అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగడం లేదు. తాజాగా ఓ భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. అమెరికాలోని చికాగోలో హైదరాబాద్కు చెందిన సయ్యద్ మజాహిర్ అనే భారతీయ విద్యార్థిని దారుణంగా కొట్టారు. ఈ విషయంలో, భారత కాన్సులేట్ అలీ, అతని కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.బాధితుడు సయ్యద్ మజాహిర్ భార్యతో తాము టచ్లో ఉన్నామని చికాగోలోని భారత కాన్సులేట్ తెలిపింది. విద్యార్థిపై దాడి ఘటన తర్వాత, భారతీయ కాన్సులేట్ స్థానిక అధికారులను కూడా సంప్రదించింది. అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం ‘X’లో పోస్ట్ చేసి, ‘కాన్సులేట్ జనరల్ భారతదేశంలో సయ్యద్ మజాహిర్ అలీ అతని భార్య సయ్యదా రుకైయా ఫాతిమా రిజ్వీతో టచ్లో ఉన్నారు. అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. Attacks on Indian students are increasing recently in the US. Syed…
Author: Telanganapress
ED Raids: ఉత్తరాఖండ్ మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ ఇండ్లల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తున్నది. ఫారెస్ట్ స్కామ్తో లింకు ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. February 7, 2024 / 10:17 AM IST న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ ఇండ్లల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు(ED Raids) చేస్తున్నది. ఉత్తరాఖండ్తో పాటు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో మొత్తం పది ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ స్కామ్తో లింకు ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీ, డెహ్రాడూన్తోపాటు చండీఘడ్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన అవకతవకల అంశంలో ఈడీ సోదాలు చేస్తోంది. 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరక్…
Miguel Angel, born in Ourense, Spain in 1947, made 346 appearances for the club from 1968 to 1986, securing numerous titles, including eight La Liga championships, two UEFA Cups, and five Copa del Rey titles. Published Date – 7 February 2024, 09:30 AM Madrid: Real Madrid informed on Tuesday that former goalkeeper Miguel Angel Gonzalez had passed away at the age of 76. Born in northwestern Spain’s city of Ourense in 1947, Miguel Angel left his mark at the club, making 346 appearances between 1968 and 1986, and winning eight La Liga titles, two UEFA Cups…
ఎల్లిగడ్డ ధరలు పగలే చుక్కలు చూపిస్తున్నాయి. ధర రోజు రోజుకూ పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వారపు అంగడిలో కిలో ఎల్లిగడ్డ ధర రూ. 400పలికింది. ఈ ఏడాది ఎల్లిగడ్డ పంట దిగుబడి సరిగ్గా రాకపోవడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. గత రెండు నెలల నుంచి ఎల్లిగడ్డ ధరలు క్రమంగా పెరుగుతూ ఇప్పుడు రూ. 400 దాటిందని చెబుతున్నారు. ధరలు భారీగా పెరగడంతో కిలో ఎల్లిగడ్డ కొనాలనుకున్న సామాన్యుడు అరకిలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. వచ్చేది పచ్చళ్ల సీజన్ కావడంతో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఇది కూడా చదవండి: చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి..!! Source link
Sebastian Pinera | చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఈ విషయాన్ని సెబాస్టియన్ కార్యాలయం ప్రతినిధులు ధ్రువీకరించారు. మంగళవారం సాయంత్రం మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఆయన హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా అది కూలిపోయింది. February 7, 2024 / 09:08 AM IST Sebastian Pinera: చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఈ విషయాన్ని సెబాస్టియన్ కార్యాలయం ప్రతినిధులు ధ్రువీకరించారు. మంగళవారం సాయంత్రం మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఆయన హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా అది కూలిపోయింది. ఈ ప్రమాదంలో పినేరా మృతిచెందగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పినేరా.. మొదటిసారి 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు చిలీ దేశాధ్యక్షుడిగా పనిచేశారు. బిలియనీర్ అయిన సెబాస్టియన్ పినేరా…
