Author: Telanganapress

నల్లగొండలో బీఆర్‌ఎస్‌ సభకు పోటీ గా తాము కూడా భారీ సభను నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. గాంధీభవన్‌లో మంగళవారం ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశం పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. February 7, 2024 / 02:15 AM IST మూడో వారంలో నిర్వహణ ప్రియాంకగాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్‌ పీఈసీ నిర్ణయం 2 లక్షల మంది సమీకరణ లక్ష్యం కాళేశ్వరంపై తగ్గొద్దొన్న సీఎం హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): నల్లగొండలో బీఆర్‌ఎస్‌ సభకు పోటీ గా తాము కూడా భారీ సభను నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. గాంధీభవన్‌లో మంగళవారం ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశం పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. నల్లగొండలో బీఆర్‌ఎస్‌ తలపెట్టిన సభకు పోటీగా నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో భారీ సభ నిర్వహించి దానికి పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీని ఆహ్వానించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ప్రతిపాదనకు…

Read More

While schemes have been introduced to support farmers, absence of income data raises questions about the progress towards doubling farmers’ income Published Date – 6 February 2024, 11:59 PM By Sagar Mekala, Devendra Poola The union Budget 2024-25 has cast a spotlight on the Ministry of Agriculture, with an allocation of Rs 1.27 lakh crore, reflecting a slight increase from the previous fiscal. However, beneath the surface lies a narrative of nuanced reductions in key schemes, prompting a closer examination of the government’s commitment to fostering a vibrant and sustainable agricultural sector. Cut in Pivotal Schemes…

Read More

తెలంగాణను పోరాడి తెచ్చుకున్నదే సాగు నీళ్ల కోసమన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ ఎప్పుడూ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రయోజనాలను వెండి పల్లెంలో కేంద్రానికి అప్పగించిందని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టన్నారు. జనవరి 17న జరిగిన కేంద్ర ప్రభుత్వ సమావేశంలో ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం పరిధిలోకి అంగీకరించడంలో కాంగ్రెస్ తీవ్ర తప్పిదం చేసిందన్నారు నిరంజన్ రెడ్డి. ఈ విషయాన్ని తెలంగాణ గడప గడపకూ తీసుకెళ్తామన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల నిర్వహణ హక్కులు కేంద్రానికి అప్పజెప్పడం తెలంగాణ జీవన్మరణ సమస్యకు దారితీస్తుందన్నారు నిరంజన్ రెడ్డి. శాశ్వతంగా నీటి హక్కులను తేల్చిచెప్పాలన్నారు. ఆరు నెలలలో తెలంగాణ నీటి వాటాను తేల్చిచెప్పాలి.. అంత వరకూ విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత మూలంగా ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. కనీసం ఇంత పెద్ద నిర్ణయం విషయంలో…

Read More

:కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడేందుకు బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణను సాధించి హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే మరో ప్రజా ఉద్యమానికి పార్టీ శ్రేణులు సన్నద్ధులు కావాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. February 7, 2024 / 01:15 AM IST మరో ఉద్యమానికి బీఆర్‌ఎస్‌ సన్నద్ధం.. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఉమ్మడి రంగారెడ్డి నేతలకు దిశా నిర్దేశం రంగారెడ్డి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) :కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడేందుకు బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణను సాధించి హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే మరో ప్రజా ఉద్యమానికి పార్టీ శ్రేణులు సన్నద్ధులు కావాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కేఆర్‌ఎంబీ అంశంపై కేసీఆర్‌ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన…

Read More

The Meinhardt Group which called on the Chief Minister Revanth Reddy, is involved in a scam in Jharkhand and also accused of embezzling funds in Pakistan Published Date – 7 February 2024, 12:00 AM Hyderabad: A firm that reportedly came forward and “expressed interest” to execute the Musi Riverfront Development Project, the Meinhardt Group, is involved in a scam, known as the Meinhardt scam, in Jharkhand apart from facing a probe in Pakistan for embezzling billions of rupees and cheating investors for nearly 20 years. A delegation of the Meinhardt Group from Singapore led by CEO…

