భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తాము ఇచ్చిన నర్సింగ్ ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటుంది. నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆర్డర్ కాపీ ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. 15 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది, పరీక్ష పెట్టింది, ఫిజికల్ టెస్ట్ నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వమే. అది మీదని చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మణుగూరులో నిర్వహించిన కార్యకర్తల మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుందని బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. మనం చేసిన మంచిని ప్రజలకు చెప్పలేకపోయాం. కాంగ్రెస్ జూటా మాటలను, అబద్ధ ప్రచారాన్ని సోషల్ మీడియాలో చూసి ప్రజలు నమ్మారు. కనీసం పాలనలోనైనా నిజాన్ని చూపించండి. చరిత్ర హీనులుగా మిగలకండి. ప్రజలను మోసం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మనవి చేస్తున్న’’ అని హరీష్ రావు అన్నారు. Also Read..…
Author: Telanganapress
Rashmika Mandanna | పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేవలం టాలీవుడ్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమయ్యింది. February 3, 2024 / 09:31 PM IST Rashmika Mandanna | పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేవలం టాలీవుడ్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమయ్యింది. దీంతో శరవేగంగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పుష్పరాజ్ లీకుల బెడదను ఎదుర్కొంటోంది. ఎంత పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నా కానీ.. సినిమాకు సంబంధించిన…
The dead leopard was found far from agriculture fields. Published Date – 3 February 2024, 08:52 PM The dead leopard was found far from agriculture fields. Hyderabad: A male leopard was found dead deep in the Pedda Elkicherla forests under Shadnagar constituency limits in Ranga Reddy on Saturday. Soon after local residents noticed the carcass, they informed Forest officials and a team rushed to the spot. The dead leopard was found far from agriculture fields. Going by the decomposed carcass, it could have died three to four days due to natural death, DFO Sudhakar Reddy said.…
బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై మాట్లాడుతోన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలల కాకముందే రూ.14 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు. ఇవాళ(శనివారం) భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో హరీశ్ రావు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందని రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లి రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారు. మన్యాన్ని విష జ్వరాల నుంచి కాపాడింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధమేనని ఆరోపించారు హరీశ్ రావు. అసెంబ్లీలోనూ అబద్దాలే, ఆదిలాబాద్ లోనూ అబద్దాలేనని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజీలు ఇచ్చింది బీఆర్ఎస్సే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు సున్నా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు తిట్ల పురాణం తప్ప…
inister Konda Surekha | వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలను టూరిజం హబ్ (Tourism hub) గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ దేవాదాయ,పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ(Minister Konda Surekha) అన్నారు. February 3, 2024 / 08:32 PM IST వరంగల్ : వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలను టూరిజం హబ్ (Tourism hub) గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ,పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ (Minister Konda Surekha) అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కుడా, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలతో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించిందని వివరించారు. నియోజకవర్గాల శాసనసభ్యుల సమన్వయంతో అవసరమైన అత్యవసర పనులు చేపట్టడానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కొనసాగుతున్న పనులలో వేగం…
Participating in a session at the Jaipur Literature Festival, he also said the Supreme Court had missed in 2015-16 a “good opportunity” to frame guidelines on special leave petitions as it rejected a petition in this regard Published Date – 3 February 2024, 07:36 PM Participating in a session at the Jaipur Literature Festival, he also said the Supreme Court had missed in 2015-16 a “good opportunity” to frame guidelines on special leave petitions as it rejected a petition in this regard Jaipur: Expressing concern about the rising number of special leave petitions in the Supreme…
ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శన జరగనుంది.తెలంగాణ సాహిత్యాన్ని మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. ఇవాళ(శనివారం)సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జ్ఞాన తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో పుస్తక ప్రదర్శన కొనసాగుతుందన్నారు. పుస్తక ప్రదర్శనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు జూలూరి గౌరీశంకర్ . ఇది కూడా చదవండి: రెండు నెలల కాంగ్రెస్ పాలనలో రూ. 14వేల కోట్లు అప్పులా Source link
Virat Kohli: స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాడని బీసీసీఐ తెలిపిన విషయం తెలిసిందే. కోహ్లీ విషయంలో అభిమానులు, మీడియా గోప్యత పాటించాలని బీసీసీఐ కోరింది. February 3, 2024 / 07:45 PM IST Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ మిత్రుడు, ఆర్సీబీలో గతంలో రన్ మిషీన్తో కలిసి ఆడిన దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబి డివిలియర్స్.. విరాట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. కోహ్లీ – అనుష్క దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని చెప్పాడు. యూట్యూబ్ లైవ్లో మిస్టర్ 360 ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. శనివారం యూట్యూబ్ లైవ్లో పాల్గొన్న ఏబీడీ.. గర్భవతిగా ఉన్న అనుష్క శర్మతో సమయాన్ని గడిపేందుకే ఇంగ్లండ్తో రెండు టెస్టుల నుంచి కోహ్లీ విరామం తీసుకున్నట్టు వెల్లడించాడు. స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న…
Tourism Director K Nikhila was appointed as in-charge NITHM Director and TSTDC MD K Ramesh Naidu in-charge Special Officer of Buddhavanam Published Date – 3 February 2024, 06:46 PM Hyderabad: The State government has relieved National Institute of Hospitality Management (NITHM) Director S Chinnam Reddy and Buddhavanam Special Officer Mallepally Laxmaiah from their posts. Tourism Director K Nikhila was appointed as in-charge NITHM Director and TSTDC MD K Ramesh Naidu in-charge Special Officer of Buddhavanam. Orders to this effect were issued on Friday. Source link
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్ లో భారీ సంఖ్యలో ఖాతాలపై వేటు వేసింది. సమస్యాత్మకంగా ఉన్నట్టు గుర్తించిన 69 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్ గత డిసెంబరులో నిషేధించింది. ఈ ఖాతాలు భారత కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ఐటీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు వాట్సాప్ గుర్తించింది. 2023 డిసెంబరు 1 నుంచి 31వ తేదీ మధ్య 69,34,000 ఖాతాలపై వాట్సాప్ తొలుత ఆంక్షలు విధించింది. వాటిలో 16,58,000 ఖాతాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా, నేరుగా నిషేధం విధించింది. డిసెంబరులో వాట్సాప్ కు రికార్డు స్థాయిలో 16,366 ఫిర్యాదులు అందాయి.అంతకుముందు, నవంబరులోనూ భారత్ లో 71 లక్షల సమస్యాత్మక ఖాతాలపై వాట్సాప్ తొలగించింది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు చెందిన వాట్సాప్ కు భారత్ లో 50 కోట్ల యూజర్లు ఉన్నారు. ఇది కూడా చదవండి: సూసైడ్ చేసుకున్న మహిళా న్యాయమూర్తి Source link