Author: Telanganapress

ముందు నుంచీ అంతే. నాన్న ఏం చేసినా ఆమెకు నచ్చదు. చక్కగా తయారై ఆఫీసుకు బయల్దేరినా అనుమానపు చూపులే. ఓ గంట ఆలస్యంగా వస్తే రాద్ధాంతం చేస్తుంది. ఆ వివాదంలోకి నన్నూ లాగాలని చూస్తున్నది. నాన్న కదలికలపై కన్నేసి ఉంచమని పురమాయిస్తున్నది. ఇదంతా నాకు ఇష్టం లేదు. ఆ మాటే చెప్పాను. అప్పటినుంచి కక్షగట్టినట్టు ప్రవర్తిస్తున్నది. నన్నేం చేయమంటారు? అమ్మ వైపా, నాన్న వైపా?.. ఎటుపక్కన నిలబడాలి. -ఓ పాఠకురాలు మీరు ఎవరి వైపూ నిలబడాల్సిన అవసరం లేదు. స్వతంత్రంగా వ్యవహరించండి. మీ జీవితాన్ని మీరు నిర్మించుకోండి. ఓ దగ్గర కూర్చుని వివాదం పరిష్కరించుకోమని ఇద్దరికీ సలహా ఇవ్వండి. ఎంతకాలమని గొడవపడుతూ బతుకుతారు. అదే సమయంలో అమ్మ పరిస్థితిని అర్థం చేసుకోండి. ఒంటరితనం భయంకరం. నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిస్తే తట్టుకోవడం కష్టం. తనకు ధైర్యం చెప్పండి. మీతో అయినా మనసు విప్పి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఆమెకు మాత్రం ఎవరున్నారు? నిజంగానే,…

Read More

TN Assembly’s passing resolution reflects the collective concerns of southern States over delimitation of LS constituencies in 2026 Published Date – 16 February 2024, 11:59 PM Tamil Nadu Assembly’s resolution against the central government’s delimitation move, the first by any State, reflects the collective concerns of the southern States over the population-based delimitation of Lok Sabha constituencies in 2026. Several States, particularly in the South, argue, justifiably so, that such an exercise could lead to unequal representation in Parliament. It is bound to result in grave injustice to the southern States which have been able to…

Read More

కోకో మొక్క గింజల నుండి తయారైన డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లో విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. డార్క్ చాక్లెట్ ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్, ఫైబర్ వంటి పోషకాల నిల్వ. గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఇవి మంచివని అధ్యయనాలు చెబుతున్నాయి. డార్క్ చాక్లెట్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డార్క్ చాక్లెట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్ కు చెక్:చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మరియు తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు. మెదడు పనితీరు:డార్క్ చాక్లెట్‌లోని కోకో లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. డార్క్…

Read More

మేడారం మహాజాతరలో భక్తుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఇలాత్రిపాఠి తెలిపారు. మేడారం ఐటీడీఏ క్యాంపులో కంట్రోల్‌ రూంను కలెక్టర్‌ శుక్రవారం ప్రారంభించారు. February 17, 2024 / 12:11 AM IST కంట్రోల్‌ రూంను ప్రారంభించిన కలెక్టర్‌ తాడ్వాయి, ఫిబ్రవరి 16: మేడారం మహాజాతరలో భక్తుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఇలాత్రిపాఠి తెలిపారు. మేడారం ఐటీడీఏ క్యాంపులో కంట్రోల్‌ రూంను కలెక్టర్‌ శుక్రవారం ప్రారంభించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తితే సాయం పొందేందుకు 1800-425-0620ను సంప్రదించాలని కోరారు. ఈ నంబర్‌ 19నుంచి అందుబాటులో ఉంటుందన్నారు. 382 సీసీ కెమెరాలతో కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్లు శ్రీజ, వేణుగోపాల్‌, ఈడీఎం దేవేందర్‌, డీపీఆర్వో రఫిక్‌ ఉన్నారు. Source link

Read More

A study by LVPEI says school-going kids in urban areas more vulnerable Published Date – 16 February 2024, 11:29 PM Hyderabad: School-going children in Hyderabad and other urban centres are more prone to vision impairment (VI) than their counterparts in districts because of their lifestyle. Children in urban centres spend a large amount of time looking at smartphones or tablets. A surge in online classes during pandemic-induced lockdowns, and lack of large open spaces in urban areas for outdoor recreation tend to worsen the situation for school-going kids in cities, ophthalmology researchers from LV Prasad Eye…

