Author: Telanganapress

తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం శాసనమండలిలో చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు..భూమి, నీటిని తల్లితో పోలుస్తాం, అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఓ ప్రొఫెసర్ తెలంగాణ తల్లి ప్రతిమను రూపొందించారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఓ సామాజికవర్గ దొరసాని గుర్తుకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సమంజసం కాదన్నారు. సింగిల్‌గా ఏ నిర్ణయం తీసుకోమన్నారు కాంగ్రెస్ నేతలు. విగ్రహం, చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కాకతీయ రాజులు తెలంగాణ సమాజానికి ఎంతో మంచి పనులు చేశారు. నిజాం రాజులు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని దేశపతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. రాజీవ్‌ గాంధీ దేశం కోసం చేసిన సేవలపై గౌరవం ఉందని దేశపతి అన్నారు. జాతీయ నాయకుల పేర్లు అనేక వాటికీ పెట్టుకున్నామని.. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌కి పెట్టుకున్నామని.. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ…

Read More

హైదరాబాద్: సెంట్రల్‌ ఆర్మ్‌డ్ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లో కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), అస్సాం రైఫిల్స్‌లోని ఎస్‌ఎస్‌ఎఫ్‌, రైఫిల్‌ మ్యాన్‌ (జనరల్‌ డ్యూటీ)కి చెందిన కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షను ఈనెల 20 నుంచి మార్చి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. February 15, 2024 / 09:25 PM IST హైదరాబాద్: సెంట్రల్‌ ఆర్మ్‌డ్ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లో కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), అస్సాం రైఫిల్స్‌లోని ఎస్‌ఎస్‌ఎఫ్‌, రైఫిల్‌ మ్యాన్‌ (జనరల్‌ డ్యూటీ)కి చెందిన కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షను ఈనెల 20 నుంచి మార్చి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షను తొలిసారిగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. దక్షిణాది నుంచి ఈ పరీక్షలు రాసేందుకు 3,15,599 మంది అర్హత సాధించినట్లు సీఏపీఎఫ్‌ వర్గాలు తెలిపాయి. దక్షిణాది రాష్ర్టాల్లో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు,…

Read More

The Pakistan Cricket Board (PCB) on Thursday terminated the central contract of fast bowler Haris Rauf in a disciplinary action for pulling out of the recent Test series in Australia. Published Date – 15 February 2024, 10:40 PM Picture: X Lahore: The Pakistan Cricket Board (PCB) on Thursday terminated the central contract of fast bowler Haris Rauf in a disciplinary action for pulling out of the recent Test series in Australia. The PCB also announced that Haris will not be granted No Objection Certificate (NOC) to play in any foreign league up to June 30, 2024.…

Read More

సెంట్రల్‌ ఆర్మ్‌డ్ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లో కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), అస్సాం రైఫిల్స్‌లోని ఎస్‌ఎస్‌ఎఫ్‌, రైఫిల్‌ మ్యాన్‌ (జనరల్‌ డ్యూటీ)కి చెందిన కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షను ఈనెల (ఫిబ్రవరి) 20 నుంచి మార్చి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షను తొలిసారిగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. దక్షిణాది నుంచి ఈ పరీక్షలు రాసేందుకు 3,15,599 మంది అర్హత సాధించినట్లు సీఏపీఎఫ్‌ వర్గాలు తెలిపాయి. దక్షిణాది రాష్ర్టాల్లో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరంలో పరీక్షలు కొనసాగనున్నాయి. రోజుకు నాలుగు షిప్టుల వారీగా 13 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ-అడ్మిట్‌కార్డు కోసం sscsr.gov.inలో వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు కోరారు. మరిన్ని వివరాలు అభ్యర్థులకు…

Read More

Ajit Pawar | శరద్ పవార్‌కు మరోసారి షాక్ తగలింది. అజిత్ పవార్ గ్రూపుదే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని మహారాష్ట్ర స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ గురువారం తేల్చారు. 53 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు (41 మంది ) మద్దతు అజిత్ పవార్ వెంటే ఉన్నారని అన్నారు. February 15, 2024 / 10:39 PM IST Ajit Pawar | శరద్ పవార్‌కు మరోసారి షాక్ తగలింది. అజిత్ పవార్ గ్రూపుదే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని మహారాష్ట్ర స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ గురువారం తేల్చారు. 53 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు (41 మంది ) మద్దతు అజిత్ పవార్ వెంటే ఉన్నారని అన్నారు. అందుకే అజిత్‌ పవార్‌ గ్రూపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న శరద్‌ పవార్‌ వర్గం డిమాండ్‌ను సైతం స్పీకర్‌ తిరస్కరించారు. ఎన్సీపీలో జూలై 2వ తేదీన…

