Mithun Chakraborty | బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. February 10, 2024 / 08:43 PM IST Mithun Chakraborty | బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన షూటింగ్ సమయంలో అలసటకు గురయ్యారని, శరీరంలో నీటిశాతం తగ్గడంతో అస్వస్థతకు గురైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తలతిరుగుతున్నట్లుగా అనిపించగా.. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్నారని.. సాయంత్రం భార్యతో సైతం ఫోన్లో మాట్లాడినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ప్రస్తుతం…
Author: Telanganapress
Jahvani netted the solitary goal in the 31st minute in Care Football Academy’s 1-0 win over Hyderabad Women’s FC in the Telangana Football Association’s Khelo India Women’s Under-13 Football League. Updated On – 10 February 2024, 07:46 PM Jahvani netted the solitary goal in the 31st minute in Care Football Academy’s 1-0 win over Hyderabad Women’s FC in the Telangana Football Association’s Khelo India Women’s Under-13 Football League. Hyderabad: Jahvani netted the solitary goal in the 31st minute in Care Football Academy’s 1-0 win over Hyderabad Women’s FC in the Telangana Football Association’s Khelo India Women’s…
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TS ICET ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ(శనివారం) విడుదలైంది. మార్చి 5వ తేదీన టీఎస్ ఐసెట్-2024 నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ తెలిపారు. మార్చి 7వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుం రూ. 250తో మే 17 వరకు, రూ. 500తో మే 27వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 4, 5 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి:కాంగ్రెస్ హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటోంది Source link
JSW Group-EV Cars | దేశీయంగా పేరొందిన కార్పొరేట్ సంస్థల్లో ఒకటి జిందాల్ స్టీల్ వరల్డ్.. జేఎస్డబ్ల్యూ గ్రూప్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, ఈవీ బ్యాటరీలు, ఈవీ విడి భాగాల తయారీ రంగంలోకి అడుగిడనున్నది. February 10, 2024 / 07:51 PM IST JSW Group-EV Cars | దేశీయంగా పేరొందిన కార్పొరేట్ సంస్థల్లో ఒకటి జిందాల్ స్టీల్ వరల్డ్.. జేఎస్డబ్ల్యూ గ్రూప్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, ఈవీ బ్యాటరీలు, ఈవీ విడి భాగాల తయారీ రంగంలోకి అడుగిడనున్నది. ఇందుకోసం ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వంతో శనివారం ‘ఎంఓయూ’ కుదుర్చుకున్నది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ బ్యాటరీల తయారీ కోసం ఒడిశాలోని కటక్లో ఓ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు జేఎస్డబ్ల్యూ గ్రూప్ తెలిపింది. ఒడిశాలోని పరాదీప్లో ఎలక్ట్రిక్ విడి భాగాల తయారీ యూనిట్ డెవలప్ చేయనున్నది. రెండు ప్లాంట్ల కోసం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. కటక్ ప్లాంట్లో…
Speaking on the occasion, the Collector said that the exhibition is being organised on pilot basis in Kothagudem, Mahabubnagar and Nizamabad districts on February 15, 16 and 17. Published Date – 10 February 2024, 06:52 PM Kothagudem: Telangana State Innovation Cell (TSIC) in collaboration with NABARD is organising a programme called ‘One District One Exhibition’ (ODOE), informed district Collector Dr. Priyanka Ala. She released a poster of the exhibition here on Saturday. Speaking on the occasion, the Collector said that the exhibition is being organised on pilot basis in Kothagudem, Mahabubnagar and Nizamabad districts on February…
మార్కులు తక్కువ వచ్చాయని ఓ కాలేజీ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్ మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఈ ఘటన జరగింది. శ్రీకాళహస్తికి చెందిన విజయ్ అనే విద్యార్థి తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్లో విజయ్ ఐఐటీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐఐటీ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో ఇవాళ(శనివారం) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: టీఎస్ ఐసెట్-2024 నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల Source link
Yamaha FZ-X Chrome Edition | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్.. దేశీయ మార్కెట్లోకి తన క్రూయిజ్ మోటారు సైకిల్ క్రోమ్ కలర్ ఎడిషన్ ను ఆవిష్కరించింది. February 10, 2024 / 06:11 PM IST Yamaha FZ-X Chrome Edition | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్.. దేశీయ మార్కెట్లోకి తన క్రూయిజ్ మోటారు సైకిల్ క్రోమ్ కలర్ ఎడిషన్ ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ షో-2024లో దీన్ని ఆవిష్కరించారు. ట్రాక్షన్ కంట్రోల్ తరహా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. న్యూ కలర్ ఆప్షన్ మినహా బైక్ డిజైన్, ఫీచర్లు, డైమన్షన్లలో ఎటువంటి తేడాలు లేవు. క్రోమ్ మోడల్ యమహా ఎఫ్జడ్-ఎక్స్ బైక్.. మ్యాట్టె టైటాన్, డార్క్…
As part of the partnership, faculty from SCS at CMU will offer specialized master-classes to the students of the TechWise programme, a press release said. Published Date – 10 February 2024, 05:33 PM As part of the partnership, faculty from SCS at CMU will offer specialized master-classes to the students of the TechWise programme, a press release said. Hyderabad: Carnegie Mellon University – School of Computer Science (CMU-SCS), Pittsburgh, US, has recently partnered with TalentSprint, an ed-tech company for TechWise, a 18-month immersive programme supported by Google. As part of the partnership, faculty from SCS at…
ఈ నెల 13న నల్గొండ దద్దరిల్లేలా సభ నిర్వహిస్తామన్నారు మాజీ మంత్రి,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ స్వయంగా హాజరై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగడుతారన్నారు. కేసీఆర్ హాజరయ్యే ఛలో నల్గొండ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన జగదీష్ రెడ్డి ఆ తర్వాత మాట్లాడారు. ’’చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ దుర్భాషలాడుతున్నారు. రేవంత్ రెడ్డి లాంటోడు ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి. కేసీఆర్ గుర్తులు చేరిపేస్తాం అంటున్న రేవంత్ రెడ్డి నీచ సంస్కృతి అర్థం అవుతోంది. నిజంగానే కేసీఆర్ గుర్తులు ఇవాళ మాయం అవుతున్నాయి. 24 గంటల కరెంట్ కేసీఆర్ గుర్తు.. ఇవ్వాళ 24 గంటల కరెంట్ మాయం అయ్యింది. రైతు బంధు డబ్బులు కేసీఆర్ గారి చిహ్నం.. అది మాయం చేశారు. రైతు బంధు డబ్బులు అడిగితే చెప్పుతో కొడతాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్లు. నిరంతర మంచి నీటి సరఫరా కేసీఆర్ గుర్తు.. ఇవ్వాళ నీళ్లు రావడం లేదు కేసీఆర్ గుర్తు చేరిగిపోయింది. ఇలాంటి …
Suicide | మార్కులు తక్కువ వచ్చాయని మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తికి చెందిన విజయ్ అనే విద్యార్థి తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. February 10, 2024 / 05:34 PM IST Suicide: మార్కులు తక్కువ వచ్చాయని మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తికి చెందిన విజయ్ అనే విద్యార్థి తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్లో విజయ్ ఐఐటీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐఐటీ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Source link