Author: Telanganapress

With back-to-back losses and an exodus of players, the young Hyderabad side still determined to ignite the lost spark as their head coach Thangboi Singto has a single word to welcome the team from Kolkata Published Date – 16 February 2024, 09:11 PM Hyderabad: The Kalinga Super Cup winners East Bengal are in town to face Hyderabad FC in the Indian Super League clash in GMC Balayogi Stadium on Saturday. With back-to-back losses and an exodus of players, the young Hyderabad side still determined to ignite the lost spark as their head coach Thangboi Singto has…

Read More

కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఈసారి రాజ్యసభకు నామినేషన్ విషయం తెలిసిందే. రాయ్ బరేలీ సీటును వదులుకుని రాజస్తాన్ నుంచి పెద్దలకు సభకు వెళ్లనున్నారు సోనియాగాంధీ. నామినేషన్ పత్రాలతో పాటు తన పోల్ అఫిడవిట్లో ఆస్తుల వివరాలను సమర్పించారు సోనియాగాంధీ. ఆమె చర, స్థిర ఆస్తుల విలువ రూ. 12,53,76,822గా ఉంది 2014లో సోనియాగాంధీ సంపాదన విలువ రూ. 9.28కోట్లు ఉంటే..2019లో రూ. 11.82కోట్లు పెరిగింది. ప్రస్తుతం సోనియాగాంధీ దగ్గర కోటిరూపాయల విలువైన ఆభరణాలు ఉన్నాయి. వాటితోపాటు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చే రాయల్టీ పెట్టుబడులు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్ల ద్వారా ఆమె చరాస్తులు రూ. 6.38కోట్లుగా ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే వడ్డీ, ఎంపీ జీతమే తన ఆదాయ వనరని ఆమె పేర్కొన్నారు. ఇక తన స్వదేశమైన ఇటలీలో తనకు వారసత్వంగా వచ్చిన ఇంటి విలువ గురించి కూడా ప్రస్తావించారు. 2014లో ఆ ఇంటి విలువ రూ. 19.9 లక్షలు కాగా…

Read More

PSL 2024 | రేపటి నుంచి పాకిస్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) మొదలుకానుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లాహోర్‌ ఖలాండర్స్‌.. ఇస్లామాబాద్‌ యూనైటెడ్‌ ల మధ్య జరుగబోయే తొలి మ్యాచ్‌తో ఈ సీజన్‌కు తెరలేవనుంది. February 16, 2024 / 09:20 PM IST PSL 2024 | అంతర్జాతీయంగా పలు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతున్నా వాటికి సమాంతరంగా టీ20 లీగ్‌ల సీజన్‌ కూడా ఊపందుకుంది. ఇదివరకే దక్షిణాఫ్రికా వేదికగా ఎస్‌ఎ20 (SA 20) ముగియగా యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (IL T20)లో ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రమే బాకీ ఉంది. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (BPL)లో సగం సీజన్‌ పూర్తైంది. ఇక రేపటి (ఫిబ్రవరి 17) నుంచి పాకిస్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) మొదలుకానుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లాహోర్‌ ఖలాండర్స్‌.. ఇస్లామాబాద్‌ యూనైటెడ్‌ ల మధ్య లాహోర్‌ వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్‌తో…

Read More

The Karimnagar archer, Kishan got the eligibility to take part in the international event by winning a bronze medal in the 6th National Masters Games Goa-2024 held in Goa from February 8 to 13 Published Date – 16 February 2024, 08:25 PM Archery player Kuna Kishan receiving certificate from organizers in Goa. Karimnagar: An archery player from Karimnagar town, Kuna Kishan, has been selected for the 2024 Pan-America Masters Games scheduled to be held in Cleveland, Ohio, USA, from July 12 to 21. The International Master Games Association is organizing the event. Kishan got the eligibility…

Read More

ఎన్నారై వ్యక్తులు భారతీయ పౌరులను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్న ఘటనలపై ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో సమగ్రమైన కఠిన చట్టం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ‘లా కమిషన్’ నూతన చట్టం రూపకల్పనకు కీలకమైన సిఫార్సులు చేసింది. ఎన్నారైలకు సంబంధించిన వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని సూచించింది. ఈ మేరకు ‘ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులతో ముడిపడిన వివాహాల సమస్యలపై సమగ్ర చట్టం’ పేరిట కీలకమైన సిఫార్సులతో కూడిన రిపోర్టును న్యాయ మంత్రిత్వశాఖకు లా కమిషన్ అందజేసింది. ప్రతిపాదిత చట్టం సంపూర్ణంగా, సమగ్రంగా ఉండాలని రిటైర్డ్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి సూచించింది. ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులతో ముడిపడిన వివాహాలకు సంబంధించిన అన్ని సమస్యలకు చెక్ పెట్టేలా ఉండాలని సూచించింది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌‌కు రాసిన లేఖలో రిటైర్డ్ జస్టిస్ రీతు రాజ్…