Read More

The formidable partnership of 204 runs between captain Rohit and Jadeja firmly placed India in control on Day 1 of the ongoing third Test against England in Rajkot on Thursday. Published Date – 15 February 2024, 10:03 PM Rajkot: Former England captain Nasser Hussain urged England to be as ruthless with the bat as India captain Rohit Sharma and all-rounder Ravindra Jadeja, after the opening day of the third Test witnessed hosts dominate the visitor’s attack in Rajkot. The formidable partnership of 204 runs between captain Rohit and Jadeja firmly placed India in control on Day…

Read More

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో గత వారంలో రోజుల్లో 225 డీఎస్‌పీలను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. లేటెస్టుగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఇవాళ(గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎస్‌ అధికారుల నుంచి అన్ని హోదాలలో ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. గతమూడేళ్లుగా ఒకే దగ్గర పని చేస్తున్న, సొంత జిల్లాల్లో పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ డిసెంబర్‌లో ఆదేశించింది. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులకు ట్రాన్స్ఫర్స్ చేయనున్నట్లు పోలీసుశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి:మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం The post రాష్ట్రంలో 26 మంది డీఎస్‌పీల బదిలీ appeared first on tnewstelugu.com. Source link

Read More

Badminton Asia Team Championships 2024 | బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత పురుషుల జట్టు పోరాటం ముగిసింది. అమ్మాయిలు చైనా గండాన్ని దాటినా అబ్బాయిలు మాత్రం దాటలేకపోయారు. February 15, 2024 / 09:29 PM IST Badminton Asia Team Championships 2024 | మలేషియా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత పురుషుల జట్టు పోరాటం ముగిసింది. అమ్మాయిలు చైనా గండాన్ని దాటినా అబ్బాయిలు మాత్రం దాటలేకపోయారు. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌ పోరులో భారత్‌ 2-3 తేడాతో చైనా చేతిలో ఓటమి పాలైంది. మంగళవారం 4-1 తేడాతో హాంకాంగ్‌ను ఓడించిన భారత్‌.. క్వార్టర్స్‌లో మాత్రం కీలక ఆటగాళ్లు దూరమవడంతో ఓటమి పాలైంది. ఐదు మ్యాచ్‌లు (మూడు సింగిల్స్‌, రెండు డబుల్స్‌) గా సాగే ఈ ఈవెంట్‌లో తొలి మ్యాచ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌.. 6-21, 21-18, 21-19 తేడాతో వెంగ్‌ హాంగ్‌ యంగ్‌ను…

Read More

The lion did not eat any part of his body, which was found intact with neck injuries where the animal bit him, the official said Published Date – 15 February 2024, 09:02 PM Tirupati: A 38-year-old man from Rajasthan was mauled to death by an eight-year-old male Asiatic lion in Sri Venkateswara Zoo here on Thursday, said a Forest department official. Around 4 pm, Prahlad Gujjar from Alwar district in Rajasthan came as a lone visitor and entered the restricted area, said the official. “Though our animal keeper noticed and cautioned Gujjar from entering the restricted…

Read More

Jadeja-Sarfaraz | 66 బంతుల్లో 9 బౌండరీలు, ఒక సిక్సర్‌ సాయంతో 62 రన్స్‌ చేసిన సర్ఫరాజ్‌.. తొలి రోజు మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌ అయ్యాడు. February 15, 2024 / 08:59 PM IST Jadeja-Sarfaraz | భారత క్రికెట్‌ జట్టులోకి రావాలని సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్‌.. ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే అంచనాలకు మించి రాణించాడు. 66 బంతుల్లో 9 బౌండరీలు, ఒక సిక్సర్‌ సాయంతో 62 రన్స్‌ చేసిన సర్ఫరాజ్‌.. తొలి రోజు మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌ అయ్యాడు. సర్ఫరాజ్‌ను రనౌట్‌ చేసినందుకు పలువురు అభిమానులు జడేజాపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.…

Read More