Author: Telanganapress

Navy Radar Station | చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్‌ నిర్మాణం వద్దని.. మరోచోటకు మార్చాలని బీఆర్‌ఎస్‌ ఎంపీ జీ రంజిత్‌ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్ర రక్షణ శాఖ పునరాలోచన చేయాలని సూచించారు. February 3, 2024 / 06:31 PM IST Navy Radar Station | చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్‌ నిర్మాణం వద్దని.. మరోచోటకు మార్చాలని బీఆర్‌ఎస్‌ ఎంపీ జీ రంజిత్‌ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్ర రక్షణ శాఖ పునరాలోచన చేయాలని సూచించారు. రూల్ 377 కింద లోక్‌సభలో ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణంతో 400 సంవత్సరాల పురాతనమైన రామలింగేశ్వర స్వామి దేవాలయం, విలువైన అటవీ, ఔషధ వృక్షాలు కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉందన్నారు. దాంతోపాటు ఈ రాడార్…

Read More

Shame on Poonam Pandey for creating a new low -cheap publicity, trivialising the second most common cancer affecting women in India on the eve of World Cancer Day, the Hyderabad surgeon said Published Date – 3 February 2024, 05:38 PM Hyderabad: Eminent breast surgeon P. Raghu Ram has slammed model-actor Poonam Pandey and called her dead from cervical cancer stunt cheap publicity. Shame on Poonam Pandey for creating a new low -cheap publicity, trivialising the second most common cancer affecting women in India on the eve of World Cancer Day, he said. Dr Raghuram, the founding…

Read More

ఇస్రో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) లో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 224 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి 10, 2024 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఇస్రో అధికారులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. ME/M.Tech (Engg) లో 60% ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోల్సిందిగా చెప్పారు. ఏజ్ లిమిట్ 18-30 ఏండ్ల మధ్య ఉండాలి.ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు www.isro.gov.in వెబ్ సైట్ ను లాగిన్ కావాల్సిందిగా సూచించారు అధికారులు. ఇది కూడా చదవండి: సూసైడ్ చేసుకున్న మహిళా న్యాయమూర్తి Source link

Read More

Vinod Kumar | తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీని బొందపెడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమట్‌రెడ్డి మాట్లాడుతున్నారని.. వీరిద్దరి గురువులైన చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలతోనే కాలేదని.. వీళ్లిద్దరితో ఏమవుతుందని మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. February 3, 2024 / 05:42 PM IST Vinod Kumar | తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీని బొందపెడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమట్‌రెడ్డి మాట్లాడుతున్నారని.. వీరిద్దరి గురువులైన చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలతోనే కాలేదని.. వీళ్లిద్దరితో ఏమవుతుందని మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. హుజురాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం పదవులను తృణపాయంగా వదిలేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌దన్నారు. పార్లమెంట్‌లో ఇద్దరం ఎంపీలం ఉండి తెలంగాణ కోసం పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. కొట్లాడి…

Read More

The Minister examined government land available close to the Government Polytechnic College near Jogipet on Saturday. Published Date – 3 February 2024, 04:45 PM Sangareddy: Health Minister Damodara Raja Narasimha said the State government would set up a 150-bed hospital and a nursing college in Jogipet. The Minister examined government land available close to the Government Polytechnic College near Jogipet on Saturday. Raja Narasimha said the government would also build a hostel for nursing college students close to the college. The Minister also made a surprise visit to polytechnic college and examined the facilities. Enquiring about…

