడు. ఫిబ్రవరి 13నుంచి అతడు కనిపించకుండా పోయాడు. దీంతో పియూష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బృందాలుగా విడిపోయి వివిధ ప్రదేశాల్లో పియూష్ కోసం గత 11 రోజులుగా తీవ్రంగా వెతికారు. అయితే, అతడి ఆచూకీ…
The two spoke about cricket, as the Kashmir batter couldn’t conceal his enthusiasm and joy at having met his role model Published Date – 24 February 2024, 02:32 PM Photo: Screen-grabbed from X New Delhi: The legendary Indian cricketer Sachin Tendulkar fulfilled his promise and met the Jammu and Kashmir’s Para cricket team captain Amir Hussain Lone During his recent visit to Kashmir. Cricket is more than just a gentleman’s game; it’s for everyone. One of the most wonderful examples of this was seen when Jammu and Kashmir Para cricket team captain Hussain Lone met his…
మంచిగ చదువుకుంటే ఏదైనా గిఫ్ట్ కొనిస్తామని తల్లిదండ్రులు చెబుతుంటారు. లేదంటే ఈ సారి క్లాస్ ఫస్ట్ వస్తే తానకు నచ్చినే వస్తువు కావాలని పిల్లలు అడుగుతారు. ఇది కామన్ గా జరిగేది. అయితే వీటన్నింటికి భిన్నంగా తన తల్లిదండ్రులను ఎవరూ ఊహించని డిమాండ్ చేశాడు ఓ బాలుడు. అది కుదరదంటే చదువుకోనని తేల్చి చెప్పాడు. పాకిస్తాన్ కు చెందిన 13 ఏళ్ల ఓ బాలుడు తనకు పెళ్లి చేయాలని లేదంటే చదుకుకోని స్పష్టం చేశాడు. ఆ విద్యార్ధి తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా విన్పించుకోలేదు. దీంతో ఏం చేయాలో తెలియక 12 ఏళ్ల బాలికతో పెద్దల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ జరిపించారు. అంతేకాదు పెళ్లి కూడా ఘనంగా జరిపించాలని అనుకుంటున్నారట.దీనికి ఇరు కుటుంబాలు అంగీకరించడం విచిత్రం.ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. మరోవైపు బాల్యవివాహాన్ని ప్రోత్సహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి:హైదరాబాద్ సిటీ పార్కుల్లో షీ టీమ్స్…
AP Politics | ఏపీలో జరుగనున్న ఎన్నికలకు పోటీ చేసే టీడీపీ(TDP)-జనసేన(Janasen) ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనపై వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. February 24, 2024 / 02:29 PM IST అమరావతి : ఏపీలో జరుగనున్న ఎన్నికలకు పోటీ చేసే టీడీపీ(TDP)-జనసేన(Janasen) ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనపై వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna reddy) , వైసీపీ విశాఖ ప్రాంతీయ సమన్యయ కర్త వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పవన్కల్యాణ్ దయనీయంగా మారారని, జనసేన అభ్యర్థుల పేర్లను కూడా చంద్రబాబే డిసైడ్ చేసే కర్మ పట్టిందని ఆరోపించారు. టీడీపీకి పవన్కల్యాణ్(Pawan Kalyan) ఉపాధ్యక్షుడు అయితే బాగుంటుందని సూచించారు. జనసేన టీడీపీ అనుబంధ సంఘంగా మారిందని విమర్శించారు. చంద్రబాబు(Chandra Babu) కళ్లలో ఆనందం చూడడానికే పవన్ కల్యాణ్ ఏపీలో 24 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. శనివారం ఉండవల్లిలో చంద్రబాబు, పవన్కల్యాణ్ 99…
The INDIA bloc is in talks about Lok Sabha seat allocation in Tamil Nadu, where the DMK, the alliance’s senior partner, asserts it can allocate no more than seven seats to the Congress. Published Date – 24 February 2024, 01:30 PM Chennai: Scotching rumours regarding superstar Kamal Haasan contesting general elections on a Congress ticket, Tamil Nadu Congress Committee President, K Selvaperunthagai said on Saturday that the President of the Makkal Needhi Maiam (MNM) would not be doing so. He gave the clarification while speaking to media persons at Chennai on Saturday. The INDIA bloc has…
ఇటీవలి కాలంలో స్పామ్ కాల్స్ పెరిగిపోవడంతో ఫోన్ చేసేది ఎవరో తెలుసుకునేందుకు ‘ట్రూకాలర్’ లాంటి యాప్స్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు మొబైల్ వినియోదారులు. అయితే.. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా ..యాప్స్ తో సంబంధం లేకుండానే ఫోన్ చేసేది ఎవరో ఇకపై స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది. ఇందుకు సంబంధించి టెలికం ఆపరేటర్లకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) చేసిన ప్రతిపాదనలు త్వరలోనే అమలుకానుంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) రెండేళ్ల క్రితం చేసిన ప్రతిపాదన అమల్లోకి రానుంది. ఇప్పుడు దీనిని తప్పనిసరి చేసింది. వినియోగదారుల అభ్యర్థన మేరకు సప్లిమెంటరీ సర్వీస్గా అన్ని టెల్కోలు ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ)ని అందించాలని ట్రాయ్ తన చివరి సిఫార్సుల సెట్లో ప్రతిపాదించింది. అయితే, ఈ సర్వీసులు ఇండియాలో డిఫాల్ట్ గా అందుబాటులోకి రానున్నాయి. సిమ్కార్డు తీసుకున్పుడు నమోదు చేసుకున్న పేరు కాల్ చేసేటప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది. యూజర్ అభ్యర్థన పై మాత్రమే…
Palaniswami | రాష్ట్రంలో ప్రజాదరణ, కార్యకర్తల బలం ఉన్న తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ (MK Stalin) ప్రయత్నిస్తున్నారని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) ఆరోపించారు. February 24, 2024 / 01:32 PM IST Palaniswami: రాష్ట్రంలో ప్రజాదరణ, కార్యకర్తల బలం ఉన్న తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ (MK Stalin) ప్రయత్నిస్తున్నారని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) ఆరోపించారు. నైవేలి టౌన్షిప్లో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత కాంస్య విగ్రహాన్ని గురువారం రాత్రి పళనిస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ.. నైవేలీ టౌన్షిప్లో జయలలిత ఎంజీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని, ఇప్పుడు తాను ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించానని చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వం అమలు చేసిన పథకాలను డీఎంకే…
The video captures Salman’s grand entrance into the stadium, followed by him planting kisses on his mother Salma Khan’s cheeks. Published Date – 24 February 2024, 12:29 PM Mumbai: Superstar Salman Khan recently attended the Celebrity Cricket League in Sharjah and what grabbed the attention of his fans was the special gesture towards his mother at a CCL match. The video begins with Salman’s stunning entrance into the stadium and then shows planting kisses on his mother Salma Khan’s cheeks. Later in the video, Salman is seen having fun with his nephew Ahil and niece Ayat.…