The party is organising fruits distribution in hospitals, blood donation camps, special prayers in various temples, mosques, churches and gurudwaras and other social service activities Published Date – 15 February 2024, 08:00 PM Photo: X Hyderabad: Marking the 70th birthday of BRS president and former Chief Minister K Chandrashekhar Rao, the party leadership is planning grand celebrations across the State on Saturday. The party is organising fruits distribution in hospitals, blood donation camps, special prayers in various temples, mosques, churches and gurudwaras and other social service activities. Speaking to reporters at Telangana Bhavan on Thursday, former…
Author: Telanganapress
తనను వేధిస్తున్న ప్రియుడిని అంతమొందించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ప్లాన్ చేసింది. ఎవరులేని సమయంలో ఇంటికి పిలిచింది. భర్త, తల్లిదండ్రులో కలిసి అతన్ని మట్టుబెట్టింది. ఈ ఘటన చెన్నూరు మండలంలోని కమ్మరిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కమ్మరిపల్లికి చెందిన మొగిలి సుగుణక్క ఓదెలు దంపతుల కూతురు పద్మను 12 సంవత్సరాల క్రితం పొన్నారంవాసి బట్టె శేఖర్ కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన రామగిరి మహేందర్ హర్వెస్టర్ డ్రైవర్ గా పనిచేస్తన్నాడు. 5ఏళ్ల క్రితం పద్మతో పరిచయం అయ్యింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. నాలుగు నెలల క్రితం మహేందర్ తో వెళ్లిపోయింది. దీంతో తన భార్య తప్పిపోయిందని శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నవంబర్ లో పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినాకూడా తన భర్తతో ఉండేందుకు నిరాకరించి మహేందర్ తో…
Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనంపై ముగ్గురు స్నేహితులు అతి వేగంతో వెళ్తుండగా న్యాక్ ప్రధాన ద్వారం వద్ద అదుపు తప్పింది. February 15, 2024 / 07:58 PM IST Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనంపై ముగ్గురు స్నేహితులు అతి వేగంతో వెళ్తుండగా న్యాక్ ప్రధాన ద్వారం వద్ద అదుపు తప్పింది. దీంతో పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న అజయ్ (27) అక్కడికక్కడే మరణించాడు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితులను జగిత్యాల జిల్లా కోరుట్ల వాసులుగా గుర్తించారు. Source link
The arrested person Kyatham Ganesh (44) along with two others Elupula Srinivas and Elupula Rakesh Varma set up the chit fund company and collected amount to the tune of Rs. 1.30 crore from gullible investors Published Date – 15 February 2024, 07:00 PM Representational Image. Hyderabad: The Cyberabad police arrested Additional Director of ‘Samathamurthy Chit Fund Company,’ for allegedly cheating and duping public on the pretext of chit fund investment business. The arrested person Kyatham Ganesh (44), a resident of Mansoorabad in LB Nagar and a native of Warangal along with two others Elupula Srinivas and…
మేడారం జాతర సమీపిస్తుండటంతో పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. మండమెలిగే పండుగతో మహాజాతరకు మేడారం సర్వంసిద్ధమైంది. వారం రోజుల ముందు జరిగే మండమెలిగే పండుగను ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. డోలు వాయిద్యాలు నడుమ పూజారులు గ్రామస్థులు దిష్టితోరణాలను కట్టి గ్రామాన్ని అంతా అష్టదిగ్భంధనం చేశారు. రాత్రి నుంచి తెల్లవారుజామున దాకా గద్దెల వద్ద జాగరణ చేశారు. మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు, కొండాయిలోని గోవిందరాజు ఆలయాల్లోనూ ఈ మండమెలిగే పండగ ఉత్సవాలు జరిగాయి. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు కోటిన్నర వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మహాజాతర రెండు ఏళ్లకోసారి జరుగుతుంది. జాతర తొలిరోజు కన్నపెల్లి నుంచి సారలమ్మ పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి…
