Author: Telanganapress

Trinamool Congress: బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్ల‌లో పోటీ చేసేందుకు రెఢీగా ఉన్న‌ది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ మొత్తం 42 స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. February 24, 2024 / 09:22 AM IST న్యూఢిల్లీ: ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్(Trinamool Congress) పార్టీ అన్ని సీట్ల‌లో పోటీ చేసేందుకు రెఢీగా ఉన్న‌ది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ మొత్తం 42 స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నా.. ఆ అంశంపై క్లారిటీ దొర‌క‌డం లేదు. తృణ‌మూల్ కాంగ్రెస్‌కు చెందిన రాజ్య‌స‌భ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ఇటీవ‌ల కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో 42 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సుముఖం ఉంద‌ని ఒబ్రెయిన్‌ చెప్పారు. అస్సాంలో కొన్ని సీట్లు, మేఘాల‌యాలోనూ పోటీ…

Read More

Trai suggested that all access service providers provide Calling Name Presentation (CNAP) supplementary service to their telephone subscribers upon their request. Published Date – 24 February 2024, 08:25 AM New Delhi: Trai on Friday recommended that Calling Name Presentation (CNAP) Supplementary Service be introduced in telecom network and that the service involving display of caller names on phones be offered by all telcos to subscribers on request — a move that is expected to curb spam. The government should issue suitable instructions for making CNAP feature available in all devices sold in India after a suitable…

Read More

ఇండియా-పాకిస్థాన్‌ మధ్య 1972లో జరిగిన యుద్ధంలో మునిగిపోయిన పాక్‌ జలాంతర్గామి ఘాజీ శకలాలను ఇండియన్‌ నేవీ గుర్తించింది. February 24, 2024 / 02:28 AM IST హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఇండియా-పాకిస్థాన్‌ మధ్య 1972లో జరిగిన యుద్ధంలో మునిగిపోయిన పాక్‌ జలాంతర్గామి ఘాజీ శకలాలను ఇండియన్‌ నేవీ గుర్తించింది. విశాఖపట్నం డీప్‌ సబ్‌మెరైన్స్‌ రెస్క్యూ వెహికల్‌.. ఈ శిథిలాలు కనుగొంది. విశాఖ తీరానికి 2.5 కి.మీ దూరంలో 100 మీటర్ల లోతులో ఈ శకలాలను గుర్తించారు. 1972 యుద్ధంలో బంగాళాఖాతంలోకి అక్రమంగా చొరబడిన ఘాజీ జలాంతర్గామి మునిగిపోవడంతో అందులోని 93 మంది మరణించారు. Source link

Read More

The suspect along with the seized material was handed over to the Dhoolpet Excise station officials for further enquiry Updated On – 23 February 2024, 11:24 PM Representational Image Hyderabad: The District Task Force of the Prohibition and Excise department has nabbed a man in possession of 3.2 kgs of opium, which is worth Rs 15 lakh at Goshamahal on Friday. Following a tip-off, the staff intercepted a scooter being driven by one Mangilal Vishnoi and searching the vehicle led to the seizure of 3.2 kgs of opium from his possession. The suspect along with the…

Read More

సిరిసిల్ల సహకార విద్యు త్తు పంపిణీ సంస్థ (సెస్‌)ను వెంటనే ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌)లో సెస్‌ను విలీనం చేయాలని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. February 24, 2024 / 07:22 AM IST సిరిసిల్ల సెస్‌పై ప్రభుత్వానికి ఈఆర్‌సీ సిఫారసు 94.88 కోట్ల ఆదాయం కోల్పోయినట్టు గుర్తింపు ప్రత్యేక ఆడిట్‌ చేయించిన ఈఆర్‌సీ CESS | హైదరాబాద్‌, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): సిరిసిల్ల సహకార విద్యు త్తు పంపిణీ సంస్థ (సెస్‌)ను వెంటనే ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌)లో సెస్‌ను విలీనం చేయాలని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అంతర్గత ఆడిట్‌లో వెల్లడైన సమాచారం ప్రకారం 2014 నుంచి 2022 వరకు కోల్పోయిన ఆదాయం సుమారు రూ.94.88 కోట్లు ఉంటుందని ఈఆర్‌సీ తన నివేదికలో పేర్కొన్నది. ఈఆర్‌సీ స్వతంత్రంగా…

