Author: Telanganapress

Ranji Trophy 2024 | సెంట్రల్‌ కాంట్రాక్టులు ఉన్న ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉండి ఆడగలిగే అవకాశమున్నప్పుడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌ (ముఖ్యంగా రంజీలు) ఆడాల్సిందేనని బీసీసీఐ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా పలువురు టీమిండియా క్రికెటర్లు పెడచెవిన పెడుతున్నారు. February 16, 2024 / 03:14 PM IST Ranji Trophy 2024 | జాతీయ జట్టు తరఫున ఆడుతున్నా, సెంట్రల్‌ కాంట్రాక్టులు ఉన్న ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉండి ఆడగలిగే అవకాశమున్నప్పుడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌ (ముఖ్యంగా రంజీలు) ఆడాల్సిందేనని బీసీసీఐ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా పలువురు టీమిండియా క్రికెటర్లు పెడచెవిన పెడుతున్నారు. జాతీయ జట్టులోకి నేరుగా రావడం కుదరదని, ఐపీఎల్‌లో ఆడాలన్నా, లేదా యాక్షన్‌లో పాల్గొనాలన్నా రంజీ క్రికెట్‌ ఆడటం కీలకమని బీసీసీఐ త్వరలోనే కీలక ఆదేశాలు జారీ చేయనున్న నేపథ్యంలో క్రికెటర్లు మాత్రం తమకేమీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా టీమిండియాకు ఆడుతూ ప్రస్తుతం…

Read More

Treating oxygen-deprived newborns remains challenging. Therapeutic hypothermia, the primary method to prevent brain damage, still leaves 29% of infants with neurological issues. Published Date – 16 February 2024, 02:09 PM Representational Image Toronto: Viagra, primarily known as an erectile dysfunction drug, may also help treat babies who run out of oxygen during pregnancy or at birth (neonatal encephalopathy), according to a study. Options to treat oxygen-deprived newborns are limited. Therapeutic hypothermia is the only option used to prevent brain damage in such cases, but 29 per cent of babies who receive it still develop significant neurological…

Read More

అసెంబ్లీ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ(శుక్రవారం) ప్రజాభవన్‌కు వెళ్లారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ దగ్గర ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..ప్రజా భవన్‌కు రోజూ వెళ్తానని చెప్పిన రేవంత్.. మొదటిరోజే వెళ్లానన్నారు. తాము గత అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని ఆధారాలతో సహా లేవనెత్తామన్నారు. ఈరోజు కేవలం అరగంట ముందే సమాచారం ఇచ్చి హడావుడిగా ప్రజాభవన్ కు వెళ్లారని అన్నారు. ప్రజాభవన్‌కు సీఎం వస్తారని నిన్న సమాచారం ఇస్తే.. ఇవాళ చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లారు కదా అని అన్నారు హరీశ్ రావు. ఇది కూడా చదవండి: హెచ్‌సీఏ హెడ్ కోచ్‌ జైసింహ సస్పెన్షన్ Source link

Read More

Vemulavada | వేములవాడ(Vemulavada) రాజన్న ఆలయానికి(Rajanna temple) భక్తులు(Devotees) శుక్రవారం పోటెత్తారు. February 16, 2024 / 02:07 PM IST రాజన్న సిరిసిల్ల : వేములవాడ(Vemulavada) రాజన్న ఆలయానికి(Rajanna temple) భక్తులు(Devotees) శుక్రవారం పోటెత్తారు. మేడారం(Medaram) జాతర సమీపిస్తున్నందున సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాముననే భక్తులు పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడె మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో గంటతరబడి నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. కోడె మొక్కుకోసం భక్తులు క్యూ లైన్లో దాదాపు 2 గంటలపాటు నిలబడి మొక్కు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు జాతరను తలపించాయి. అధికారులు భక్తులకు ఇబ్బం దులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మద్యాన్నం 12.30 గంటలవరకు రాజన్నను సుమారు 35వేలకు పైగా దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. Source link

Read More

Based on records from the Central Board of Film Certification (CBFC), the court denies extending the stay. Published Date – 16 February 2024, 01:10 PM Amaravati: The Andhra Pradesh High Court on Friday allowed the theatrical release of ‘Rajdhani Files’, a movie said to be critical of Chief Minister Y. S. Jagan Mohan Reddy over his plans of three state capitals. After going through records submitted by the Central Board of Film Certification (CBFC), the court refused to grant further stay. Justice N. Jayasurya, who had given the interim stay on Thursday, lifted the same, allowing…

