తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకమయ్యారు. చైర్మన్తో పాటు కమిషన్ సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుదీర్రెడ్డి, నెహ్రూనాయక్ మాలోత్ను నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ(శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. సిరిసిల్ల రాజయ్య వరంగల్ (ఎస్సీ) పార్లమెంట్ స్థానం నుంచి 15వ లోక్సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇది కూడా చదవండి: కాంట్రాక్ట్ ముగిసినా కోచ్గా కొనసాగుతున్నరాహుల్ ద్రవిడ్ Source link
Author: Telanganapress
రూ.84,560 కోట్ల వ్యయంతో ఆయుధ వ్యవస్థను సమకూర్చుకునేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. February 17, 2024 / 04:27 AM IST న్యూఢిల్లీ: రూ.84,560 కోట్ల వ్యయంతో ఆయుధ వ్యవస్థను సమకూర్చుకునేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. సముద్రంపై నిఘా, మల్టీ మిషన్ విమానాలు, అత్యాధునిక యాంటీ ట్యాంక్ మైన్స్ తదితర ఆయుధ సంపత్తిని కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదనలో ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్, కల్వరి క్లాస్ సబ్ మెరైన్స్ కోసం టార్పిడోలు, గాల్లోనే ఇంధనాన్ని నింపే విమానాలు, సాఫ్ట్ వేర్ ఆధారిత రేడియోలు ఉన్నాయి. Source link
Cyber fraudsters are finding new ways to avoid being caught by police and more ways of diverting the money received from the victims so that they can safely convert the fraud amount and escape the clutches of law Published Date – 16 February 2024, 11:15 PM Hyderabad: Peer-to-Peer (P2P) crypto trading is another category of cybercrime where victims have to suffer due to a cyber-fraud, said K.Shilpavalli, DCP (Cybercrime), Cyberabad. Cyber fraudsters are finding new ways to avoid being caught by police and more ways of diverting the money received from the victims so that they…
దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంట్లోనే విచారించాలనే అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. మద్యం కేసులో విచారణకు రావాలని ఈడీ జారీ చేసిన నోటీసులను గతేడాది కవిత సవాలు చేశారు. గతంలో ఆమె పిటిషన్ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేసింది. పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు ఇవాళ(శుక్రవారం) జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం స్పష్టం చేసింది. మూడు కేసులు వేర్వేరు అని, కలిపి విచారణ చేయడం సబబు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇది కూడా చదవండి: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: మూడు నెలలు చికెన్ షాపులు బంద్ Source link
హరితహారంలో భాగంగా జిల్లాలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె హరితహారంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. February 17, 2024 / 03:31 AM IST కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టరేట్, ఫిబ్రవరి 16: హరితహారంలో భాగంగా జిల్లాలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె హరితహారంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేయడంతో పాటు వాటికి రికన్షలేషన్ చేపట్టాలని సూచించారు. అటవీ శాఖ అధికారుల సూచనల మేరకు మొక్కలు నాటాలని, జిల్లాలో పెరిగిన మొక్కలను తొలగించాల్సి వస్తే సంబంధిత పంచాయతీ కార్యదర్శి, పీఆర్, లోకల్ బాడీస్ అధికారుల అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. ఇంటింటికీ ఇచ్చే మొక్కల్లో పూలు, పండ్లు, కూరగాయల మొక్కలకు…
Facilities for this are to be set up at convenient locations in coordination with the existing Registrars of UIDAI or by becoming a UIDAI Registrar themselves. Published Date – 16 February 2024, 11:31 PM Hyderabad: Households, who wish to avail 200 units free supply under Gruha Jyothi scheme will have to furnish Aadhaar details for authentication. The State government issued a government order to this effect on Friday. As per the orders, beneficiaries have to furnish proof Aadhaar number possession or undergo Aadhaar authentication. Those who do not have an Aadhaar number or have not yet…
రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని శాఖలకు చెందిన అధికారులను బదిలీ చేస్తోంది ప్రభుత్వం.ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం బదిలీలు చేపడుతోంది. ఇప్పటికే రెవెన్యూశాఖలో పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం… మరోసారి 25 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు ట్రాన్స్ ఫర్ చేసింది. దీనికి సంబంధించి (శుక్రవారం) రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కూడా చదవండి: కవిత పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ 28కి వాయిదా Source link
మేడారం మహా జాతర సందర్భంగా అవసరం ఉన్న భక్తుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు హెలికాప్టర్ సేవలను అందించేందుకు ప్రణాళిక తయారుచేశారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి మేడారం వరకు భక్తులను తరలించి దర్శనం అనంతరం తిరిగి హనుమకొండ వరకు తీసుకెళ్లేలా ప్యాకేజీలను రూపొందిస్తున్నారు. February 17, 2024 / 02:30 AM IST ములుగు, ఫిబ్రవరి 16 (నమస్తేతెలంగాణ): మేడారం మహా జాతర సందర్భంగా అవసరం ఉన్న భక్తుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు హెలికాప్టర్ సేవలను అందించేందుకు ప్రణాళిక తయారుచేశారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి మేడారం వరకు భక్తులను తరలించి దర్శనం అనంతరం తిరిగి హనుమకొండ వరకు తీసుకెళ్లేలా ప్యాకేజీలను రూపొందిస్తున్నారు. మేడారం మహా జాతరకు 2016 జాతర నుంచి హెలిక్యాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత జాతరలో ఒక్కో భక్తుడికి హనుమకొండ నుంచి మేడారం వరకు టికెట్ ధర రూ.4…
In a rapidly changing world, the US will continue to grapple between national interests and global responsibilities Published Date – 16 February 2024, 11:45 PM By Lalitha S, Dr Karamala Areesh Kumar Since the end of the Second World War, the United States of America has dominated and expanded its hegemony through its policies of interventionism, exceptionalism, isolationism and unilateralism in world politics. The US interventionist policy has been a defining aspect of its foreign relations throughout history. From military interventions to economic sanctions, the US has exerted its influence in countries across the globe. A…
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ విద్యుత్ స్కూటర్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ఫిబ్రవరి నెలకు గానూ ఎంపిక చేసిన స్కూటర్లపై రూ.25వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఎస్1 ప్రో, ఎస్ ఎయిర్, ఎస్1 ఎక్స్+ మోడళ్లకు తగ్గింపు వర్తిస్తుందని తెలిపారు. ఎస్1 ప్రో మోడల్ ధర రూ.1,47,499 కాగా.. రూ.1.29 లక్షలకు అమ్ముతున్నట్లు భవీశ్ చెప్పారు. ఎస్1 ఎయిర్ మోడల్ ధర రూ.1.19 లక్షలు కాగా.. రూ.1.04 లక్షలకు; ఎస్1 ఎక్స్+ మోడల్ ధర రూ.1.09 లక్షలు కాగా.. రూ.25 వేలు తగ్గించి రూ.84,999కే అమ్మనున్నట్లు తెలిపారు. సవరించిన ధరలు ఫిబ్రవరి 16 నుంచే అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇది కూడా చదవండి: కాంట్రాక్ట్ ముగిసినా కోచ్గా కొనసాగుతున్నరాహుల్ ద్రవిడ్ The post ఓలా ఆఫర్.. ఈ స్కూటర్లపై భారీ తగ్గింపు appeared first on…