Author: Telanganapress

The actress looked stunning in a silver sequined saree by Sabyasachi at the event, stealing the spotlight effortlessly Published Date – 19 February 2024, 09:31 AM Los Angeles: Indian actress Deepika Padukone presented the honour of Best Film not in English language to Jonathan Glazer for ‘The Zone of Interest’ at the BAFTA Awards. The actress looked every inch gorgeous as she took the spotlight dressed in a silver shimmery sequined saree with a matching blouse by ace couturier Sabyasachi at the event. ‘The Zone of Interest’ was contending alongside films such as “20 Days in…

Read More

ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీకో గుడ్ న్యూస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‌సైట్ joinIndiancoastguard.cdac.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలోని 70 పోస్టులను భర్తీ చేస్తుంది. అయితే, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. మార్చి 6, 2024న ముగుస్తుంది. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఖాళీలు: జనరల్ డ్యూటీ (GD): 50 పోస్టులు టెక్ (Eng./Elect.): 20 పోస్ట్‌లు అర్హత: జనరల్ డ్యూటీ (GD): కనీసం 60శాతం మొత్తం మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని కలిగి ఉండాలి. టెక్నికల్ (మెకానికల్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నేవల్ ఆర్కిటెక్ట్ లేదా మెకానికల్ లేదా మెరైన్ లేదా ఆటోమోటివ్…

Read More

అదేసమయంలో ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరడం విశేషం. దీంతో ఆ పార్టీ బలం 17కు చేరింది. February 19, 2024 / 09:28 AM IST చండీగఢ్‌: ఇటీవల వివాదాస్పదమైన చండీగఢ్‌ (Chandigarh) మేయర్‌ ఎన్నిక ఎపిసోడ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. జనవరి 30న భారీ హైడ్రామా మధ్య జరిగిన మేయర్‌ (Mayor) ఎన్నికలో ప్రిసైడింగ్‌ అధికారి విజేతగా ప్రకటించిన బీజేపీ నేత మనోజ్‌ సోన్కర్‌ (Manoj Sonkar) తన పదవికి రాజీనామా చేశారు. చండీగఢ్‌ మేయర్‌ వివాదంపై సుప్రీంకోర్టు నేడు విచారించనున్న నేపథ్యంలో ఆయన మేయర్‌ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే అదేసమయంలో ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరడం విశేషం. దీంతో ఆ పార్టీ బలం 17కు చేరింది. మొత్తం 35 మంది సభ్యులు కలిగిన చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉండగా, ఆమ్‌ ఆద్మీ పార్టీకి 10 మంది,…

Read More

The total crop cultivation area in Telangana during the current Yasangi season dropped by around 5.04 lakh acres compared to the previous Yasangi Published Date – 18 February 2024, 10:27 PM File Photo Hyderabad: Diminished water supply coupled with the delayed disbursement of investment support from the State government appears to have dented agricultural activity in Telangana for the ensuing Yasangi (Rabi) season. The total crop cultivation area in the State during the current Yasangi season dropped by around 5.04 lakh acres compared to the previous Yasangi. The total crop cultivation has been taken up in…

Read More

టీటీడీ శ్రీవారి భక్తులకు అలర్ట్. నేడు ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను విడుదల చేయనుంది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10గంటల వరకు ఆన్ లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, వర్చువల్ సేవా టికెట్ల కోటాను ఈనెల 22న ఉదయం 10గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లు మధ్యాహ్నం 3గంటలకు అంగప్రదక్షిణ టోకెట్ల కోటాను 23న ఉదయం 10గంటలకు శ్రీవారి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను ఉదయం 11గంటలకు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వయో వృద్ధులు, దివ్యాంగులు,ఇతరులకు మే నెల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10…