Read More

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద పాకిస్తాన్ డ్రోన్స్ కలకలం రేపాయి. పాకిస్తాన్ నుంచి మన నియంత్రణ రేఖలోకి ప్రవేశించేందుకు యత్నించిన డ్రోన్స్ పై సైనికులు కాల్పులు జరిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..భారత భూభాగంలోని బాల్నోయ్-మెంధార్, గుల్పూర్ ప్రాంతాల్లో డ్రోన్స్ ఎగురుతున్నట్లు కనిపించిన తర్వాత సైన్యం కాల్పులు జరిపిందని తెలిపారు. అనంరతం రెండు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మెంధార్‌లోని బాల్నోయ్ ప్రాంతంలోకి రెండు డ్రోన్లు ప్రవేశించడం చూసి సైనికులు కాల్పులు జరిపారని, ఆ తర్వాత రిమోట్‌గా ఎగిరే డ్రోన్‌లు తిరిగొచ్చాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో గుల్పూర్ ప్రాంతంలో రెండు డ్రోన్లు ఎగురుతున్నట్లు చూసి భారత ఆర్మీ సైనికులు కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో డ్రగ్స్‌, ఆయుధాలు జారవిడిచేందుకు పాకిస్థాన్‌ డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. ఆయుధాలు, మాదక ద్రవ్యాలను వదిలివేసే లక్ష్యంతో సరిహద్దు దాటి డ్రోన్‌ల…

Read More

Hanuman Movie | ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వ‌చ్చిన టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘హనుమాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా న‌టించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచలనాలు సృష్టించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.300 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. February 16, 2024 / 01:09 PM IST Hanuman Movie | ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వ‌చ్చిన టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘హనుమాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా న‌టించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచలనాలు సృష్టించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.300 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలోని హ‌నుమంతు (తేజ సజ్జా).. “శ్రీ…

Read More

Buenos Aires: Carlos Alcaraz survived an inspired effort from Argentine qualifier Camilo Ugo Carabelli to record a straight-sets win in his Argentina Open opener and sailed into the quarterfinals. Playing in his first match since his Australian Open quarterfinal exit, the Spaniard registered a 6-2, 7-5 victory after missing out on two match points in the second on Thursday night. He will next meet qualifier Andrea Vavassori after the Italian’s 6-4, 7-5 upset of seventh seed Laslo Djere. “It’s been a really tough match. He’s a really good fighter, a really good player, good rhythm. He was really tough to…

Read More

ఏపీ సీఎంకు షాకిచ్చింది హైకోర్టు. రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టే కొనసాగించేందుకు కోర్టు నిరాకరించింది. రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే ధ్రువపత్రం జారీ చేసిందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీఎం జగన్, ప్రభుత్వ ప్రతిష్టను దిగాజార్చేందుకు ఈ మూవీ తీశారని..గతేడాది డిసెంబర్ 18వ తేదీన సీబీఎఫ్ సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈమధ్యే హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈనెల 13న విచారణ జరిపిన కోర్టు సినిమా ను తాత్కాలికంగా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా శుక్రవారం విచారణ చేపట్టి సినిమా విడుదలకు అంగీకారం తెలిపింది. ఇది కూడా చదవండి: జియో బంపర్ ఆఫర్…90రోజుల రీఛార్జ్ ప్లాన్ తో 180జీబీ ఇంటర్నెట్ ఫ్రీ..!! The post రాజధాని ఫైల్స్.. ఏపీ సీఎంకు షాక్..!! appeared first…

Read More

Car accident | బోయిన్‌పల్లి(Boinpally)లో ఓ కారు బీభత్సం(Havoc) సృష్టించింది. అతివేగంగా వచ్చి మరో కారును ఢీ కొని(Car accident) ఆ తర్వార రోడ్డు పక్కనే ఉన్న విగ్రహాన్ని ఢీ కొట్టింది. February 16, 2024 / 12:10 PM IST హైదరాబాద్‌ : బోయిన్‌పల్లి(Boinpally)లో ఓ కారు బీభత్సం(Havoc) సృష్టించింది. అతివేగంగా వచ్చి మరో కారును ఢీ కొని(Car accident) ఆ తర్వార రోడ్డు పక్కనే ఉన్న విగ్రహాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమదంలో కారులో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. బోయిన్‌పల్లి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Source link

Read More