A preliminary investigation found that Taneja and an unknown man were involved in a verbal argument that turned physical, WUSA, a television station in Washington, DC, affiliated with CBS, said. Published Date – 10 February 2024, 09:35 AM Washington: In yet another disturbing incident, a 41-year-old Indian-origin executive died in the US, days after he was assaulted during an altercation outside a restaurant in downtown Washington. According to investigators, officers responded to the 1100 block of 15th Street Northwest outside Shoto Restaurant around 2 am for an assault on February 2. Once officers arrived, they found…
Author: Telanganapress
ఏ శుభకార్యం చేయాలన్నా మంచి ముహుర్తం ఉండాలి. మీర ముఖ్యంగా పెళ్లిలకు దివ్యమైన ముహుర్తాలు ఉంటేనే కల్యాణ వేడుకలకు తేదీలను ఖరారు చేసుకుంటారు.పెళ్లికి ముహుర్తం పెట్టుకుంటారు. అయితే శుభ ముహుర్తాలకు నెలవైన మాఘమాసం శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. గత కొన్ని రోజులు మూడాలు ఉన్నాయి. ఇప్పుడు మంచిరోజులు వచ్చాయి. ఈనెల నుంచి ఏప్రిల్ వరకు శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు, శంకుస్తాపనలు, నూతన గ్రుహప్రవేశాలు, విగ్రహ ప్రతిష్టాపనలు చేయడానికి అవకాశం ఉంది. ఈనెల 11 నుంచి ఏప్రిల్ 26వరకు ముహుర్తాలు ఉన్నాయని వేదపండితులు చెబుతున్నారు. ఈనెల 14న వసంత పంచమి రోజున వందల్లో పెళ్లిళ్లు ఉన్నాయి. అన్ని కల్యాణ మండపాలు ముందే బుక్ అయ్యాయి. బ్యాండే మేళాలు, ఫొటో, వీడియో, గ్రాఫర్లు, పూజారులు, క్యాటరింగ్, డెకరేటర్లు, ఈవెంట్ మేనేజర్లు బిజీ కానున్నారు. ఫిబ్రవరిలో 11,13,14,15,18,19,21,22, 24మార్చిలో 1,3,7,11,13,16,17,19,20,24,25,27,28,30ఏప్రిల్ లో 1,3,4,5,6,9,18,19,20,21,22,24,26 తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.…
రాష్ట్ర మంత్రివర్గం సమావేశం (Cabinet Meeting) ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. February 10, 2024 / 09:36 AM IST హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం సమావేశం (Cabinet Meeting) ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బడ్జెట్ ప్రతిపాదనలను చదవనున్నారు. ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించవచ్చని తెలుస్తున్నది. ఈనేపథ్యంలో కేబినెట్ సమావేశమైంది. సోమవారం అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా బడ్జెట్ అంశాలపై చర్చ జరుగనున్నది. ఈ…
Hyderabad: Seven persons killed and 15 others seriously injured after a speeding truck collided with the bus in which they were travelling near Musunuru toll plaza, Kavali in Nellore district of Andhra Pradesh. The bus was coming from Chennai to Hyderabad. Published Date – 10 February 2024, 08:21 AM Representational Image Hyderabad: Seven persons killed and 15 others seriously injured after a speeding truck collided with the bus in which they were travelling near Musunuru toll plaza, Kavali in Nellore district of Andhra Pradesh. The bus was coming from Chennai to Hyderabad. Source link
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యు)లో శుక్రవారం అర్థరాత్రి మరోసారి గందరగోళం నెలకొంది. ఎన్నికలకు ముందు యూనివర్శిటీ జనరల్ బాడీ మీటింగ్ (యూజీబీఎం)లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), వామపక్ష సంస్థ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఏబీవీపీ, లెఫ్ట్ పార్టీలకు చెందిన విద్యార్థులు పొట్టుపొట్టు కొట్టుకున్నారు.దీంతో చాలా మంది విద్యార్థులుకు గాయాలయ్యాయి. కౌన్సెలర్ అనఘా ప్రదీప్ వర్సిటీ జనరల్ బాడీ సమావేశాన్ని కొనసాగించడానికి ఎబివిపి కార్యకర్తలు అనుమతించడం లేదని ఆరోపించారు.ఎన్నికలకు ముందు జనరల్ బాడీ సమావేశాన్ని పిలవడానికి ప్రోటోకాల్పై వివాదం కారణంగా ఈ వివాదం ఏర్పడింది. 2019 తర్వాత జేఎన్యూలో ఎన్నికలు జరుగుతున్నాయి. JNUSU విద్యార్థుల కోసం అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. 1200 మంది సంతకాలు సేకరించిన తర్వాత యూనివర్సిటీ జనరల్ బాడీ మీటింగ్ (UGBM)ని పిలిచారు. ఈ గొడవలో పలువురు విద్యార్థులకు గాయాలు కావడంతో వారిని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.సరైన విధానాలు పాటించలేదని, వామపక్ష,…
