Autorickshaws and cab services in Hyderabad will halt on February 16 due to protests against increased jail terms in hit-and-run cases and the ‘Mahalakshmi scheme’ Published Date – 15 February 2024, 11:28 PM Autorickshaws and cab services in Hyderabad will halt on February 16 due to protests against increased jail terms in hit-and-run cases and the ‘Mahalakshmi scheme’. Supporters of the strike include gig workers demanding fair wages and welfare. Source link
Author: Telanganapress
తిరుపతి జూ పార్క్లో దారుణం జరిగింది. శ్రీ వేంకటేశ్వర జులాజికల్ పార్క్ సందర్శనకు వెళ్లిన ఓ వ్యక్తి లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లాడు. సెల్ఫీ కోసం వెళ్లగా అతడిపై సింహం దాడి చేయడంతో వెంటనే అతడు చెట్లుపైకి ఎక్కాడు. చెట్టుపైకి ఎక్కిన అతడు ప్రమాదవశాత్తు కిందపడడంతో అతడిపై సింహం దాడి చేసి చంపివేసింది. గమనించిన జూ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతుడు రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ (38)గా గుర్తించారు. ఇది కూడా చదవండి: విషాదం.. డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. ప్రయాణికులను కాపాడి.. The post తిరుపతి జూలో దారుణం.. సింహం దాడిలో వ్యక్తి మృతి appeared first on tnewstelugu.com. Source link
గర్శకుర్తి పవర్ లూమ్స్ పరిశ్రమను ఆదుకోవాలి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర, ఫిబ్రవరి 15 : గర్శకుర్తి గ్రామ పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరల తరహా గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వాలని, నేత కార్మికులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గర్శకుర్తిలోని పవర్ లూమ్స్ను ఆయన సందర్శించి, కార్మికులతో మాట్లాడారు. గ్రామ పవర్ లూమ్స్కు 2022లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 17 ఎస్ఎస్ఐ యూనిట్లకు 20 లక్షల మీటర్లు, 2023లో 33 ఎస్ఎస్ఐ యూనిట్లకు 32 లక్షలా 26 వేలా 750 మీటర్ల బతుకమ్మ చీరల ఉత్పత్తికి ఆర్డర్లు కల్పించిందని గుర్తు చేశారు. అదేవిధంగా 2 లక్షలా 13 వేల 860 మీటర్ల సూల్ యూనిఫామ్ బట్ట, 24 వేల మీటర్ల రంజాన్ క్లాత్ ఆర్డర్ ఇచ్చిందన్నారు. దీంతో కార్మికులు జీవనోపాధి పొందారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల…
Those comments sent shock waves through Europe, where some leaders are preparing for a time when the US does not play the pivotal role in NATO that it does now. Published Date – 15 February 2024, 11:35 PM File Photo Moscow: President Vladimir Putin said that Russia would prefer to see US President Joe Biden win a second term, describing him as more experienced and predictable than Donald Trump — even though Moscow strongly disagrees with the current administration’s policies. Putin’s comments during an interview with Russian state television Wednesday were his first about the upcoming…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈ నెల 17న ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆలయాలు, మసీదులో, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిగేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. వికలాంగులకు వీల్చైర్స్ పంపిణీ, ఆటో డ్రైవర్లకు ఇన్సురెన్స్ పేపర్లు పంపిణీ, పేషేంట్స్ పండ్ల పంపిణీ తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అంతేకాదు.. 70వ జన్మదినం సందర్భంగా…
