Author: Telanganapress

Biden also criticised the special counsel for suggesting he could not remember the year his son died. Published Date – 10 February 2024, 11:49 PM New York: US President Joe Biden‘s re-election campaign managers launched a frontal attack on his predecessor Donald Trump‘s confused state of mind and slurring in his speech in retaliation to his appointee counsel Robert Hur alleging Biden suffered from memory loss, even about his son’s death. The Biden-Harris HQ account shared multiple clips from Trump’s speech at the National Rifle Association (NRA) presidential forum in Harrisburg, Pennsylvania, on Friday showing him in…

Read More

రాజకీయ దురుద్దేశంతో  కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గోన్నారు. సమావేశంలో మాట్లాడిన కేటీఆర్…60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన, 420 హామీలకు అమలుకు 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించింది. మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా సోదరీమణులకు ఇవ్వాల్సిన మొత్తమే 50వేల కోట్ల పైన అవుతుంది. మరి రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో బడ్జెట్లో చెప్పలేదు. ఫార్మసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడంతో రాష్ట్ర…

Read More

ప్రతిపక్ష ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించగా.. February 11, 2024 / 02:59 AM IST పంజాబ్‌లో ఒంటరిపోరన్న కేజ్రీవాల్‌ ప్రశ్నార్థకంగా మారిన కూటమి ఉనికి! న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించగా.. బీహార్‌లోని అధికార జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్‌ బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూటమిలోని మరో భాగస్వామి అయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్‌లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. శనివారం ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ పంజాబ్‌లోని 13 సీట్లు, చండీగఢ్‌లోని…

Read More

MMP-8 travels from the blood to the brain, where it alters the functioning of certain neurons. Published Date – 10 February 2024, 11:54 PM Zurich: Chronic stress has a wide-ranging impact on our bodies. Many stress-related mental disorders, including depression, are associated with immune system abnormalities. However, the basic mechanisms dictating how these changes affect the brain are largely unknown. Enzyme from immune cells in the blood affects nerves in the brain An international research team led by the University of Zurich (UZH), and the University Hospital of Psychiatry Zurich (PUK) and the Icahn School of…

Read More

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ కృష్ణా జలాలను KRMBకి అప్పజెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్లో మీడీయాతో మాట్లాడారు కేటీఆర్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఛలో నల్లగొండ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కృష్ణానది బేసిన్ లో ఉన్న హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని గౌరవ ప్రతినిధులతోని సమావేశం పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నెల 13న ఛలో నల్గొండ సభను విజయవంతం చేయడం పై కృష్ణ బాసిన్ లో ఉండే జిల్లాల ప్రజలు, నాయకులూ కదిలి రావాలి. ఎవరైనా మా పార్టీ నుంచి వెళ్తారు అంటే దానిపైన మేము చేసేది ఏం లేదు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి…

Read More

రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. 43 మంది ఆర్డీవోలు/స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లకు, 133 మంది తహసీల్దార్లకు స్థానచలనం కల్పించింది. February 11, 2024 / 01:57 AM IST 43 మంది ఆర్డీవోలకు సైతం స్థానచలనం హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. 43 మంది ఆర్డీవోలు/స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లకు, 133 మంది తహసీల్దార్లకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 11 మందికి పోస్టింగ్‌ ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. కొంతకాలంగా వెయిటింగ్‌లో ఉన్న 13 మందికి కొత్తగా పోస్టింగ్‌ ఇచ్చింది. మల్టిజోన్‌-1లో 69 మంది తహసీల్దార్లను బదిలీ చేసింది. ఈ ఏడాది జూన్‌ 30 తర్వాత రిటైర్‌ కాబోతున్న మరో 15 మంది తహసీల్దార్లకు సూపరింటెండెంట్‌/డీఏవోలుగా పదోన్నతి…

Read More

Taking a jibe at the BJP, he said that during the last 10 years, not a single scheme was launched that changed lives. Published Date – 10 February 2024, 11:58 PM Karnataka Deputy Chief Minister DK Shivakumar Bengaluru: Karnataka Deputy Chief Minister DK Shivakumar on Saturday said that the Congress manifesto for the upcoming Lok Sabha elections will be “pro-people.” While speaking at the meeting of the Congress Manifesto Committee, Shivakumar said, “Congress will prepare a people-friendly manifesto that will help all sections of society. A similar exercise was done while preparing a manifesto for the…

Read More

గౌరవం అనేది ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన రాదని… మన ప్రవర్తనతోనే దాన్ని సంపాదించుకోవాలని టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ చెప్పాడు. ముంబైలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ధోని…మాటలు చెప్పడం వల్ల ఉపయోగం ఉండదని… చేతల్లో చూపిస్తేనే సహచరుల నమ్మకం పొందగలమన్నాడు. గౌరవాన్ని సంపాదించుకోవడం చాలా ముఖ్యమని.. లేకపోతే డ్రెస్సింగ్ రూమ్ లో సహచరులు, సహాయ సిబ్బంది మన పట్ల విధేయతతో ఉండరని చెప్పారు. మన ప్రవర్తనే మనకు గౌరవాన్ని తెచ్చి పెడుతుందని అన్నాడు. గౌరవం అనేది దానంతట అదే రాదని… మనం సంపాదించుకోవాలని చెప్పాడు. మన సహచరులు మనల్ని నమ్మితే మెరుగైన ప్రదర్శన దానంతట అదే వస్తుందన్నాడు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదు Source link

Read More

డబ్బావాలాలు అంటే ముంబై గుర్తుకువస్తుంది. ఇప్పుడు లండన్‌లోనూ డబ్బాల్లో ఆహార పదార్థాల సరఫరా మొదలైంది. ఈ సేవలను అంశు అహూజా, రెనీ విలియమ్స్‌ ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి ‘డబ్బా డ్రాప్‌’ పేరుతో రోజూ వందలాది మందికి ఇంటివంటలను రుచి చూపిస్తున్నారు. February 11, 2024 / 12:50 AM IST డబ్బావాలాలు అంటే ముంబై గుర్తుకువస్తుంది. ఇప్పుడు లండన్‌లోనూ డబ్బాల్లో ఆహార పదార్థాల సరఫరా మొదలైంది. ఈ సేవలను అంశు అహూజా, రెనీ విలియమ్స్‌ ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి ‘డబ్బా డ్రాప్‌’ పేరుతో రోజూ వందలాది మందికి ఇంటివంటలను రుచి చూపిస్తున్నారు. అంశు ముంబైలో పుట్టి పెరిగింది. భోజన ప్రియురాలు. రెస్టారెంట్‌ భోజనం ఆమె ఇష్టాల్లో ఒకటి. ‘డబ్బా డ్రాప్‌’ మొదలుపెట్టక ముందు లండన్‌లోని ఓ టీవీ ప్రొడక్షన్‌ హౌస్‌లో పనిచేసేది. తల్లి అయ్యాక ఇంటి నుంచే ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుంది అనుకుంది. బాగా ఆలోచించాక, ఆహార వ్యాపారంలో అడుగు…

Read More

The Israel-Hamas war has pushed the region to the edge of a much broader conflict Published Date – 10 February 2024, 11:59 PM The Israel-Hamas war is reverberating across the entire Middle East. The US and Israel on one side and Iran and its militant allies on the other each see themselves as responding to and deterring aggression from the other. Israel views Iran as its greatest threat, while Iran considers its alliance of militant groups a way to pressure Israel and deter an attack by Israel or the United States. Neither side is believed to…

Read More