Author: Telanganapress

జ‌మ్మూ: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(PM Modi) మంగ‌ళ‌వారం జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌మ్మూలో భారీ స్థాయిలో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ అడ్వైజ‌రీ కూడా జారీ చేశారు. శీతాకాల రాజ‌ధాని జ‌మ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. సుమారు 30 వేల కోట్ల విలువైన‌ ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌ను ఆయ‌న ప్రారంభించ‌నున్నారు. విద్య‌, రైల్వే, ఏవియేష‌న్‌, రోడ్డు మార్గాల‌కు సంబంధించిన ప‌లు కార్య‌క్ర‌మాల‌ను స్టార్ట్ చేయ‌నున్నారు. కొత్త‌గా రిక్రూట్ అయిన 1500 మందికి ఆయ‌న అపాయింట్‌మెంట్ లెట‌ర్ల‌ను ఇవ్వ‌నున్నారు. న‌గ‌రంలోని ప‌లు ఆల‌యాలను ఆయ‌న విజిట్ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అన్ని ప్రాంతాల్లో బ‌హుళ స్థాయిలో సెక్యూర్టీని ఏర్పాటు చేశారు. డ్రోన్లు, పారాగ్లైడ‌ర్లు, మైక్రో లైట్ విమానాల‌ను నిషేధించారు. ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌ను ప్ర‌ధాని మోదీ ప్రారంభించ‌నున్నారు. 359 మీట‌ర్ల ఎత్తులో ఆ బ్రిడ్జ్‌ను నిర్మించారు. అది ఈఫిల్ ట‌వ‌ర్ క‌న్నా 35మీట‌ర్ల…

Read More

The police must register a First Information Report against the two for stalking, sexual harassment and making communal statements, Khan said in her application. Published Date – 19 February 2024, 12:33 PM Mumbai: A woman functionary of the All India Majlis-e-Ittehadul Muslimeen has approached Mumbai police seeking action against two persons for posting allegedly objectionable messages on social media, an official said on Monday. Rizwana Khan, the AIMIM Mumbai Mahila cell president, has told police the duo has made condemnable remarks on X against her and her party colleague and former MLA Waris Pathan, the official…

Read More

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ రికార్డుల మోత మోగించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అదే సమయంలో యశస్వి జైస్వాల్ పేలుడు బ్యాటింగ్ చేసి డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మైదానంలో టీమ్ ఇండియా తన 15 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టింది. 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన టీమ్ ఇండియా:రాజ్‌కోట్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 430 పరుగులు చేసింది. ఈ సమయంలో యశస్వి జైస్వాల్ 12 సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో, ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం జట్టు 18 సిక్సర్లు కొట్టింది. ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును భారత్ బద్దలు కొట్టింది. గతంలో 2009లో శ్రీలంకతో జరిగిన ముంబై టెస్టులో టీమిండియా ఒక ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. టీమ్ ఇండియా…

Read More

WPL 2024 : మ‌హిళ‌ల క్రికెట్‌లో కొత్త విప్ల‌వం తెచ్చిన మ‌హిళ‌ల‌ ప్రీమియ‌ర్ లీగ్(WPL) రెండో సీజ‌న్‌కు మ‌రో 4 రోజుల్లో తెర‌లేవ‌నుంది. ఈ మెగా టోర్నీలో అదానీస్పోర్ట్స్ లైన్‌కు చెందిన‌ గుజ‌రాత్ జెయింట్స్(Gujarat Giants) కొత్త జెర్సీతో బ‌రిలోకి దిగ‌నుంది. సోమ‌వారం గుజ‌రాత్ మేనేజ్‌మెంట్ కొత్త‌ జెర్సీని… February 19, 2024 / 12:27 PM IST WPL 2024 : మ‌హిళ‌ల క్రికెట్‌లో కొత్త విప్ల‌వం తెచ్చిన మ‌హిళ‌ల‌ ప్రీమియ‌ర్ లీగ్(WPL) రెండో సీజ‌న్‌కు మ‌రో 4 రోజుల్లో తెర‌లేవ‌నుంది. దాంతో, అన్ని జ‌ట్లు ఇప్పటికే నెట్స్ ప్రాక్టీస్ వేగం పెంచ‌డంతో పాటు వ్యూహాల‌కు ప‌ద‌ను పెడుతున్నాయి. తొలి సీజ‌న్‌లో త‌డ‌బ‌డిన జ‌ట్లు ఈసారి టైటిల్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో అదానీస్పోర్ట్స్ లైన్‌కు చెందిన‌ గుజ‌రాత్ జెయింట్స్(Gujarat Giants) కొత్త జెర్సీతో బ‌రిలోకి దిగ‌నుంది. సోమ‌వారం గుజ‌రాత్ మేనేజ్‌మెంట్ కొత్త‌ జెర్సీని ఆవిష్క‌రించింది. కొత్త…

Read More

The Ministry stated to Xinhua news agency on Sunday that 68,883 Palestinians have been wounded in the Gaza Strip since the Israel-Hamas conflict erupted on October 7, 2023. Published Date – 19 February 2024, 11:19 AM Gaza: The Palestinian death toll in the Gaza Strip has risen to 28,985, the Hamas-run Health Ministry said. In a press statement sent to Xinhua news agency, the Ministry said on Sunday that 68,883 Palestinians have been wounded in the coastal enclave since the outbreak of the Israel-Hamas conflict on October 7, 2023. The Israeli army killed 127 Palestinians…