బండలు జారి.. గుండెలదిరి ORR | సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్ సర్వీసు రహదారిపై జారిపడుతున్న బండరాళ్లు..ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రింగు రోడ్డు నిర్మాణంలో భాగంగా కొన్ని చోట్ల భారీ ఎత్తయిన గుట్టలను తొలిచి.. రోడ్డు మార్గాన్ని నిర్మించారు. అలాంటి ప్రాంతాల్లో గుట్టల నుంచి బండరాళ్లు జారి.. సర్వీసు రోడ్డు మీదకు వస్తున్నాయి. తరచూ ఇలా జరుగుతుండటంతో ఔటర్ సర్వీసు రోడ్డు మీదుగా వెళ్లే ప్రయాణికులు భయపడుతున్నారు. ముఖ్యంగా నార్సింగి నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు ఉన్న మార్గంలో మంచిరేవుల వద్ద, రాజేంద్రనగర్-హిమాయత్సాగర్ ఇంటర్చేంజ్ నుంచి శంషాబాద్ వరకు ఉన్న రెండు మార్గాల్లో ఎత్తయిన గుట్టల మధ్య నుంచే ఔటర్ను నిర్మించారు. ఆయా ప్రాంతాల్లోని సర్వీసు రోడ్డుపై ఎప్పుడు బండరాయి జారి మీద పడుతుందోనన్న భయం వాహనదారుల్లో నెలకొన్నది. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో సర్వీసు రోడ్ల మీద రాకపోకలు సాగించలేదని పరిస్థితి ఉంది.…
In the first incident, Mustaq Khan was returning home from Shadnagar on his bike when a rashly driven truck mowed him down at Palamakula in Shamshabad rural. Updated On – 9 February 2024, 09:27 PM Representational Image Hyderabad: Two persons died in separate road accidents at Shamshabad and Shabad on Thursday night. In the first incident, Mustaq Khan (45), a realtor from Chandrayangutta was returning home from Shadnagar on his bike when a rashly driven truck mowed him down at Palamakula in Shamshabad rural. In the second incident, Ch.Rangaiah (50), a private employee from Sankepalliguda lost…
హంగ్ ప్రభుత్వం దిశగా పాకిస్థాన్ అడుగులేస్తున్నది. గురువారం జరిగిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్కు ఏ పార్టీ చేరుకోలేదు. దీంతో ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుతో గెలిచిన ఇండిపెండెంట్లు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. February 10, 2024 / 07:29 AM IST సత్తా చాటిన ఇమ్రాన్ఖాన్ మద్దతున్న ఇండిపెండెంట్లు అత్యధిక స్థానాలు కైవసం మెజార్టీ లేకున్నా తమదే విజయమంటూ నవాజ్ ప్రకటన Pakistan Elections | ఇస్లామాబాద్: హంగ్ ప్రభుత్వం దిశగా పాకిస్థాన్ అడుగులేస్తున్నది. గురువారం జరిగిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్కు ఏ పార్టీ చేరుకోలేదు. దీంతో ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుతో గెలిచిన ఇండిపెండెంట్లు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో అధికారం కోసం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మిగతా పార్టీలు,…
The State government during the last two KRMB meetings held on January 17 and 28 had agreed to hand over components of Nagarjuna Sagar, Srisailam and Peddavagu, he said in the Assembly here on Friday. Published Date – 9 February 2024, 09:25 PM Hyderabad: Sharing facts and figures, former Irrigation Minister T Harish Rao on Friday cornered the State government over the handing over of River Krishna projects to the Krishna River Management Board (KRMB), depositing pensions and salaries and other aspects. The State government during the last two KRMB meetings held on January 17 and…
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఓ ఆలోచనా ధార. తాత్వికతకు చిరునామా. ప్రజల కష్ట-సుఖాలను ఎరిగిన భూమి పుత్రుడు. February 10, 2024 / 06:38 AM IST అంతర్జాతీయ రాజకీయాలను అవపోసనపట్టిన దౌత్య చతురుడు PV Narasimha Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 9 ( స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఓ ఆలోచనా ధార. తాత్వికతకు చిరునామా. ప్రజల కష్ట-సుఖాలను ఎరిగిన భూమి పుత్రుడు. అంతర్జాతీయ రాజకీయాలను అవపోసనపట్టిన దౌత్య చతురుడు కూడా. ఆర్థికవేత్తగా, భూసంస్కరణలు చేపట్టిన సంఘసంస్కర్తగా, సాహితీవేత్తగా, తాత్వికుడిగా ఆయన అందరికీ సుపరిచితులే. పీవీ ఆలోచనల్లోని భావధార ఎంత లోతైనదో ఆయన చేసిన ప్రసంగాలను బట్టి తెలుసుకోవచ్చు. ఆయన నోటినుంచి వివిధ సందర్భాల్లో జాలువారిన మాటలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ భవిష్యత్తు తరాలకు అనుసరణీయమే. పీవీ మాట.. భవితకు బాట…