The company has earmarked Rs 1,200 crore as an initial investment for the project. Published Date – 6 February 2024, 10:32 PM New Delhi: Taiwanese electronics major Foxconn has invited bids for construction of a chip assembly and testing plant in India. The plant is proposed to be set up in partnership with HCL Group, according to a regulatory filing. The company has earmarked Rs 1,200 crore as an initial investment for the project. In the filing, Foxconn said it is making an announcement on behalf of subsidiary Foxconn Hon Hai Technology India Mega Development Pvt Ltd…
ఎట్టకేలకు GHMC కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు అయ్యింది. కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలంటూ బీజేపీ కార్పొరేటర్లు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన మేయర్ మంగళవారం ఉదయం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు హాజరైన ఈ సమావేశంలో మేయర్ మాట్లాడారు. స్ట్రీట్ వెండర్ పాలసీ, కాంట్రాక్టర్ల బిల్లులు, GHMC ఆర్థిక స్థితిగులతోపాటు స్టాండింగ్ కమిటీ ఎన్నిక అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. కాగా అసెంబ్లీ సమావేశాలు ముసిగిన అనంతరం ఈనెల 19వ తేదీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు మేయర్ తెలిపారు. ఇప్పటివరకు కేవలం 7సార్లు మాత్రమే కౌన్సిల్ జరిగిందని వాటిలోనూ ప్రజాసమస్యలపై పరిష్కారంపై విస్త్రుతంగా చర్చ జరగలేదని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. వరుసగా మూడు రోజులు సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. ఇది కూడా చదవండి: భాగ్యనగరంలో భగ్గుమంటున్న సూరీడు…4నెలలు ఎండలే ఎండలు..!! Source link
Supreme Court | లైంగిక దాడి అత్యంత క్రూరంగా జరగకపోయినా అనాగరికంగానే పిలుస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 2018ల ఆలయ ప్రాంగణంలో ఏడేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 30 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. February 7, 2024 / 07:44 AM IST Supreme Court | లైంగిక దాడి అత్యంత క్రూరంగా జరగకపోయినా అనాగరికంగానే పిలుస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 2018ల ఆలయ ప్రాంగణంలో ఏడేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 30 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ రాజేశ్ జిందాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. పవిత్రమైన స్థలమని పట్టించుకోకుండా నిందితుడు అనాగరిక చర్యకు పాల్పడ్డాడని.. ఈ చర్య బాధితురాలిని జీవితాంతం వెంటాడుతుందని పేర్కొంది. దోషి శిక్షా కాలం పూర్తయ్యే వరకు…
The action is part of a money laundering investigation focusing on alleged bribes that were garnered through irregularities in the DJB tendering process and purportedly channelled as election funds to the AAP, they said Published Date – 6 February 2024, 10:37 PM New Delhi: Delhi Chief Minister Arvind Kejriwal on Tuesday claimed that 23 Enforcement Directorate (ED) officers carried out raids at his personal assistant’s residence for 16 hours but did not find anything. He also claimed that the houses of Aam Aadmi Party (AAP) leaders such as Manish Sisodia, Satyendar Jain and Sanjay Singh were…
భారత హాకీ స్టార్ ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్ పై లైంగిదాడు కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారాం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే బెంగళూరు పోలీసులు వరణ్ కుమార్ పై పోక్సో చట్టం కింద కేస నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు మంగళవారం సంబంధిత వివరాలను వెల్లడించారు. ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన జట్టులో వరణ్ కుమార్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. కాగా వరుణ్ కుమార్ పై ఫిర్యాదు చేసిన యువతి ఎయిర్ లైన్స్ ఉద్యోగిగా పనిచేస్తోంది. 2018లో అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్ తో పరిచయం ఏర్పడినప్పుడు తన వయస్సు 17ఏళ్లని బాధితురాలు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ సమయంలో వరుణ్ బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా వరుణ్ తనను కాంటాక్ట్…