Author: Telanganapress

జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (యూజీ) పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రారంభించింది. నీట్‌ రాయాలనుకుంటున్న అభ్యర్థులు https://neet.ntaonline.in/ వెబ్‌ సైట్‌ను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ ఏడాది నీట్‌ పరీక్ష మే 5న నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. జూన్‌ 14న నీట్‌ ఫలితాలు విడుదలవుతాయి. నీట్‌ (యూజీ)-2024 పరీక్ష రిజిస్ట్రేషన్లకు మార్చి 9వ తేదీ చివరి రోజు. దరఖాస్తుదారులు క్రెడిట్‌ కార్డు/డెబిట్‌ కార్డు/నెట్‌ బ్యాంకింగ్‌/యూపీఐ ద్వారా రిజిస్ట్రేషన్‌ ఫీజును మార్చి 9వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చు. జనరల్‌ కేటగిరీ, ఎన్నారై అభ్యర్థులు నీట్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.1,700 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్సీల్‌ అభ్యర్థులు రూ.1,600… ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులో…

Read More

Disney+Hotstar | వినోద రంగ మార్కెట్లో పోటాపోటీగా వాతావరణం నెలకొనడంతో ఓటీటీ సంస్థలు తమ కస్టమర్ల పాస్ వర్డ్ షేరింగ్ అంశంపై కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. యూజర్లు తమ పాస్‌వర్డ్‌లు షేర్ చేయాలంటే అదనపు చెల్లింపులు తప్పనిసరి చేస్తూ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం తీసుకున్నది. తద్వారా పాస్ వర్డ్ షేరింగ్ ద్వారా జరిగే నష్టాన్ని నెట్‌ఫ్లిక్స్ భర్తీ చేసుకోనున్నది. నెట్‌ఫ్లిక్స్ దారిలోనే డిస్నీ+ హాట్ స్టార్ ప్రయాణిస్తున్నట్లు సమాచారం. డిస్నీ+ హాట్ స్టార్ సైతం కస్టమర్లు తమ పాస్ వర్డ్ షేరింగ్ చేస్తే అదనపు చార్జీలు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ పాస్ వర్డ్ షేరింగ్ కోసం కొత్త ప్లాన్ ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. వచ్చే నెల నుంచి డిస్నీ+ హాట్ స్టార్ యూజర్లు తమ పాస్ వర్డ్ షేర్ చేసుకుంటే అదనపు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తున్నది. డిస్నీ+ హాట్ స్టార్ యూజర్ ఖాతాను మరొకరు షేర్ చేసుకోకుండా…

Read More

As part of a novel initiative, five strategically chosen parks in Hyderabad have been earmarked to participate in a pilot project aimed at conserving rainwater and devising innovative solutions to address urban flooding issues. Updated On – 10 February 2024, 10:35 PM Hyderabad: In novel initiative, five strategically selected parks in Hyderabad have been identified to be part of a pilot project that aims to conserve rainwater and find innovative solutions to the urban flooding problem. In collaboration with GHMC, the initiative is undertaken by The Rainwater Project and is expected to…

Read More

శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 28న‌ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయన్నారు. ప్రతీ రోజూ ఉదయం 8 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 29వ తేదీన ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మార్చి 1న ఉదయం చిన్నశేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై, 2న ఉదయం సింహవాహనంపై, రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీ‌వారు ఊరేగుతారు. 3న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 4న ఉదయం పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారం), రాత్రి గరుడ వాహనం, 5న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజ వాహనంపై భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది. 6న ఉదయం…

Read More

Xiaomi 14 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన షియోమీ 14 సిరీస్ ఫోన్లను ఈ నెల 25న గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. February 10, 2024 / 10:01 PM IST Xiaomi 14 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన షియోమీ 14 సిరీస్ ఫోన్లను ఈ నెల 25న గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గతేడాది అక్టోబర్‌లో షియోమీ 14, షియోమీ 14 ప్రో ఫోన్లను చైనా మార్కెట్లో ఆవిష్కరించారు. ఈ రెండు ఫోన్లతోపాటు గ్లోబల్ మార్కెట్లలో షియోమీ 14 ఆల్ట్రా మోడల్ ఫోన్ కూడా ఆవిష్కరిస్తారు. షియోమీ 14 ఆల్ట్రా ఫోన్ 6.73 అంగుళాల క్యూహెచ్డీ + అమోలెడ్ ఎల్టీపీఓ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్…