Read More

ఎయిర్ టెల్ భారతదేశంలోని ప్రధాన టెలికం కంపెనీల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ కంపెనీ తన మిలియన్ల మంది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పలు రకాల ప్లాన్స్ అందిస్తోంది. చాలా మంది నెలవారీ ప్లాన్స్ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. మీరు కూడా ఒక నెలకు తక్కువ ధరలో ఏదైనా కొనాలనుకుంటే అప్పుడు మీరు ఎయిర్ టెల్ రూ. 199 ప్లాన్ ను పొందవచ్చు. ఈ ఎయిల్ టెల్ ప్లాన్ 30రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ 30రోజుల వాలిడీటిని మాత్రమే అందిచదు. బదులుగా కస్టమర్లకు 300ఎస్ఎంఎస్ లు లోకల్ ఎస్టిడి రోమింగ్ అన్ లిమిటెడ్ కాలింగ్ ను కూడా అందిస్తుంది. ఎస్ఎంఎస్ లు వాడకపోతే..వాటిని తర్వాత నెలకు ఇవ్వరు. ప్లాన్ మళ్లీ రీఛార్జ్ చేసుకున్నా వాటిని ఇవ్వరు. ఇక డేటా గురించి మాట్లాడితే…వినియోగదారులు మొత్తం 3జీబీ డేటా ఇస్తుంది. డేటా పరిమితి దాటితే కస్టమర్లకు 50ఎంబి చొప్పున ఛార్జ్ చేస్తారు. మీకు అదనపు…

Read More

Papua New Guinea: ప‌ప్వా న్యూ గునియాలో జ‌రిగిన హింస‌లో 64 మంది మృతిచెందారు. ఆ దేశంలోని ప‌ర్వ‌త శ్రేణుల్లో ఉండే గిరిజ‌న తెగ‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఓ ద‌ళం త‌మ వ‌ద్ద ఉన్న ఆయుధాల‌తో.. మ‌రో తెగ‌పై ఫైరింగ్ చేసింది. February 19, 2024 / 11:25 AM IST పోర్ట్ మోర్సీబీ: ప‌ప్వా న్యూ గునియా(Papua New Guinea) దేశంలో జ‌రిగిన హింస‌లో 64 మంది మృతిచెందారు. ఆ దేశంలోని ప‌ర్వ‌త శ్రేణుల్లో ఉండే రెండు గిరిజ‌న తెగ‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఓ ద‌ళం త‌మ వ‌ద్ద ఉన్న ఆయుధాల‌తో.. మ‌రో తెగ‌పై ఫైరింగ్ చేసింది. ఎంగ్వా ప్రావిన్సులో ఈ ర‌క్త‌పాతం చోటుచేసుకున్న‌ది. ప‌ర్వ‌త ప్రాంతాల్లో చాన్నాళ్ల నుంచి వ‌ర్గ పోరు న‌డుస్తోంది. అయితే గ‌త వారం చివ‌ర‌లో జ‌రిగిన హింస మ‌రీ దారుణ‌మ‌ని అధికారులు చెబుతున్నారు. అక్ర‌మంగా ఆ దీవిలో ఆయుధాలు వ‌చ్చిన‌ట్లు అనుమానాలు…

Read More

Pawan Kalyan, Jana Sena chief, stated, “We discussed the present political scenario and development plans for Uttarandhra,” following a meeting with senior leader and former minister Konathala Ramakrishna. Published Date – 19 February 2024, 10:31 AM Visakhapatnam: Jana Sena Party (JSP) president Pawan Kalyan held a meeting with Former minister and MP Konatala Ramakrishna and discussed the current political developments of Uttarandhra in Visakhapatnam on Sunday. After the meeting with senior leader and former minister Konathala Ramakrishna, Jana Sena chief Pawan Kalyan said, “We discussed the current political developments and the development of Uttarandhra.” The meeting…

Read More

మాఘమాసం వచ్చింది..పెళ్లిల సీజన్ షురూ అయ్యింది. దీనికి తోడు మల్లెల గుబాళింపు కూడా మొదలైంది. శుభకార్యాలు ముమ్మరంగా సాగుతుండటంతో మల్లె పువ్వులకు గిరాకీ బాగా పెరిగింది. సీజన్ లో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో వారం రోజులుగా మల్లెల ధరలు భారీగా పెరిగాయి. మల్లెలకు ప్రసిద్ధి గాంచిన మైలవరం మండలంలోని చండ్రగూడెం మార్కెట్లో ఆదివారం కిలో మల్లెల ధర రూ. 1200పలికింది. అయితే రోజుకు సగటున 50కిలోల దిగుబడులు మించడం లేదని రైతులు అంటున్నారు. దాంతో సాధారణ దిగబుడల సమయంలో కిలో రూ. 200 లలోపే ధర ఉంటుండగా ప్రస్తుతం మంచి ధరలు లభిస్తున్నాయని రైతులు అంటున్నారు. అయితే మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో దిగుబడుల్లో ఆలస్యం, రైతులకు మరింత ఇబ్బందిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు తప్పిన పెను ప్రమాదం.!! Source link

Read More

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు. ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించి నేడు విచారణకు రావాలని ఈడీ (ED) అధికారులు కేజ్రీవాల్‌కు ఆరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. February 19, 2024 / 10:22 AM IST న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు. ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించి నేడు విచారణకు రావాలని ఈడీ (ED) అధికారులు కేజ్రీవాల్‌కు ఆరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈడీ విచారణకు సీఎం హాజరుకావడం లేదని ఆప్‌ (AAP) వర్గాలు వెల్లడించాయి. సమన్లు చట్ట వ్యతిరేకమని పేర్కొన్నాయి. ఈడీ సమన్ల చట్టబద్ధతపై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపాయి. కోర్టులో కేసు ఉండగా ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపుతున్నదని పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోర్టు నిర్ణయం…

Read More