Read More

పేటీఎంకు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్త ఉపశమనం కలిగించింది. కస్టమర్ ఖాతాలపై టాపప్ లేదా క్రెడిట్ లావాదేవీలు , డిపాజిట్ల సేకరణ, వాలెట్లు, ఫాస్టాగ్ ఖాతాల నిర్వహణ నిలిపివేత గడువును ఆర్బీఐ పొగిస్తున్నట్లు ప్రకటించింది. మర్చంట్లతో కస్టమర్ల ప్రయోజనాలను పరిగణలోనికి తీసుకుని 15రోజుల గడువు పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈనెల 29 తర్వాత ఖాతాదారుల నుంచి డిపాజిట్ల సేకరణ, క్రెడిట్ లావాదేవీలు, టాపప్ రుణాలు ప్రీపెయిడ్ ఇన్స్ట్రమెంట్స్, వాలెట్లు, ఫాస్టాగ్ ఖాతాలు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుల లావాదేవీలు నిర్వహించకూడదని ఇంతకుముందు గతనెల 31న పీపీబీఎల్ ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రజల ప్రయోజనాల ద్రుష్ట్య మర్చంట్లతోపాటు ఖాతాదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు పేటీఎం మరికొంత సమయం కేటాయించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. పీపీబీఎల్ వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు విత్ డ్రా చేసుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పేటీఎం వాలెట్లు, పేమెంట్స్ ద్వారా రూ.…

Read More

హైద‌రాబాదీల‌కు స‌రికొత్త అనుభూతిని అందించే విలాస‌వంత‌మైన ఎస్సేనుషియా సెలూన్ లాంజ్‌ను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అత్తాపూర్‌లో ప్రారంభించారు. February 16, 2024 / 11:00 PM IST ▪️ హైద‌రాబాద్ అత్తాపూర్‌లో స‌రికొత్త అనుభూతితో కూడిన సెలూన్ లాంజ్▪️ అందుబాటులోకి అధునాత‌న ప‌రిక‌రాలతో సేవ‌లు▪️ ఆహ్లాదాన్ని క‌లిగించే వాతావ‌ర‌ణం ఏర్పాటు హైద‌రాబాద్: హైద‌రాబాదీల‌కు స‌రికొత్త అనుభూతిని అందించే విలాస‌వంత‌మైన ఎస్సేనుషియా సెలూన్ లాంజ్‌ను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అత్తాపూర్‌లో ప్రారంభించారు. అందాల ప్ర‌పంచంలో ఇది మ‌రో మెట్టు అని, వ్య‌క్తిగ‌త సౌంద‌ర్యం, కేశ సంర‌క్ష‌ణ కోసం అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో పోటీ ప‌డే విధంగా, ఆధునిక ప‌ద్ద‌తుల్లో సేవ‌లు అందించేందుకు అత్తాపూర్‌లో ఏర్పాటు చేయ‌డాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి స్వాగ‌తించారు. ఈ సంద‌ర్భంగా ఎస్సేనుషియా సెలూన్ లాంజ్ నిర్వ‌హ‌కులు స్వాతిరెడ్డిని అభినందించారు. స్త్రీల‌తో పాటు పురుషుల‌కు కూడా హెయిర్ క‌టింగ్, స్టైలింగ్, క‌ల‌రింగ్, ఫేషియ‌ల్, చేతులను, పాదాల‌ను అందంగా తీర్చిదిద్దే…

Read More

The Congress claims it took up recruitment of 25,000 jobs Updated On – 16 February 2024, 10:27 PM File Photo Hyderabad: Assuring the 30 lakh unemployed youth of a job calendar and mega DSC, the Congress party, which formed the government, has not issued a single recruitment notification but has the temerity of taking credit for the job notifications which were actually released by the previous BRS government. All the Congress government did was merely hand over the appointment letters to the selected candidates. Chief Minister A Revanth Reddy, while addressing an event organised to hand…

Read More

ఎస్ బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2024 అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 131 పోస్టులను భర్తీ చేయనున్నారు. SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు 13 ఫిబ్రవరి 2024 నుండి అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లో ప్రారంభమయ్యాయి. అదే సమయంలో, రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చివరి తేదీ మార్చి 4, 2024. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్) – 23 డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్) – 51 మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)- 03 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అప్లికేషన్ సెక్యూరిటీ) – 03 మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) – 50 సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (CDBA) – 01 మొత్తం – 131 దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు దరఖాస్తు ఫీజు రూ.750 చెల్లించాలి. అయితే షెడ్యూల్డ్ కులాలు,…

Read More

YSR Congress Party | వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలోని మరో రెండు స్థానాలకు ఇన్ చార్జీలను ప్రకటించింది. February 16, 2024 / 10:17 PM IST YSR Congress Party | వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలోని మరో రెండు స్థానాలకు ఇన్ చార్జీలను ప్రకటించింది. కందుకూరు నియోజకవర్గ ఇన్ చార్జీగా శ్రీమతి కఠారీ అరవింద యాదవ్, పర్చూరు ఇన్ చార్జీగా ఎడం బాలాజీలను నియమించింది. వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఇన్ చార్జీలను నియమిస్తున్నారు. Prakasamysrcp Source link

Read More