Read More

సరదాగా అలవాటైన గంజాయి వ్యసనానికి బానిసైన ఓ బీటెక్‌ విద్యార్థి గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన కే.సోమేశ్వర్‌రెడ్డి(22) హైదరాబాద్ కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుకుంటున్న సోమేశ్వర్‌రెడ్డికి గత కొంతకాలంగా స్నేహితుల కారణంగా గంజాయి అలవాటయింది. తరచూ గంజాయి తీసుకోవడంతో పాటు దాన్ని అమ్మి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో నిన్న(సోమవారం) అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 5లోని మెట్రోస్టేషన్‌ సమీపంలో గంజాయి అమ్మేందుకు వచ్చిన సోమేశ్వర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 170 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో అతడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు ఇవాళ(మంగళవారం) రిమాండ్‌కు తరలించారు. ఇది కూడా చదవండి:తెలంగాణ నీటి వాటా తేలే వరకు విశ్రమించేది లేదు The post గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడిన బీటెక్‌ విద్యార్థి appeared first on tnewstelugu.com. Source link

Read More

అశ్వారావుపేట, ఫిబ్రవరి 6: స్థానిక వ్యవసాయ కళాశాలలో అంతర్‌ కళాశాలల క్రీడాపోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు మంగళవారం టెన్నీకాయిట్‌లో అశ్వారావుపేట, సిరిసిల్ల కళాశాలల జట్లు తలపడ్డాయి. అశ్వారావుపేట జట్టు గెలుపొందింది. ఫుడ్‌ అండ్‌ టెక్నాలజీ-రుద్రూర్‌, అశ్వారావుపేట జట్ల మధ్య జరిగిన పోటీలో అశ్వారావుపేట విజయం సాధించింది. ఫుట్‌బాల్‌ పోటీల్లో ఆదిలాబాద్‌, సిరిసిల్ల జట్లపై అశ్వారావుపేట జట్టు గెలుపొందింది. పాలెం, జగిత్యాల మధ్య జరిగిన క్రికెట్‌ పోటీలో జగిత్యాల గెలుపొందింది. వాలీబాల్‌లో సంగారెడ్డి, రాజేంద్రనగర్‌ జట్లను అశ్వారావుపేట జట్టు ఓడించింది. డిస్కస్‌త్రో, జావెలిన్‌, 200 మీటర్ల పరుగు పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. Source link

Read More

The number plates that are currently TS, however, will continue while the change will apply to new vehicles Published Date – 6 February 2024, 11:00 PM RTA staff fixing number plate to a newly registered vehicle.— File Photo Hyderabad: The Regional Transport Authority (RTA) officials are preparing guidelines about the changing of the vehicle registration prefix from ‘TS’ to ‘TG’ for Telangana. The number plates that are currently TS, however, will continue while the change will apply to new vehicles. The guidelines are expected to be released in a few days. Senior RTA officials here indicated…

Read More

భారత్ జింబాబ్వే షెడ్యూల్ ఖారారైంది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత జింబాబ్వేలో అడుగుపెట్టనుంది భారత్. ఈ పర్యటనలో భాగంగా భారత్ మొత్తం 5 టీ20 సిరీస్ మ్యాచ్‌లు ఆడనుంది. భారత జట్టు జూలైలో 5 సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తుందని జింబాబ్వే క్రికెట్ ఇవాళ(మంగళవారం) ప్రకటించింది. జూలై 6 నుండి 14 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. మొత్తం మ్యాచ్‌‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 6, 7,10, 14 తేదీల్లో జరుగుతాయి. ఎనమిదేండ్ల తర్వాత జింబాబ్వేలో భారత్ పర్యటించడం ఇదే మొదటి సారి. చివరి సారిగా 2016లో సిరీస్ ఆడగా భారత్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు మూడు సార్లు జింబాబ్వే టూర్‌కు వెళ్లిన టీంమిడియా. రెండు సిరీస్ లు గెలిచింది. కాగా, మరో మ్యాచ్ 2015లో సిరీస్ 1-1 తో డ్రాగా ముగిసింది. ఇక్కడ మొత్తం 7 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌ల్లో…

Read More

MLC Kavitha | రాష్ట్రంలో కుల గణన తర్వాతే స్థానికసంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. February 6, 2024 / 11:07 PM IST MLC Kavitha | రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు ఆరు నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ 2024-25 బడ్జెట్ లో బీసీ సంక్షేమం కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించాలన్నారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటుపై ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు…

Read More