బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 15వ తేదీన సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.. కాగా, వచ్చే జయంతి నాటికి హైదరాబాద్ లో సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. ట్యాంక్ బండ్ పై సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రభుత్వాన్ని కోరగా కోమటిరెడ్డి ఈ మేరకు స్పందించారు. సేవాలాల్ మహరాజ్ జయంతి ని సెలవు దినంగా ప్రకటించడంపై బంజారాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: మూడు టెస్టులకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ Source link
Author: Telanganapress
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. February 10, 2024 / 01:36 PM IST Telangana Assembly | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అంతకుముందు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన భట్టి ప్రసంగం మధ్యాహ్నం 1:20 గంటలకు ముగిసింది. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. Source link
CAA is an Act of the country, it will be definitely be notified. It will be notified before the polls, Shah said speaking at the ET Now-Global Business summit Published Date – 10 February 2024, 12:42 PM Union Home Minister Amit Shah speaks during the ET Now Global Business Summit, in New Delhi, Saturday, Feb. 10, 2024. (PTI Photo/Manvender Vashist Lav) New Delhi: Union Home Minister Amit Shah on Saturday said that the Citizenship Amendment Act, which was passed by the Parliament in December 2019, will be notified and implemented before the upcoming Lok Sabha polls.…
ప్రమాదవశాత్తూ సర్వీసు తుపాకీ పేలిన ఘటనలో ఓ రైల్వే కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ రైల్వే స్టేషన్లో ఇవాళ( శనివారం) ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో ప్రయాణికుడు కూడా గాయపడ్డాడు. దినేశ్ చంద్ర (30) అనే కానిస్టేబుల్ ఎస్-2 కోచ్ నుంచి కిందకు దిగుతుండగా తుపాకీ పేలింది. తూటా నేరుగా అతడి ఛాతిలోకి దూసుకుపోవడంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమీపంలోనే పై బెర్తుపై నిద్రిస్తున్న మహ్మద్ డానిష్ అనే ప్రయాణికుడికి కూడా తూటా తగిలి గాయమైంది. గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కడుపులో గాయమైన ప్రయాణికుడికి చికిత్స అందిస్తున్నారు. మృతుడిది రాజస్థాన్ అని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: ఫిబ్రవరి 15వ తేదీన సెలవుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం Source link
Altman, in a post on X, expressed the need for additional graphics-processing units (GPUs) to accommodate the vast amount of words being generated by humanity Published Date – 10 February 2024, 11:11 AM New Delhi: ChatGPT maker OpenAI is currently generating about 100 billion worlds per day, its Co-founder and CEO Sam Altman revealed on Saturday, as he seeks trillions of dollars to reshape the future of chips and artificial intelligence (AI). In a post on X, Altman said that he needs more graphics-processing units (GPUs) to achieve the massive number of words humanity is generating.…
బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్…ఇప్పుడు తాను చేస్తున్నదేమిటని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలోపే అప్పులు చేసేందుకు రెడీ అయ్యింది. తాజాగా శుక్రవారం మరో వెయ్యికోట్లు అప్పు చేయడంతో గత రెండు నెలల్లో రేవంత్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 6,400కోట్ల చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం 9 రాష్ట్రాలు బాండ్ల విక్రయం ద్వారా ఆర్బీఐ నుంచి రూ. 17,500కోట్లు అప్పులు తీసుకున్నాయి. అందులో తెలంగాణ 22 ఏండ్ల కాల పరిమితితో రూ. 1,000కోట్ల అప్పు తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ నెలలో 12వ తేదీన రూ. 500కోట్లు, 19వ తేదీన రూ. 900కోట్ల అప్పు తీసుకువచ్చింది. అదేవిధంగా జనవరి 9వ తేదీన రూ. 1000కోట్లు, 16వ తేదీన రూ .2 వేల కోట్లు, 30వతేదీన రూ.1,000కోట్లు అప్పుగా తీసుకుంది. ఇవే కాకుండా మరో…
