Author: Telanganapress

తెలుగు సినిమాకోసం ప్రపంచం ఎదురుచూసేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయన సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో చేయనున్న సినిమాకోసం ప్రపంచమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. February 11, 2024 / 08:04 AM IST Mahesh Babu | తెలుగు సినిమాకోసం ప్రపంచం ఎదురుచూసేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయన సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో చేయనున్న సినిమాకోసం ప్రపంచమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. రచయిత విజయేంద్రప్రసాద్‌ పలు వేదికలపై ఈ సినిమా గురించి కొత్త కొత్త అప్‌డేట్లు ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపులు చేస్తున్నారు. అమెజాన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో ట్రజర్‌ హంట్‌ కథాంశంతో దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ అడ్వంచరస్‌ డ్రామా గురించి ఇప్పుడిప్పుడే కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ సినిమాకోసం మహేశ్‌ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకునే పనిలోవున్నారు. రాత్రింబవళ్లూ జిమ్ములోనే గడుపుతూ ఊహించని విధంగా మేకోవర్‌ అవుతున్నారు. తాజాగా తెలుస్తున్న వార్తేంటంటే.. ఇందులో మహేశ్‌ పూర్తి గడ్డంతో కనిపిస్తారట. అందుకోసం…

Read More

While the venue for this year’s exhibition is named after the civil rights activist Gaddar, the stage bears the name of Ravva Srihari, a renowned scholar in Sanskrit and Telugu Updated On – 10 February 2024, 11:35 PM Book lovers turn up in huge numbers at the 36th edition of the National Book Fair at NTR Stadium in Hyderabad. Hyderabad: The NTR Stadium in Hyderabad is bustling with activity as it hosts the 36th edition of the National Book Fair on its expansive grounds. Organised by the Hyderabad Book Fair Society, the annual fair kicked off…

Read More

ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వృద్ధు లు, వికలాంగులతో అన్ని వర్గాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే మొండిచెయ్యి చూపిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బడ్జెట్‌ అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. February 11, 2024 / 06:55 AM IST మొత్తం 83 వేల కోట్లకు ఇచ్చింది 19వేల కోట్లే 82 వేల కోట్లకు 19 వేల కోట్లిస్తారా? రైతు భరోసాకే ఏటా 22 వేల కోట్లు కావాలి సాగుకు 19 వేల కోట్లు ఎలా సరిపోతాయ్‌?: హరీశ్‌ నిరుద్యోగులు, ఉద్యోగుల ఆశలపై కాంగ్రెస్‌ సర్కారు నీళ్లుజల్లింది 24 గంటల కరెంటు ఎక్కడిస్తుండ్రు పింఛన్లపై సీఎం నోరు విప్పరేం? గృహజ్యోతికి రూ.2,400 కోట్లు ఎలా సరిపోతాయి? మహాలక్ష్మి రూ.2,500 ఎక్కడ? ఆరు గ్యారెంటీలపై చట్టం ఏది? నాడు అప్పులని ఏడ్చి.. మీరెలా రూ.59 వేల కోట్ల అప్పు…

Read More

Pawar said no such demand was made after the 26/11 terrorist attacks in Mumbai, when a Congress-led coalition was in power in Maharashtra. Published Date – 10 February 2024, 11:41 PM File Photo Mumbai: Maharashtra Deputy Chief Minister Ajit Pawar on Saturday took a swipe at the opposition over its demand to dismiss the Eknath Shinde-led government over the law and order situation, stating that it has the backing of 225 MLAs in the 288-member assembly. Speaking at an event here where Congress leader Baba Siddique joined the Nationalist Congress Party led by him, Pawar said…

Read More

Fixed Deposits | ఇప్పటికే పలు బ్యాంకులు, డిపాజిట్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచగా..తాజాగా ఈ జాబితాలోకి మరో ఆరు బ్యాంకులు చేరాయి. February 11, 2024 / 12:25 AM IST Fixed Diposits | డిపాజిట్లను ఆకట్టుకోవడానికి బ్యాంకులు ప్రయత్నాలను వేగవంతం చేశాయి. ఇప్పటికే పలు బ్యాంకులు, డిపాజిట్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచగా..తాజాగా ఈ జాబితాలోకి మరో ఆరు బ్యాంకులు చేరాయి. బ్యాంకింగ్‌ దిగ్గజాలైన ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, ఐవోబీ, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలతోపాటు మరో రెండు బ్యాంకులు ఉన్నాయి. ఈ కొత్త వడ్డీరేట్లు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి. వీటిలో బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ డిపాజిట్లపై వడ్డీని ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. సీనియర్‌ సిటిజన్లకు 8 శాతం వరకు వడ్డీని ఆఫర్‌ చేస్తున్నది. ఎఫ్‌డీలపై మిగతా బ్యాంకులు ఇస్తున్న వడ్డీరేట్ల వివరాలు.. ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐవోబీ)లో ఇలా 444 రోజుల కాలపరిమితి…

