Author: Telanganapress

అనుమానం భార్యభర్తల చావుకు కారణమైంది. పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. ఇద్దరు పిల్లలను అనాథలుగా మార్చింది. ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడియం మండలం కడియపుసారంలో చోటుచేసుకుంది. దక్షిణమండల డీఎస్సీ అంబికాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..కడియపుసావరం వడ్డి వీరభద్రరావునగర్ కు చెందిన దూళ్ల సూరిబాబు తో అదే గ్రామానికి చెందిన సత్యశ్రీకి 16ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పాప, బాబు ఉన్నారు. సూరిబాబు కౌలురైతుగా జీవనం కొసాగిస్తున్నాడు. మనస్పర్థల కారణంగా 8నెలల క్రితం పిల్లలతో సత్యశ్రీ పుట్టింటింకి వెళ్లింది. సంక్రాంతి పండగ నుంచి విభేదాలు పెరిగిపోయాయి. సత్యశ్రీ ఇతరులతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందని అత్తవారికి సూరిబాబు చెప్పాడు. వారు సర్థిచెప్పి కాపురానికి పంపించారు. ఈనెల 14వ తేదీన మరోసారి పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చింది. అక్కడ గొడవ జరగడంతో సూరిబాబు పిల్లలను తీసుకుని తన ఇంటికి వచ్చేశాడు. కాపురానికి రమ్మని…

Read More

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. February 16, 2024 / 08:01 AM IST మేషంవ్యవసాయ రంగంలోనివారికి లాభదాయంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. వృషభంఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరుచేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. మిథునంబంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందుల ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త…

Read More

Tempers continued to run high for the second day between the ruling and opposition members over different issues during the debate on the Vote on Account budget in the Assembly Published Date – 15 February 2024, 10:27 PM BRS senior leader Kadiyam Srihari speaking in the Telangana Assembly. Hyderabad: Tempers continued to run high for the second day between the ruling and opposition members over different issues during the debate on the Vote on Account budget in the Assembly on Thursday. BRS senior leader Kadiyam Srihari questioned Finance Minister Mallu Bhatti Vikramarka about the inadequate budgetary…

Read More

17ఏండ్లుగా ఇందూరు విద్యార్థుల నిరీక్షణ టీయూలో ఇంజినీరింగ్‌ కల నెరవేరేనా పట్టించుకోని వర్సిటీ అధికారులు విశ్వ విద్యాలయంపై పాలకుల చిన్నచూపు రాష్ట్రం పేరిట ఉమ్మడి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన తెలంగాణ యూనివర్సిటీకి ప్రాధాన్యం కరువైంది. పాలకుల అశ్రద్ధ, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. వందల సంఖ్యలో ఉన్న కళాశాలలకు కేంద్రబిందువైన విశ్వవిద్యాలయంలో.. ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ లేకపోవడం శోచనీయం. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఎన్నో ఏండ్లుగా డిమాండ్‌ చేస్తున్నా.. ఇప్పటి వరకూ ఆ దిశగా ప్రయత్నాలు జరుగకపోవడం విడ్డూరం. – డిచ్‌పల్లి, ఫిబ్రవరి 15 సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం కోస్గి పాలిటెక్నిక్‌ కళాశాలను ఇంజినీరింగ్‌ కాలేజీగా అప్‌గ్రేడ్‌ చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. గత విద్యా సంవత్సరంలో ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏర్పాటయ్యాయి. జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి,…

Read More

After his dream debut, Sarfaraz received a special phone call from his younger brother, Musheer Khan, who recently shone with the bat for the Indian team in the U19 World Cup Published Date – 15 February 2024, 11:07 PM Indias batter Sarfaraz Khan celebrates his half century during the first day of the third Test cricket match between India and England, at Niranjan Shah Stadium, in Rajkot, Thursday, Feb. 15, 2024. (PTI Photo/Kunal Patil) Rajkot: After years of first-class cricket success, Sarfaraz Khan finally made his international debut, entertaining the spectators with his knock of 62…

