Author: Telanganapress

The actress went on to offer a quick overview of Sandler’s career, from his debut on Saturday Night Live to his comedies and dramas, music tours, and everything in between. Published Date – 19 February 2024, 04:37 PM California: Actor Jennifer Aniston is a big fan of Adam Sandler and during her recent appearance at the award ceremony she called him an “extraordinary father, husband and one of the most loyal friends”, reported People. ” I am here to recognize my very good friend. My brother from another mother. And extraordinary father, husband and one of the…

Read More

లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించి ఇవాళ(సోమవారం) విచారణకు రావాలని ఈడీ (ED) అధికారులు కేజ్రీవాల్‌కు ఆరోసారి నోటీసులు జారీ చేసింది. ఈడీ విచారణకు సీఎం హాజరుకావడం లేదని ఆప్‌ (AAP) వర్గాలు తెలిపాయి. సమన్లు చట్ట వ్యతిరేకమని చెప్పాయి. ఈడీ సమన్ల చట్టబద్ధతపై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపాయి. కోర్టులో కేసు ఉండగా ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపుతోందని పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోర్టు నిర్ణయం వచ్చేవరకు ఈడీ ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: నాలుగు రోజులు ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకోండి… ఆర్టీసీ రిక్వెస్ట్ Source link

Read More

Babar Azam | ఇటీవలే మొదలైన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో భాగంగా తాను ప్రాతినిథ్యం వహిస్తూ సారథిగా వ్యవహరిస్తున్న పెషావర్‌ జల్మీ తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన బాబర్.. February 19, 2024 / 04:34 PM IST Babar Azam | పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి బాబర్‌ ఆజమ్‌ మరో అరుదైన రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. ఇటీవలే మొదలైన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో భాగంగా తాను ప్రాతినిథ్యం వహిస్తూ సారథిగా వ్యవహరిస్తున్న పెషావర్‌ జల్మీ తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన బాబర్.. ఈ లీగ్‌లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఆదివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లోనే 68 పరుగులు చేసిన బాబర్‌.. ఈ ఘనత అందుకున్నాడు. అయితే బాబర్‌ బాదినా అతడి జట్టు మాత్రం ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌కు ముందు పీఎస్‌ఎల్‌లో బాబర్‌.. 3…

Read More

Chhatrapati Shivaji Maharaj Jayanti known as Shivaji Jayanti, was celebrated with great enthusiasm at Chilkur Balaji Temple on Monday. Updated On – 19 February 2024, 03:30 PM Hyderabad: Chhatrapati Shivaji Maharaj Jayanti known as Shivaji Jayanti, was celebrated with great enthusiasm at Chilkur Balaji Temple on Monday. Probably one of the temples to celebrate it officially in Telangana, the temple authorities recalled Shivaji Maharaj’s contribution among hundreds of Devotees two pradakshinams were performed with the Monarch’s portrait and Munivahana image. Shivaji Maharaj’s legacy transcends state borders. Revered not just in Maharashtra but across India, he is…

Read More

తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడానికైనా తాను రెడీగా ఉంటానన్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఇవాళ(సోమవారం) హైదరాబాద్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి సోనూసూద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడిన సోనూ.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు ఏదైనా సహాయం కోరితే తాను తప్పకుండా చేస్తానన్నారు. తన భార్య తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తన్నారు సోనూసూద్. తనకు తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక అనుభందం ఉందన్నారు .ఇవాళ శంషాబాద్ పరిధిలోని సిద్ధాంతి గ్రామంలో ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంత సంతోషం టాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పుడు కూడా లేదన్నారు. సామాజిక సేవకు ఉన్న ప్రత్యేకత వేరన్నారు సోనూసూద్. The post ఆస్ప‌త్రుల‌కు, స్కూళ్లకు సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధం appeared…

