మధ్యప్రదేశ్ రాష్ట్రం హర్ధాలోని బైరాఘర్లో ఇవాళ(మంగళవారం) బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరింది. ముందుగా ఐదుగురు మృతిచెందగా, ఆ సంఖ్య 11కు పెరిగింది. ఫ్యాక్టరీలో అందరూ పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా… ఇప్పుడు ఆ సంఖ్య 11కు చేరుకుంది. మరో 60 మందికిపైగా గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి సమీపంలో 60 ఇళ్లు పూర్తిగా దగద్ధమయ్యాయి. మరికొన్ని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. భారీ పేలుళ్ల కారణంగా పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది, ఇప్పటి వరకు మొత్తం 11 మంది మృతి చెందినట్లుగా నిర్ధారించామని తెలిపారు హార్దా కలెక్టర్ రిషి గార్గ్ . అంతేకాదు 60 మందికి పైగా గాయపడినట్లుగా తెలిపారు. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమించడంతో మరికొందరిని మెరుగైన చికిత్స కోసం భోపాల్, ఇండోర్కు…
Author: Telanganapress
The King of Britain has been advised by his doctors to postpone public-facing duties. He has already begun the schedule of regular treatments after the diagnosis. Published Date – 6 February 2024, 06:00 PM New Delhi: Prime Minister Narendra Modi on Tuesday wished speedy recovery and good health to UK’s King Charles III following news of his cancer diagnosis. “I join the people of India in wishing speedy recovery and good health to His Majesty King Charles III,” PM Modi wrote on ‘X’. Britain’s King Charles III has been diagnosed with a form of cancer, Buckingham…
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ -1 పోస్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 మరో 60 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో 503 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్తగా పోస్టులను మంజూరు చేయడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ఆదేశించింది. అయితే ఈ పోస్టులకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా..? లేదా.. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసే దిశలో TSPSC చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గానూ గతేడాది జూన్ 11వ తేదీన TSPSC ప్రిలిమ్స్ నిర్వహించింది. అయితే కోర్టు ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: ఫిబ్రవరి 21న టీఎస్ ఎప్సెట్ నోటిఫికేషన్ విడుదల Source link
Gaami | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ గామి (Gaami). విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయన్గా నటిస్తోంది. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం నుంచి తాజా అప్డేట్స్ ఇస్తూ మూవీ లవర్స్లో జోష్ నింపుతోంది టీం. విశ్వక్సేన్ టీం త్వరలోనే బాక్సాఫీస్ను టచ్ చేయనుంది.. ఫిబ్రవరి 7న బిగ్ అప్డేట్ అంటూ ఇంట్రెస్టింగ్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇదే రోజు రాబోతుందని అర్థమవుతుండగా.. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలియాలంటే రేపటిదాకా ఆగాల్సిందే. గామి రన్ టైం 2 గంటల 24 నిమిషాలుండబోతున్నట్టు ఇన్సైడ్ టాక్.. కాగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్గా వస్తోన్న ఈ…
SCR officials said that presently, over 466 POS machines have been made available across SCR zone for PRS and UTS ticketing. Published Date – 6 February 2024, 05:02 PM Representational Image Hyderabad: As part of encouraging cashless transactions and digital payments, the South Central Railway (SCR) zone has set-up at all PoS (point of sale) machines and UPI payments in Passenger Reservation System (PRS) and Unreserved Ticketing System (UTS) counters in almost all important railway stations in Non- Suburban (NSG) 1-4 and Sub-urban category stations, a press release said. SCR officials said that presently, over 466…
మార్చి 12వ తేదీన టీఎస్ పీజీఈసెట్-2024 నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అరుణ కుమారి తెలిపారు. ఇవాళ(మంగళవారం) పీజీఈసెట్ తొలి సమావేశం తెలంగాణ ఉన్నత విద్యా కార్యాలయంలో జరిగింది. మార్చి 16వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మే 10. జూన్ 6వ తేదీ నుంచి 9 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది టీఎస్ పీజీఈసెట్ను జేఎన్టీయూ నిర్వహించనుంది. ఇది కూడా చదవండి: గ్రూప్-1లో మరో 60 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి Source link
Elephant | ఈ భూమ్మీద తల్లీబిడ్డల ప్రేమ వెలకట్టలేనిది. తల్లీబిడ్డల ప్రేమ, అనుబంధాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బిడ్డ తన కంటికి క్షణం పాటు కనిపించకపోతే ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. బిడ్డ ఆచూకీ కోసం అటుఇటు పరుగెడుతోంది. February 6, 2024 / 05:03 PM IST Elephant | ఈ భూమ్మీద తల్లీబిడ్డల ప్రేమ వెలకట్టలేనిది. తల్లీబిడ్డల ప్రేమ, అనుబంధాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బిడ్డ తన కంటికి క్షణం పాటు కనిపించకపోతే ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. బిడ్డ ఆచూకీ కోసం అటుఇటు పరుగెడుతోంది. ఇక ఆ బిడ్డ కనిపిస్తే.. దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టి ప్రేమను వ్యక్తపరుస్తది. కానీ అదే బిడ్డ తన కళ్ల ముందు చనిపోతే ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. ఆ మాదిరిగానే ఓ ఏనుగు కూడా తన బిడ్డ కోసం బోరున విలపించింది. పిల్ల ఏనుగును పూడ్చిపెట్టిన సమాధి వద్ద కన్నీళ్లు…
The last date for submission of online applications without late fee is Saturday, April 6, 2024. Published Date – 6 February 2024, 04:02 PM Hyderabad: The Telangana State Engineering, Agriculture, Pharmacy and Common Entrance Test (TS EAPCET), which was formerly known as TS EAMCET, for 2024 will be conducted between May 9 and May 12, 2024 (Thursday to Sunday), according to the notification released by Dr B Dean Kumar, Professor and Head of Civil Engineering, JNTUH and Convenor, TS EAPCET-2024 on Tuesday. The TS EAPCET-2024 examinations will be notified on Wednesday, February 21, 2024 and the…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ కు ఆయన మూడు నెలల తర్వాత వచ్చారు. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు ఆయనకు హారతి ఇచ్చి ఆహ్వానం పలికారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను కేసీఆర్ సమీక్షించనున్నారు. కృష్ణా బేసిన్ లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటకు సంబంధించిన కార్యాచరణపై నేతలకు కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ సమీక్షా సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు కూడా తెలంగాణ భవన్ కు వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై కూడా చర్చించనున్నారు. తెలంగాణ ప్రయోజనాలపై ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకపోయే విధంగా ఉద్యమ కార్యాచరణ చేయనున్నారు కేసీఆర్. ఇది…
AP Politics | ఏపీ రాజ్యసభ అభ్యర్థులపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేస్తున్న వైసీపీ.. ఇప్పటికే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు(ఎస్సీ), మేడ రఘునాథ్రెడ్డి పేర్లు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. February 6, 2024 / 04:03 PM IST AP Politics | ఏపీ రాజ్యసభ అభ్యర్థులపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేస్తున్న వైసీపీ.. ఇప్పటికే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు(ఎస్సీ), మేడ రఘునాథ్రెడ్డి పేర్లు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఈ ముగ్గురి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ నెల 8వ తేదీన మాక్ పోలింగ్ నిర్వహించే యోచనలో వైసీపీ ఉంది.…