Read More

భక్తుల పాలిట కొంగు బంగారం, ఇందూరు కంఠాభరణం నీలకంఠేశ్వరాలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. ఏటా మాఘశుద్ధ సప్తమి శుక్రవారం పురస్కరించుకొని స్వామివారి శోభయాత్ర చేపట్టడం ఆలయ సంప్రదాయం. తల్లిఘోరీ వరకు ప్రత్యేకంగా అలంకరించే రథంపై ఉత్సవమూర్తులను ఊరేగించడం అనాదిగా వస్తున్న ఆచారం. February 16, 2024 / 05:16 AM IST ముస్తాబైన నీలకంఠేశ్వరాలయం నేడు రథసప్తమి సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 15: భక్తుల పాలిట కొంగు బంగారం, ఇందూరు కంఠాభరణం నీలకంఠేశ్వరాలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. ఏటా మాఘశుద్ధ సప్తమి శుక్రవారం పురస్కరించుకొని స్వామివారి శోభయాత్ర చేపట్టడం ఆలయ సంప్రదాయం. తల్లిఘోరీ వరకు ప్రత్యేకంగా అలంకరించే రథంపై ఉత్సవమూర్తులను ఊరేగించడం అనాదిగా వస్తున్న ఆచారం. వందేండ్లనాటి రథం శోభాయాత్రకు అనుకూలంగా లేకపోవడంతో ఆలయ కమిటీ నిర్ణయించిన 200మంది దాతల ద్వారా పోగు చేసిన రూ. 55లక్షలతో నూతన రథాన్ని సిద్ధం చేసింది. రాష్ట్రంలోనే ఎత్తయిన రథం.. గద్వాలకు చెందిన ప్రముఖ శిల్పి…

Read More

The budget session of Parliament concluded on Saturday after it was extended by a day. Published Date – 15 February 2024, 11:16 PM New Delhi: Lok Sabha and Rajya Sabha, which were adjourned sine die on Saturday last after the conclusion of the budget session, have been prorogued by President Droupadi Murmu. The budget session of Parliament concluded on Saturday after it was extended by a day. This was the last session of the seventeenth Lok Sabha with general elections expected to take place in April-May this year. The interim budget was presented by Union Finance…

Read More

అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ వినాయక్‌నగర్‌, ఫిబ్రవరి 15: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలతోపాటు గుర్తులు, చిహ్నాలు మారుస్తున్నట్లుగానే నిజామాబాద్‌ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ కోరారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా గురువారం జీరోఅవర్‌లో నిజామాబాద్‌ అర్బన్‌ సమస్యలపై ఎమ్మెల్యే ధన్‌పాల్‌ మాట్లాడారు. తమ నియోజకవర్గంలో చాలా మంది పేదలు ఉన్నందున 7వేల ఇండ్లు మంజూరు చేయాలని, అధ్వానస్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలన్నారు. క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Source link

Read More

Health care providers and institutions are catching up with high-end technologies for effective and efficient intervention Published Date – 15 February 2024, 11:25 PM Hyderabad: In the last year or so, health care providers, especially private institutions, not only in Hyderabad but even in other major urban centres such as Bengaluru and Mumbai, are in a literal race to adopt Artificial Intelligence (AI) technologies into their health care systems to make patient care more effective and efficient. While State-run health care facilities are yet to catch up with such high-end technologies, major corporate hospitals in Hyderabad…

Read More

ప్రజక్త్తా కోలి.. మహారాష్ట్రలోని థానేలో పుట్టి పెరిగింది. చిన్నప్పుడు తను రేడియో శ్రోత. ఆరో తరగతిలో ఉన్నప్పుడే.. పెద్దయ్యాక రేడియో అనౌన్సర్‌ కావాలని లక్ష్యం పెట్టుకున్నది. February 16, 2024 / 04:00 AM IST ‘ఈ భూమిపై పుట్టి, ఇక్కడి ప్రకృతిపై ఆధారపడి బతుకుతున్నందుకు మనమంతా నేలమ్మకు రుణపడి ఉందాం. మనవంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు పాటు పడదాం’ అని పిలుపునిస్తారు ప్రజక్తా కోలి. ఆ మాటతీరే ఆమెను యూట్యూబ్‌ స్టార్‌ను చేసింది. అనేక అందలాలు ఎక్కించింది. వివిధ వేదికలపై కోలి అభిప్రాయాలను దేశాధినేతలూ శ్రద్ధగా ఆలకించారు. ప్రజక్త్తా కోలి.. మహారాష్ట్రలోని థానేలో పుట్టి పెరిగింది. చిన్నప్పుడు తను రేడియో శ్రోత. ఆరో తరగతిలో ఉన్నప్పుడే.. పెద్దయ్యాక రేడియో అనౌన్సర్‌ కావాలని లక్ష్యం పెట్టుకున్నది. పాఠశాలలో జరిగే ఉపన్యాస పోటీల్లో బహుమతులు తెచ్చుకునేది. మాస్‌ మీడియాలో డిగ్రీ చదువుతున్నరోజుల్లో ఇంటర్న్‌షిప్‌ కోసం ‘ఫీవర్‌ 104 ఎఫ్‌ఎం’లో చేరింది. సోలోగా ‘కాల్‌…

Read More