Read More

జీవ పరిణామ క్రమం కోతి నుంచి మనిషి దగ్గర ఆగిపోయిందని డార్విన్‌ సిద్ధాంతం. మనిషి దైవంగా మారడమే నిజమైన జీవ పరిణామ క్రమంగా సనాతన రుషులు అభివర్ణించారు. మానవుడిగా జన్మించి దైవత్వాన్ని పొందిన వారు ఎందరో పురాణాల్లో కనిపిస్తారు. February 19, 2024 / 08:26 AM IST ఈ నెల 21-24 మేడారం జాతర జీవ పరిణామ క్రమం కోతి నుంచి మనిషి దగ్గర ఆగిపోయిందని డార్విన్‌ సిద్ధాంతం. మనిషి దైవంగా మారడమే నిజమైన జీవ పరిణామ క్రమంగా సనాతన రుషులు అభివర్ణించారు. మానవుడిగా జన్మించి దైవత్వాన్ని పొందిన వారు ఎందరో పురాణాల్లో కనిపిస్తారు. చరిత్రలో వెదికితే.. సామాన్య మనుషులుగా పుట్టి దైవత్వాన్ని పొందిన సమ్మక్క, సారలమ్మ కథ కనిపిస్తుంది. వనసీమలో వెలసిన ఈ తల్లీకూతుళ్లు.. నమ్ముకున్న వారి కోసం నడుం బిగించారు. దురహంకారాన్ని దునుమాడారు. అయిన వారి కోసం అసువులు బాసి దేవతలయ్యారు. మేడారం జాతరకు వేల్పులుగా నిలిచారు.…

Read More

Digvijaya Singh said he and other Congress leaders were in contact with former MP chief minister Kamal Nath Published Date – 18 February 2024, 10:50 PM File Photo of Kamal Nath Bhopal: Amid the buzz over senior Congress leader Kamal Nath’s possible switch to the BJP, his party colleague Digvijaya Singh said on Sunday that the veteran leader started his political journey from the the grand old party and he won’t leave it. Singh said he and other Congress leaders were in contact with former MP chief minister Nath. “We all used to consider Kamal Nath…

Read More

తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. ఎదురుగా వస్తున్న లారీ తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుతెలుస్తోంది. ఈ ఘటనలో లక్ష్మన్ తోపాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్పగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్ తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: శుభకార్యాలకు నల్లని దుస్తులు ఎందుకు ధరించకూడదో తెలుసా? Source link

Read More

మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో జంపన్నకు ఆదరణ కరువైంది. చరిత్ర కలిగిన సమ్మక్క తనయుడు, సారలమ్మ తమ్ముడు జంపన్నకు ప్రభుత్వ లాంఛనాలతో జాతర నిర్వహించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. February 19, 2024 / 07:08 AM IST జంపన్న తర్వాతే తల్లుల రాక రేపు గద్దెకు చేరనున్న జంపన్న పూజా కార్యక్రమాల ప్రారంభం Jampanna | తాడ్వాయి, ఫిబ్రవరి 18: మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో జంపన్నకు ఆదరణ కరువైంది. చరిత్ర కలిగిన సమ్మక్క తనయుడు, సారలమ్మ తమ్ముడు జంపన్నకు ప్రభుత్వ లాంఛనాలతో జాతర నిర్వహించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. జంపన్నవాగు జాతరలో ప్రత్యేక ఆదరణ కలిగి ఉంది. భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించాక తల్లుల దర్శనానికి వెళ్తారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులకు మాత్రమే దేవాదాయశా ఖ అధికారులు జాతర నిర్వహిస్తున్న నే పథ్యంలో.. తాడ్వాయి మండలం కన్నెపల్లికి చెందిన పోలెబోయిన సత్యం, ఆ…

Read More

Cricket Excellence Academy in line with International standards will be set up at the Rajiv Gandhi stadium in Uppal.  Published Date – 18 February 2024, 10:53 PM Cricket Excellence Academy in line with International standards will be set up at the Rajiv Gandhi stadium in Uppal.  Hyderabad: Cricket Excellence Academy in line with International standards will be set up at the Rajiv Gandhi stadium in Uppal.  A decision to this effect was taken at the 86th Annual General Meeting (AGM) of the Hyderabad Cricket Association held under the chairmanship of HCA president A Jagan Mohan Rao…

Read More