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరగనున్న మిగితా మూడు టెస్టులకు కూడా విరాట్ కోహ్లీ(Virat Kohli) దూరం కానున్నారు. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో రెండు జట్లూ చెరో పాయింట్ నెగ్గి సమంగా ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రాజ్కోట్లో మూడవ టెస్టు ప్రారంభంకానున్నది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. ఇక మిగిలిన మూడు టెస్టులకు కూడా కోహ్లీ దూరంగా ఉంటారని బీసీసీఐ తెలిపింది. కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. మూడవ మ్యాచ్ కోసం సీనియర్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే మెడికల్ టీమ్ ఇచ్చే రిపోర్టు ఆధారంగా ఆ ఇద్దరూ తుది జట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరూ తొడకండరాల సమస్యతో బాధపడుతన్నారు. సీనియర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్కు రెస్టు ఇచ్చారు. గజ్జల్లో నొప్పి ఉన్నట్లు అతను…
Karnataka Health Minister Dinesh Gundu Rao said he cannot tolerate such indiscipline from doctors. Updated On – 10 February 2024, 10:36 AM Chitradurga: A doctor was sacked after he had a pre-wedding shoot with his fiancee inside an operation theatre at a hospital in Chitradurga distrcit of Karnataka. The video of the shoot shows the doctor, who was working on a contractual basis at the hospital in Chitradurga district, and her fiancee performing a fake surgery. The couple was armed with medical equipment and a full-fledged lighting setup in the background. Camerapersons and other technicians can…
శాస్త్రం ప్రకారం శనిగ్రహానికి అధిపతి శనీశ్వరుడు. అంతేకాదు ఆయన్ని న్యాయానికి దేవుడిగా పేర్కొంటుంటారు. ఎందుకంటే తప్పుచేసిన వారిని ఎంత కఠినంగా శిక్షిస్తాడో మంచి చేసేవారితో అత్యంత ఉదారంగా వ్యవహరిస్తాడు. అంతేకాదు గ్రహాల్లో కెల్లా అత్యంత సహనశీలి శని గ్రహమే. తరుచుగా ఇబ్బందులకు గురిచేస్తాడని శనిదేవుడిని జనం తిడుతుంటారు. కానీగతంలో లేదా ప్రస్తుతం చేసి చెడు పనులకు ప్రతిగా దాని ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడనేది కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ శని అనుగ్రహం ఉన్నవారు అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారు. శని పంచభూతాలలో వాయుతో కలిసి ఉన్నాడు. ఇంకా, శని వయస్సు, దీర్ఘాయువు, శారీరక బలం, యోగం, ఆధిపత్యం, సంపద, కీర్తి, మోక్షం, ఉపాధి మొదలైన వాటిపై తన ప్రభావాన్ని చూపుతుంది. శనిదేవుని పూజించడానికి శనివారం అత్యంత ప్రీతికరమైన రోజు. కాబట్టి, శనివారం కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా, మీరు శని సాడేసతి, ధై ప్రభావాల నుండి ఉపశమనం పొందుతారు.…
Vivek Taneja: 41 ఏళ్ల భారతీయ అమెరికన్ వివేక్ తనేజ మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. ఫిబ్రవరి రెండో తేదీన అతనిపై వాషింగ్టన్లో దాడి జరిగింది. దాడి చేసిన నిందితుడి కోసం గాలింపు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. అటాకర్ ఆచూకీ చెప్పిన వారికి 25 వేల డాలర్లు రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. February 10, 2024 / 10:39 AM IST వాషింగ్టన్: 41 ఏళ్ల భారతీయ అమెరికన్ వివేక్ తనేజ(Vivek Taneja) మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. ఫిబ్రవరి రెండో తేదీన అతనిపై వాషింగ్టన్లో దాడి జరిగింది. ఓ వ్యక్తి అతన్ని తీవ్రంగా కొట్టాడు. అతని తల పేవ్మెంట్ను ఢీకొనడంతో రక్తస్త్రావం జరిగింది. ఆ రోజున ఓ రెస్టారెంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రాత్రి రెండు గంటలకు రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ నెట్టేసుకున్నారు. అయితే గొడవ పెద్దగ కావడంతో అతనిపై అటాక్ జరిగింది. వివేక్ తనేజ ఆ…