Read More

According to the official, the students were rescued recently following reports of “severe punishment and mistreatment” faced by the children, raising concerns about violations of child protection laws. Published Date – 10 February 2024, 09:59 PM Imphal: Five children from Manipur have been rescued from a distressing situation at a private school in Maharashtra’s Nashik, officials said here on Saturday.An official of the Manipur Social Welfare Department said that following the request of the Manipur government, District Child Protection Unit officials in Nashik rescued five children from the private English medium school. According to the official,…

Read More

రాష్ట్రంలో పనిచేస్తున్న 32 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిటల్ ఇవాళ (శనివారం) రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం ఒకే జిల్లాలో పనిచేసిన అధికారులను ఈనెల 15 లోపు బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. మరికొందరు డిప్యూటీ కలెక్టర్లు వెయిటింగ్‌లో ఉండగా పోస్టింగ్‌ ఇచ్చారు. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహసీల్దార్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. మల్టీజోన్‌-1, మల్టీజోన్‌-2లో తహసీల్దార్లను బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మల్టీజోన్‌-1లో 84 మంది, మల్టీజోన్‌-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదు The post 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ…

Read More

KS Eshwarappa | బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పపై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు మాజీ మంత్రికి నోటీసులు అందజేశారు. హనుమంతప్ప ఫిర్యాదు మేరకు దావణగెరె ఎక్స్‌టెన్షన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బీజేపీ సీనియర్‌ నేత ప్రకటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల తర్వాత కేసు నమోదైంది. February 10, 2024 / 09:53 PM IST Eshwarappa | బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పపై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు మాజీ మంత్రికి నోటీసులు అందజేశారు. హనుమంతప్ప ఫిర్యాదు మేరకు దావణగెరె ఎక్స్‌టెన్షన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బీజేపీ సీనియర్‌ నేత ప్రకటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల తర్వాత కేసు నమోదైంది. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈశ్వరప్ప మాట్లాడుతూ దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేకంగా దేశంగా చేయాలనుకుంటున్న ఇద్దరు…

Read More

The teenager Thonneti Vinay (17), a native of Chittoor in A.P, is pursuing intermediate and IIT long term coaching course from Narayana College in Madhapur Published Date – 10 February 2024, 08:42 PM Representational Image Hyderabad: An intermediate student has died by suicide at a hostel in Madhapur on Saturday morning reportedly depressed over scoring less marks in exams. The teenager Thonneti Vinay (17), a native of Chittoor in A.P, is pursuing intermediate and IIT long term coaching course from Narayana College in Madhapur. He stayed at the college hostel building. On Saturday morning, he was…

Read More

జమ్మూ & కశ్మీర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇవాళ(శనివారం) పలు చోట్ల సోదాలు నిర్వహించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, యువకులను ఆకర్షించడం వంటి అంశాలకు వ్యతిరేకంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ నగరంలోని గుజ్జర్ నగర్, షాహీదీ చౌక్‌తో సహా వివిధ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. ఛైర్మన్ ఇంటితో సహా ముగ్గురు సిబ్బందికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాల, ఇతర ప్రాంతాల్లో ఎన్.ఐ.ఏ స్లీత్‌లు సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. కుల్గామ్ జిల్లాలో నిషేధిత జమాతే ఇస్లామీ జమ్మూకశ్మీర్‌కు చెందిన ఇద్దరు మాజీ నేతల ఇళ్లలో సోదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. జమాత్ మాజీ చీఫ్ షేక్ గులాం హసన్, మరో నాయకుడు సాయర్ అహ్మద్ రేషి నివాసాలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. జమాతే ఇస్లామీ జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం 2019 ఫిబ్రవరిలో ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఇది కూడా చదవండి:32 మంది డిప్యూటీ కలెక్టర్లను…

Read More