Sachin Tendulkar | భారత లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులు గురువారం తాజ్మహల్ను సందర్శించారు. ఉత్తర్ప్రదేశ్ ఆగ్రా నగరంలో ఉన్న ప్రేమసౌధాన్ని ప్రేమికుల దినం మరుసటి రోజున వీక్షించారు. February 15, 2024 / 06:49 PM IST Sachin Tendulkar | భారత లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, అంజలి దంపతులు గురువారం తాజ్మహల్ను సందర్శించారు. ఉత్తర్ప్రదేశ్ ఆగ్రా నగరంలో ఉన్న ప్రేమసౌధాన్ని ప్రేమికుల దినం మరుసటి రోజున వీక్షించారు. ఆగ్రాకు వచ్చిన సచిన్ దంపతులకు ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ లభించింది. తాజ్ మహల్ను చూసేందుకు వచ్చిన పర్యాటకులంతా సచిన్ను చూడగానే సెల్ఫీలు తీసుకునేందుకు ఒక్కసారిగా పోటీపడ్డారు. అయితే, సచిన్ చుట్టూ భారీ భద్రత సిబ్బంది వలయాన్ని వెళ్లలేకపోయారు. ప్రేమికుల రోజు తర్వాత సచిన్ టెండుల్కర్ తన భార్య అంజలి టెండూల్కర్తో కలిసి తాజ్ మహల్ చేరుకోగా.. క్రికెట్ దేవుడిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. భారీ భద్రత…
The Bandh call comes in the wake of Haryana police using tear gas at the State border near Ambala in order to disperse the protesting farmers marching from Punjab to the national capital, Delhi. Updated On – 15 February 2024, 05:50 PM Farm union members block railway tracks during a protest to demand minimum crop prices at a railway station in Rajpura on February 15, 2024. Thousands of farmers this week launched what they have dubbed “Delhi Chalo”, or “March to Delhi”, to demand a law to fix a minimum price for their crops, in addition to…
తెలంగాణ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 2024-25విద్యాసంవత్సరానికి గాను ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ , టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిటెక్నిక్ ఉమ్మడి ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్ రాతపరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 22. ఎస్సీ, ఎస్టీలు రూ. 250, ఇతరులు రూ. 500 చెల్లించి ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవాలి. రూ. 100 ఆలస్య రసుముతో ఏప్రిల్ 24లోపు రూ. 300 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 26వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 17వ తేదీని రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహించిన 12రోజులకు ఫలితాలను వెల్లడించనున్నారు. పూర్తి వివరాల కోసం https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ ను లాగిన్ అవ్వండి. ఇది కూడా…
Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ స్వాగతించారు. February 15, 2024 / 05:47 PM IST Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ గురువారం స్వాగతించారు. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని, భావప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కుకు ఉల్లంఘన అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే వారి పేర్లతో కూడిన వివరాలను ఎన్నికల కమిషన్కు అందించాలని ఎస్బీఐని కోరింది. ఈ తీర్పు ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని, గత కొన్నేండ్లలో సుప్రీంకోర్టు నుంచి వచ్చిన చారిత్రాత్మక తీర్పు ఇదని, ఇది ప్రజాస్వామ్యానికి ఊతం ఇస్తుందని…
Taking to Instagram, DC Comics shared a string of pictures which they captioned, “Feeling the love #JokerFolieADeux 10.4.24” Published Date – 15 February 2024, 04:51 PM Washington DC: Makers of the upcoming musical thriller sequel ‘Joker: Folie a Deux’ have shared new pictures of the lead actors Joaquin Phoenix and Lady Gaga from the film. Taking to Instagram, DC Comics shared a string of pictures which they captioned, “Feeling the love #JokerFolieADeux 10.4.24” The first picture features Phoenix, dressed up as his character Joker, facing Gaga, who plays Harley Quinn as she looks away. Both of…