Read More

Raj Thackeray: ఎన్నిక‌ల విధుల‌ను టీచ‌ర్లు బ‌హిష్క‌రించాల‌ని మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక‌రే తెలిపారు. విద్యార్థుల‌పై ప్ర‌భావం ప‌డ‌నున్న నేప‌థ్యంలో టీచ‌ర్లు ఎల‌క్ష‌న్ డ్యూటీ వ‌దులుకోవాల‌న్నారు. February 19, 2024 / 03:28 PM IST ముంబై: ఎన్నిక‌ల విధుల‌ను టీచ‌ర్లు బ‌హిష్క‌రించాల‌ని మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక‌రే(Raj Thackeray) తెలిపారు. విద్యార్థుల‌పై ప్ర‌భావం ప‌డ‌నున్న నేప‌థ్యంలో టీచ‌ర్లు ఎల‌క్ష‌న్ డ్యూటీ వ‌దులుకోవాల‌న్నారు. శార‌దాశ్రం స్కూల్‌కు చెందిన టీచ‌ర్ల బృందాన్ని ఆయ‌న క‌లుసుకున్నారు. ఆ త‌ర్వాత రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడుతూ..పోల్ డ్యూటీకి రావాల‌న్న ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను ఆయ‌న గుర్తు చేశారు. టీచింగ్‌ను ప‌ణంగా పెట్టి ఎన్నిక‌ల విధుల‌కు వెళ్లాల్సిన అవస‌రం లేద‌ని, టీచ‌ర్లు అలా డ్యూటీకి వెళ్తే, ఆ స‌మ‌యంలో ఎవ‌రు పిల్ల‌ల‌కు చ‌దువు చెబుతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మొద‌టిసారి ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం లేద‌ని, ఆ సంస్థ‌ ఎందుకు స్వంత వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు…

Read More

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఇప్పటికే మొదలు పెట్టేశాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం చీఫ్‌ కమల్‌ హాసన్‌ తాజాగా స్పందించారు. రెండు రోజుల్లో గుడ్‌న్యూస్‌ ఉంటుందని తెలిపారు. ఇవాళ( సోమవారం) ఉదయం చెన్నై ఎయిర్‌పోర్ట్ లో విలేకరులతో మాట్లాడుతూ.. పొత్తుపై రెండు రోజుల్లో ప్రకటన వస్తుందని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన పనులు బాగా జరుగుతున్నాయి. మంచి అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. పొత్తుకు సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు కమల్. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడు రాష్ట్రంలో కమల్‌ పార్టీతో అధికార డీఎంకే పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి: నాలుగు రోజులు ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకోండి… ఆర్టీసీ రిక్వెస్ట్ Source link

Read More

Hyderabad | హైద‌రాబాద్ : యూసుఫ్‌గూడ‌లో ఓ యువ‌కుడు వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన అత‌డిని ట్రాఫిక్ ఎస్ఐ ఆపాడు. దీంతో యువ‌కుడు రెచ్చిపోయాడు. బండ బూతులు తిడుతూ.. తాను సైకోనని, త‌న‌కు చ‌లానా రాస్తే నీ ఉద్యోగం ఊడ‌గొడుతాన‌ని బెదిరించాడు. త‌న‌తో పెట్టుకుంటే అంతు చూస్తాన‌ని హెచ్చ‌రించాడు. త‌న బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటిస్తానని చెప్పాడు. పంజాగుట్ట పోలీసు స్టేష‌న్‌లో త‌న గురించి తెలుసుకో అని యువ‌కుడు ఎస్ఐకి సూచించాడు. ట్రాఫిక్ ఎస్ఐ న‌రేశ్‌.. జూబ్లీహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. Source link

Read More

AR Constable N Srinivas, who happened to be passing by, swiftly intervened and rescued the occupants from the submerged vehicle. Updated On – 19 February 2024, 01:37 PM Hyderabad: In a remarkable display of bravery, a constable in Dr. BR Ambedkar Konaseema district saved seven lives after their car plunged into a canal following a collision with a bike on the Konaseema-Bellampudi road. The incident occurred when the group including two children returning from Rajahmundry, all residents of Rajole. AR Constable N Srinivas, who happened to be passing by, swiftly intervened and rescued the occupants from…

Read More

రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎంపికైన వారికి ఈనెల 21 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 13,444 మంది అభ్యర్థులు ఉన్నారు. సరిపడా వసతులు లేకపోవడంతో టీఎస్ఎస్పీ విభాగానికి చెందిన 5,010 మందికి ట్రైనింగ్ ను వాయిదా వేశారు. వీరి కోసం ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్రాలను అన్వేషిస్తున్నారు. ఒకవేళ అక్కడ కేంద్రాలు కుదరకపోతే టీఎస్ఎస్పి కానిస్టేబుళ్లు మరికొన్ని నెలలు ట్రైనింగ్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి రావచ్చని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: నాలుగు రోజులు ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకోండి… ఆర్టీసీ రిక్వెస్ట్ Source link

Read More