Read More

He said that for more than a year, he had not come across a single person in the country who was not free from fear. Published Date – 10 February 2024, 11:45 PM Kolkata: Senior Congress leader P Chidambaram on Saturday claimed that the entire country was in a grip of fear, and that the situation is the antithesis of democracy. He said that for more than a year, he had not come across a single person in the country who was not free from fear. “In the last 18 months, wherever I go, whoever I…

Read More

దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. February 11, 2024 / 05:00 AM IST ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సంబురాలు కొత్తపల్లి/హుజూరాబాద్‌టౌన్‌/మంథని, ఫిబ్రవరి 10: దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా శనివారం సంబురాలు జరుపుకొన్నారు. కరీంనగర్‌లో టీఎన్జీవోస్‌ కేంద్రం సంఘం కార్యదర్శి మారం జగదీశ్‌ నేతృత్వంలో నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హుజూరాబాద్‌ అంబేద్కర్‌ పీవీ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పా టు చేశారు. జగిత్యాలలో బీజేపీ నాయకులు పీవీ చిత్రపటంవద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పీవీ విగ్రహానికి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు క్షీరాభిషేకం చేశారు. Source…

Read More

In the United States, liberal arts education is widely available at the undergraduate level, and it is offered in both private liberal arts colleges and larger universities Published Date – 10 February 2024, 11:45 PM Liberal arts education is widely available at undergraduate level. The United States has long been a popular destination for international students seeking a comprehensive and enriching academic experience. Among the many educational pathways available, liberal arts education has gained significant popularity. It offers a unique and holistic approach that goes beyond the traditional disciplinary boundaries and nurtures the minds of its…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడుతామని అంటోంది తప్ప ప్రగతి గేర్లను మార్చడం లేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇది కేవలం నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ… గేమ్ చేజింగ్ గవర్నమెంట్ కాదన్న విషయం ఈ బడ్జెట్ ను చూస్తే అర్థమవుతుతోందన్నారు. శాసన మండలి ఆవరణలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్ష చొప్పున అందించేదని, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.. కానీ దానికి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. ఆశా వర్కర్ల జీతాలను రూ. 18 వేలకు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దాన్ని కూడా బడ్జెట్ లో ప్రస్తావించలేదు. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని బడ్జెట్ ద్వారా నిరూపించుకోలేకపోయిందని ఆగ్రహం…

Read More

భారతీయ కళాజగత్తు విశ్వజనీనమైంది. అదే సమయంలో తనదైన విశిష్టతనూ కలిగి ఉంటుందనేది తెలిసిందే. ఇది స్థానిక, విదేశీ కళారీతుల సమాగమ ఫలితం. ఈ సమాగమానికి నిలువెత్తు దర్పణం లాంటి కళా ప్రదర్శనకు త్వరలో తెరలేవబోతున్నది. February 11, 2024 / 04:00 AM IST భారతీయ కళాజగత్తు విశ్వజనీనమైంది. అదే సమయంలో తనదైన విశిష్టతనూ కలిగి ఉంటుందనేది తెలిసిందే. ఇది స్థానిక, విదేశీ కళారీతుల సమాగమ ఫలితం. ఈ సమాగమానికి నిలువెత్తు దర్పణం లాంటి కళా ప్రదర్శనకు త్వరలో తెరలేవబోతున్నది. చార్‌సౌ పురానా షహర్‌ ఓ అపురూపమైన కుంచెల పండుగకు.. అరుదైన కళా సమ్మేళనానికి వేదిక కాబోతున్నది. విశిష్ట సాంస్కృతిక కేంద్రంగా, విశ్వనగరంగా వినుతికెక్కిన హైదరాబాద్‌ నగరం ఓ బృహత్తర కళా ప్రదర్శనకు దివిటీ పట్టబోతున్నది. 200 మంది కళారంగ దిగ్గజాల కళాకృతులు ఈ మహాప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. 2024 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు మాదాపూర్‌లోని చిత్రమయీ స్టేట్‌…

Read More