రాఘవాపూర్ గ్రామ శివారులోని సిద్ధి సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. వసంత పంచమి వేడుకల్లో భాగంగా రెండో రోజు గురువారం క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో సరస్వతీదేవికి అభిషేకం, కుంకుమార్చన, సరస్వతీ యాగం, హారతి తదితర పూజలను వేదపండితులు ఘనంగా నిర్వహించారు. February 16, 2024 / 02:02 AM IST శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం భక్తులతో కిక్కిరిసిన పంచవటీ క్షేత్రం వివిధ ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు నేడు రథసప్తమి వేడుకలు న్యాల్కల్, ఫిబ్రవరి 15: రాఘవాపూర్ గ్రామ శివారులోని సిద్ధి సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. వసంత పంచమి వేడుకల్లో భాగంగా రెండో రోజు గురువారం క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో సరస్వతీదేవికి అభిషేకం, కుంకుమార్చన, సరస్వతీ యాగం, హారతి తదితర పూజలను వేదపండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం సరస్వతీదేవి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఊరేగించారు. ప్రధాన అర్చకుడు అయ్యప్పస్వామి…
SC ruling on electoral bonds comes as a tight slap on the face of NDA govt which tried to project it as a reformative measure Published Date – 15 February 2024, 11:45 PM The Supreme Court’s landmark verdict, striking down the electoral bonds scheme as unconstitutional and violative of the right to information of citizens, is a welcome development. The unanimous ruling by the five-member Constitution Bench, headed by Chief Justice DY Chandrachud, comes as a tight slap on the face of the NDA government which tried to project the scheme, introduced in 2018, as a…
టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించిన దగ్గర నుంచి బస్సుల్లో విపరీతమైన రద్ధీ ఉంటోంది. దీంతో టీఎస్ ఆర్టీసీ వినూత్న నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలులో సీట్ల మాదిరిగా బస్సుల్లోనూ సీటింగ్ మార్చేస్తోంది. సైడ్లకు సీట్లకు సీట్లను ఏర్పాటు చేయడంతో మధ్యలో ఎక్కువ మంది ప్రయాణికులు నిల్చోవచ్చిని భావిస్తోంది. దీని ద్వారా ఒక్కో బస్సులో సాధారణం కంటే మరో 25 మంది ప్రయాణికులు జర్నీ చేయవచ్చని తెలుస్తోంది.మొదటగా పలు సిటీ బస్సుల్లో సీట్లను మార్చి ప్రయోగాత్మకంగా రంగంలోకి దించారు. ప్రయోగాత్మక చేపట్టిన ఈ విధానం విజయవంతమైతే హైదరాబాద్లోని అన్ని సిటీ బస్సుల్లో ఇదే విధానాన్ని ప్రవేశపెట్టనుంది ఆర్టీసీ. ఇది కూడా చదవండి:వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించాలి Source link
ప్రపంచవ్యాప్తంగా చిన్నాపెద్దా అందరినీ కబళిస్తున్న క్యాన్సర్కు అడ్డకట్ట వేసే టీకా వచ్చేస్తున్నది. ఈ విషయంలో రష్యా శాస్త్రవేత్తలు దాదాపు విజయం సాధించారు. February 16, 2024 / 01:02 AM IST తయారీ తుది దశలో ఉందని పుతిన్ ప్రకటన మాస్కో: ప్రపంచవ్యాప్తంగా చిన్నాపెద్దా అందరినీ కబళిస్తున్న క్యాన్సర్కు అడ్డకట్ట వేసే టీకా వచ్చేస్తున్నది. ఈ విషయంలో రష్యా శాస్త్రవేత్తలు దాదాపు విజయం సాధించారు. ఈ మేరకు బుధవారం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. క్యాన్సర్ టీకా తయారీలో తమ శాస్త్రవేత్తలు దాదాపు తుది దశలో ఉన్నట్టు వెల్లడించారు. క్యాన్సర్ టీకాతో పాటు దాని చికిత్సలో ఉపయోగించే ఇమ్యునోమాడ్యులేటరీ డ్రగ్స్ తయారీలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే అవి వ్యక్తిగత చికిత్సా పద్ధతులుగా సమర్థంగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఈ వ్యాక్సిన్ ఏ క్యాన్సర్ను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేస్తున్నదీ బయటపెట్టలేదు. మరోవైపు, ట్రంప్…
The practice of identifying eminent academics for VC post with no known political affiliation has become a thing of the past Published Date – 15 February 2024, 11:59 PM By KSS Seshan Of late, State governments are adopting a new method to fill the Vice Chancellor positions in universities by calling for applications from eligible candidates just like any other job in the public or private sectors. The practice of appointing university Vice Chancellors based on their applications, shortlisting those applications, conducting interviews, preparing a merit list applying roster system, and appointing such “selected” candidates for…