Author: Telanganapress

Mubariz-ud-Daulah fought against the Company at a time when the very idea of opposing the mighty British authority was nascent Published Date – 3 February 2024, 11:59 PM AI generated image. By KSS Seshan One of the significant rebellions against the British in Hyderabad State in the first half of the 19th Century was that of Prince Mubariz-ud-Daulah. The revolt which occurred in 1839 was a part of the Wahhabi Movement, which at that time swept across the country. In the Deccan, Prince Mubariz-ud-Daulah, the younger brother of the Nizam of Hyderabad, became the central figure…

Read More

భారత్ లోనూ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే వందేభారత్ రూపంలో సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందే భారత్ రైళ్ల వేగం గంటకు 160 కిలోమీటర్లు కాగా… కొత్తగా ప్రవేశపెట్టబోయే హైస్పీడ్ రైళ్ల వేగం గరిష్ఠంగా 220 కిలోమీటర్లు. ఈ రైలు శంషాబాద్ నుంచి విశాఖకు నాలుగున్నర గంటల్లో చేరుకుంటుంది.అయితే, ఈ హైస్పీడ్ రైళ్ల కోసం ఇప్పుడున్న రైల్వే లైన్లు అనువుగా ఉండవు. ఎంతో వేగంగా వెళ్లే ఈ రైళ్ల కోసం ట్రాక్ కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఈ నేపథ్యంలో, దేశంలోని పలు రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులో ఏపీ, తెలంగాణలో రెండు రూట్లు ఉన్నాయి. హైదరాబాద్-విశాఖపట్నం… కర్నూలు-విజయవాడ రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి చేపట్టిన ప్రాథమిక సర్వే చివరి దశలో ఉంది. ప్రాథమిక ఇంజినీరింగ్, ట్రాఫిక్ సర్వే రిపోర్ట్ కూడా వస్తే,…

Read More

జీవిత రథం సాఫీగా సాగాలంటే బంధాలు బలంగా ఉండాలి. విడిపోవడం చాలా సులువు. కానీ, కలిసి బతకడం గొప్ప. సమస్యలు రావచ్చు. అభిప్రాయ భేదాలు ఎదురుకావచ్చు. మాట పట్టింపులు ముప్పుతిప్పలు పెట్టవచ్చు. అయినా సరే, కడదాకా కలిసి ఉండే ప్రయత్నమే చేయాలి. అందుకు అనేక మార్గాలు. నాణ్యమైన సమయం మనం మనవైన జీవితాల్లో మునిగి పోయినా.. జీవిత భాగస్వామికి కొంత సమయం కేటాయించాలి. రోజువారీ జీవితం గురించి, ఆశలు, ఆశయాల గురించి, పొరపాట్లు, దిద్దుబాట్ల గురించి.. ఇలా అనేకం మాట్లాడుకోవచ్చు. దీనివల్ల బంధాల్లో నాణ్యత పెరుగుతుంది. అప్పుడే తనను సంపూర్ణంగా అర్థం చేసుకోగలం. 1 కమ్యూనికేషన్‌ బంధాల బీటలకు తొలి కారణం.. కమ్యూనికేషన్‌ లోపించడం. అలా అని, సన్నిహితులకు మన విషయాలన్నీ చెప్పాలని మాత్రం కాదు. వాళ్లంతట వాళ్లే అర్థం చేసుకుంటారని అనుకోవడమూ మంచిది కాదు. కాకపోతే మనం చెప్పదలచుకున్న విషయంలో స్పష్టత ఉంటే సరిపోతుంది. 2 పరస్పర నమ్మకం నమ్మకం…

Read More

P Prakash Rao will lead the SBI Hyderabad Circle football team in the All India Inter-Circle tournament to be held at New Delhi starting February 5 Published Date – 3 February 2024, 11:45 PM Members of the SBI Hyderabad Circle football team. Hyderabad: P Prakash Rao will lead the SBI Hyderabad Circle football team in the All India Inter-Circle tournament to be held at New Delhi starting February 5. The team is under the guidance of ES Shyam as a total of 16 teams across the country will be participating in the tournament. Squad: P Prakash…

Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తాము ప్రశ్నిస్తే తొందరపడుతున్నారని విమర్శిస్తున్నారు.. మేం తొందర పడటం లేదు.. అమలు చేస్తామని మీరే తేదీలతో సహా ప్రకటించారు.. వాటిని మేము ప్రస్తావిస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాలని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నాడు గ్రూప్-1 పరీక్షలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.. మాట ఇచ్చి తప్పారు. ఇది చీటింగ్ కాదా అని ప్రశ్నించారు. మణుగూరులో నిర్వహించిన కార్యకర్తల మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 9 నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. జనవరి 9 పోయింది,  ఫిబ్రవరి 9 కూడా వస్తుంది. మరి ఇది చీటింగ్ కాదా? కాంగ్రెస్ పాలన అంతా మోసం..జాబ్ క్యాలెండర్ అన్నారు మోసం చేశారు.. 44 లక్షల మందికి కేసీఆర్ పెన్షన్లు ఇచ్చారు.. రూ.2 వేల ను రూ.4 వేలు చేసి  డిసెంబర్లోనే పెన్షన్ ఇస్తామన్నారు. రూ.4 వేలు కాదు కదా, పాత…

Read More

Telangana | భువనగిరి జిల్లా కేంద్రంలోని విషాదం చోటు చేసుకుంది. ఎస్సీ బాలికల సాంఘిక సంక్షేమ వసతీగృహంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే గదిలో వీరు ఉరివేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. February 3, 2024 / 11:04 PM IST Telangana | భువనగిరి జిల్లా కేంద్రంలోని విషాదం చోటు చేసుకుంది. ఎస్సీ బాలికల సాంఘిక సంక్షేమ వసతీగృహంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే గదిలో వీరు ఉరివేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. పదో తరగతి చదువుతున్న భవ్య, వైష్ణవి అనే విద్యార్థినులు శనివారం రాత్రి భోజనం తర్వాత హాస్టల్‌ రూమ్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. ఇది గమనించిన తోటి విద్యార్థినులు సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఇద్దరు బాలికలు మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. మృతులు…

Read More

Riding on captain G Rahul Singh’s counter-attacking century (108 off 108; 14×4, 2×6) and Nitesh Reddy’s patient ton (115 off 213; 11×4, 1×6), Hyderabad took a commanding 259-run first innings lead to end the second day at 458/8 against Mizoram Published Date – 3 February 2024, 10:55 PM Riding on captain G Rahul Singh’s counter-attacking century (108 off 108; 14×4, 2×6) and Nitesh Reddy’s patient ton (115 off 213; 11×4, 1×6), Hyderabad took a commanding 259-run first innings lead to end the second day at 458/8 against Mizoram Hyderabad: Riding on captain G Rahul Singh’s counter-attacking…

Read More

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) మెయిన్ 2024 సెషన్- 2 పరీక్షల షెడ్యూల్ మారింది. ఏప్రిల్ 1 నుంచి 15 వ‌ర‌కు జరగనున్న పరీక్షలను.. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. JEE మెయిన్ సెషన్ 2 పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 25న విడుదలయ్యే అవకాశముంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి, అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మార్చి 2. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడనేది అభ్యర్థులకు మార్చి మూడో వారంలోపు సమాచారం అందుతుంది. పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డ్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. JEE మెయిన్ 2024 సెషన్ 1 కోసం దరఖాస్తు చేసి.. సెషన్ 2 పరీక్షలకూ హాజరుకావాలనుకునే వారు.. సెషన్ 1 అప్లికేషన్ నంబరు, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. అయితే ఇంతకు ముందు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు మాత్రం సెషన్- 2…

Read More

JEE Main | ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జీఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్ష తేదీలు మారాయి. ఈ పరీక్ష తేదీలను మారుస్తూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం తీసుకుంది. ముందుగా విడుదల చేసిన ఎగ్జామ్‌ క్యాలెండర్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. February 3, 2024 / 10:49 PM IST JEE Main | ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జీఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్ష తేదీలు మారాయి. ఈ పరీక్ష తేదీలను మారుస్తూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం తీసుకుంది. ముందుగా విడుదల చేసిన ఎగ్జామ్‌ క్యాలెండర్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే తాజా షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి 15వ…

Read More

The police seized counterfeit currency with a face value of Rs. 4.05 lakh from them apart from printer, laptop and inks Updated On – 3 February 2024, 09:48 PM Representational Image Hyderabad: Two members of a gang, who were inspired by a web series ‘Farzi’ and started printing counterfeit Indian currency, were arrested by the Cyberabad Special Operations Team (Balanagar) along with Allapur police on Saturday. The police seized counterfeit currency with a face value of Rs. 4.05 lakh from them apart from printer, laptop and inks. Acting on a tip off, the SOT team caught…

Read More