Read More

ఇంద్రవెల్లిలో వందలాది మంది ఆదివాసీలను పొట్టన బెట్టుకుంది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు మాజీమంత్రి జోగురామన్న. నిన్న జరిగిన కాంగ్రెస్ ఇంద్రవెల్లి సభలో జోగురామన్న మాట్లాడుతూ.. ఆదిలాబాద్ కు కేసీఆర్ హయంలోనే నిదులొచ్చాయి. 220 కి పైగా తండాలు గూడేలు గ్రామ పంచాయతీలు అయ్యాయి. జోడేఘాట్ ను 22 కోట్ల రూపాయలతో అభివృద్ది చేసింది కేసీఆర్ కాదా. కేసీఆర్ సీఎం కాక ముందు అక్కడకు వెళ్లే పరిస్థితి లేకుండే. గిరి వికాసం కింద 3 వేలకు పైగా ఉచిత్ వ్యవసాయ బోర్ల ను గిరిజనులకు అందజేసింది కేసీఆర్ ప్రభుత్వమే. కొత్తగా జిల్లాలు మండలాలు మున్సిపాలిటీ లు రెవెన్యూ డివిజన్లు చేయడం వల్ల ఆదిలా బాద్ ఉమ్మడి జిల్లా స్వరూపం మారిపోయింది. కేసీఆర్ హయాంలో 13 మధ్యతరహా ప్రాజెక్టులను 800 కోట్ల రూపాయలతో పూర్తి చేశాము. 50 ఏండ్లలో కాంగ్రెస్ ఏనాడు ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్…

Read More

Paris Railway Station | ఫ్రాన్స్‌ (France) రాజధాని పారిస్‌లో గల ఓ రైల్వే స్టేషన్‌ (Paris Railway Station)లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. పలువురిపై కత్తితో దాడి చేశాడు (Knife Attack). February 3, 2024 / 04:41 PM IST Paris Railway Station | ఫ్రాన్స్‌ (France) రాజధాని పారిస్‌లో గల ఓ రైల్వే స్టేషన్‌ (Paris Railway Station)లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. పలువురిపై కత్తితో దాడి చేశాడు (Knife Attack). ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. గరే డి లియోన్‌ రైల్వే స్టేషన్‌ (Gare de Lyon railway station)లో శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.…

Read More

The firm reportedly secured bids for region-wise advertising contracts to display advertisements in TSRTC buses for five years between September 2015 and September 2020. Updated On – 3 February 2024, 03:43 PM Hyderabad: The Hyderabad Central Crime Station sleuths arrested a man for defrauding TSRTC of Rs. 21.72 crore. The man Vaddanu Suneel and his wife Chebrolu Mrudula are proprietors of ‘Go Rural India Private Limited’ company. The firm reportedly secured bids for region-wise advertising contracts to display advertisements in TSRTC buses for five years between September 2015 and September 2020. However, they failed to pay…

Read More

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నేతలు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగినా పెదవి విప్పడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం బడ్జెట్ పై కాంగ్రెస్ కనీసం ఒక్క రివ్యూ కూడా పెట్టలేదని విమర్శించారు. రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు కలిసి అన్యాయం చేస్తున్నాయన్నారు. స్థానిక సంస్థల్లో చట్టాలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ కాంగ్రెస్, బీజేపీలు అవిశ్వాస తీర్మానం పెడుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటూ బీఆర్ఎస్ పై అవిశ్వాసాలు పెడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయలేదన్నారు. అవాకులు చవాకులు పేలడం కాదు..రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని కాంగ్రెస్ నిలదీయాలి. సీఎం, మంత్రులు కారుకూతలు బంద్ చేయాలి. కృష్ణా బోర్డుపై కాంగ్రెస్ కేంద్రం దగ్గర జీ హుజూర్ అన్నది. కేంద్రంతో కొట్లాడాలి తెలంగాణ ప్రయోజనాలు సాధించాలి అని…

Read More

Resign | వరంగల్‌ జిల్లా స్టే్షన్‌ఘనపూర్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) బీఆర్‌ఎస్‌(BRS) పార్టీకి రాజీనామా చేశారు. February 3, 2024 / 03:32 PM IST వరంగల్ : వరంగల్‌ జిల్లా స్టే్షన్‌ఘనపూర్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) బీఆర్‌ఎస్‌(BRS) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)కు రాజీనామా లేఖను పంపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి చేస్తున్న రాజీనామాను ఆమోదించాలని కోరారు. త్వరలో ఆయన కాంగ్రెస్‌లో (Congress) చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. Source link

Read More