Read More

Kamareddy | కామారెడ్డి దవాఖానలో ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనకు సంబంధించి ఇద్దరు డాక్టర్లు, నర్సింగ్‌ ఆఫీసర్‌పై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎలుకలు కరిచిన ఘటనలో ఈ నెల 11న అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వసంత్‌ కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కావ్య, నర్సింగ్‌ ఆఫీసర్‌ మంజులను సస్పెండ్‌ చేస్తూ డీఎంఈ త్రివేణి ఉత్తర్వులు జారీ చేశారు. February 16, 2024 / 08:20 PM IST Kamareddy | కామారెడ్డి దవాఖానలో ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనకు సంబంధించి ఇద్దరు డాక్టర్లు, నర్సింగ్‌ ఆఫీసర్‌పై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎలుకలు కరిచిన ఘటనలో ఈ నెల 11న అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వసంత్‌ కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కావ్య, నర్సింగ్‌ ఆఫీసర్‌ మంజులను సస్పెండ్‌ చేస్తూ డీఎంఈ త్రివేణి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ…

Read More

The investigation officers of the cases confirmed that an amount of Rs 80.7 lakh and Rs 80.4 lakh was kept under freeze in the accused bank accounts. Published Date – 16 February 2024, 07:22 PM Hyderabad: The prompt and meticulous response by the Hyderabad Cybercrime police has helped two victims to receive a total of Rs 1.61 crore which they had lost to cyber frauds. In the first instance, the victim was cheated by an unknown person, who posed as Fedex courier service executive and informed the former that a courier was booked to Taiwan in…

Read More

ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బల్వంత్ దేశాయ్ పేరుతో ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. ఫిబ్రవరి 15వ తేదీన హైకోర్టులో బాంబు పేలుడు జరుగుతాయని మెయిల్ లో హెచ్చరించారు. అంతేకాదు ఢిల్లీలో జరిగే భారీ పేలుడు ఇదేనని… వీలైనంత ఎక్కువ భద్రతను పెట్టుకోవాలని కూడా సూచించారు. ఈ బెదిరింపులు సంచలనం రేకెత్తించాయి. సమాచారం అందిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. హైకోర్టు పరిసరాలతో పాటు ఢిల్లీలోని అన్ని దిగువ కోర్టుల్లో భద్రతను భారీగా పెంచారు. భద్రతా తనిఖీలకు సహకరించాల్సిందిగా హైకోర్టు బార్ అసోసియేషన్ తో పాటు దిగువ కోర్టుల బార్ అసోసియేషన్లు కూడా న్యాయవాదులకు సూచించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హాస్పిటల్‌లో చేరిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ Source link

Read More

Collector Transfers | తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతున్నది. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం బదిలీలు చేపడుతున్నది. February 16, 2024 / 07:08 PM IST Deputy Collector Transfers | తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతున్నది. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం బదిలీలు చేపడుతున్నది. ఇప్పటికే రెవెన్యూశాఖలో పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం మరోసారి 25 మంది స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు శుక్రవారం రెవెన్యూశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మల్టీజోన్‌-1, మల్టీజోన్‌-2 పరిధిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న తహశీల్దార్లను. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి పదవీ విరమణ చేయనున్న మరో 17 మంది…

Read More

I was eagerly waiting for the Bharat Jodo Nyay Yatra to reach Uttar Pradesh. But due to an illness, I had to be admitted to the hospital today itself. I will join the Yatra as soon as I feel better, Priyanka Gandhi said Published Date – 16 February 2024, 06:18 PM File Photo Lucknow: Congress leader Priyanka Gandhi Vadra, who is unwell and hospitalised, said she will not join the party’s Bharat Jodo Nyay Yatra on Friday in Uttar Pradesh’s Chandauli district. In a post on X, she has sent her best wishes to her brother…

Read More