Read More

Located 85 km from away Hyderabad, the ancient Mallanna Temple reflects Telangana’s cultural heritage Published Date – 23 February 2024, 10:40 PM Hyderabad: Nestled amidst the serene landscapes of Komuravelli in Siddipet district, lies a spiritual gem that beckons both devotees and tourists alike — the Mallikarjuna Temple, also known as the Komuravelli Mallanna Temple. Steeped in history and revered for its divine aura, this ancient temple stands as a symbol of the rich cultural heritage of Telangana. Located 85 kilometres away from the bustling city of Hyderabad, the…

Read More

బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో మేనేజ్మెంట్‌ కోటా సీట్ల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్‌ హాజరు తప్పనిసరి నిబంధన నుంచి సడలింపు ఇచ్చింది. ఈఏపీ సెట్‌ (ఎంసెట్‌) హాజరైనా లేదా మెరిట్‌ ఆధారంగా అయినా సీట్లు భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. February 24, 2024 / 04:44 AM IST హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో మేనేజ్మెంట్‌ కోటా సీట్ల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్‌ హాజరు తప్పనిసరి నిబంధన నుంచి సడలింపు ఇచ్చింది. ఈఏపీ సెట్‌ (ఎంసెట్‌) హాజరైనా లేదా మెరిట్‌ ఆధారంగా అయినా సీట్లు భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ సడలింపు 2023-24 విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తించనున్నట్టు ఆమె ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అవసరమైతే మేనేజ్మెంట్‌ కోటాతో పాటు…

Read More

For the list of selected candidates and other details, visit TSPSC website Published Date – 23 February 2024, 10:46 PM Hyderabad: A list of provisionally selected candidates for recruitment to posts of Drugs Inspector in Drugs Controller Administration department has been released by the TSPSC on Friday. For the list of selected candidates and other details, visit the Commission’s website https://www.tspsc.gov.in. Source link

Read More

గత ప్రభుత్వం తప్పులు ఎక్కడ దొరుకుతాయా అంటూ భూతద్దం పెట్టి వెతకడం పక్కన బెట్టి.. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తే ప్రజలు సంతోషిస్తారని అన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌. లోక్‌ సభ ఎన్నికల్లో 17 సీట్లు గెలిస్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయని చెప్పడాన్ని తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటే కాదని ఎక్కడో మూలన కొద్దిగా నెర్రెలు చూపితే ఆ ప్రాజెక్టుపై కోపంతో రైతు నోట్లో మట్టి కొట్టవద్దని సూచించారు. నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇసుక వనరులతో ఏడాదికి రూ.400 కోట్లు వచ్చేవనీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఇసుక పాలసీ తీసుకవచ్చి ఏడాదికి రూ.1800 కోట్లు ఆదాయానికి పెంచిందని గుర్తు చేశారు. నాడు తమ ప్రభుత్వంలో ఇసుక మాఫియా అంటూ మాట్లాడిన మీకు ఇప్పుడు మీ ప్రభుత్వ హయంలో అవే ఇసుక క్వారీలు నడుస్తున్నాయి కదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే…

Read More

రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నిర్దేశించిన స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. కృష్ణా ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులు మాత్రం పూర్తిస్థాయిలో నిండాయి. అయినా గోదావరి బేసిన్‌లోనూ ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోతున్న దుస్థితి నెలకొన్నది. February 24, 2024 / 04:51 AM IST వెలవెలబోతున్న చెరువులు.. అడుగంటుతున్న భూగర్భజలాలు సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఆగమవుతున్న అన్నదాతలు గోదావరి ప్రాజెక్టులు నిండినా.. బేసిన్‌లో ఎండిపోతున్న పంటలు నీళ్లు లేక ఒకచోట.. నీళ్లున్నా కరెంటు లేక మరోచోట పడావు మేడిగడ్డను సాకుగా చూపి ఎత్తిపోతలను నిలిపేసిన రేవంత్‌ సర్కార్‌ మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ (ఎంజీకేఎల్‌ఐ) పథకంలో భాగంగా గుడిపల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్‌ కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో జలకళతో సందర్శకులను ఆకట్టుకున్నది. 2023 మార్చి 1వ తేదీన లిఫ్ట్‌లో మోటర్లు నడవడంతో నీటి పంపింగ్‌ కొనసాగింది. దీంతో 0.35 టీఎంసీల సామర్థ్యం ఉన్న…

Read More