Author: Telanganapress

అన్నదాతకు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టుల నీళ్లు రాక, బావుల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. బావుల్లో పూడిక తీసేందుకు మునుపటిలా క్రేన్లను ఆశ్రయిస్తున్నారు. January 29, 2024 / 04:17 AM IST ప్రాజెక్టుల నీళ్లందక రైతుల తండ్లాట.. బావుల పూడికతీతతో భగీరథ యత్నం పదేండ్ల నాటి పరిస్థితులు పునరావృతం బావుల్లో పూడిక తీసే క్రేన్లకు మళ్లీ డిమాండ్‌ నారాయణపూర్‌ ఆయకట్టుకు నీటి కటకట ఎల్లంపల్లి నీళ్లు రాక 6 మండలాల్లో 27వేల ఎకరాల సాగు ప్రశ్నార్థకం అన్నదాతకు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టుల నీళ్లు రాక, బావుల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. బావుల్లో పూడిక తీసేందుకు మునుపటిలా క్రేన్లను ఆశ్రయిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కుర్మపల్లి నీళ్ల కష్టాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. ఇక్కడ భూగర్భ జలాలు ఎండిపోవడంతో రైతులు మళ్లీ భగీరథ ప్రయత్నాలు…

Read More

Nitish Kumar took the oath as Chief Minister of Bihar for the ninth time in Raj Bhawan, Patna, switching sides again, this time with the BJP-led National Democratic Alliance (NDA). Published Date – 28 January 2024, 10:41 PM Dehradun: Congress National President Mallikarjun Kharge on Sunday said that Bihar Chief Minister Nitish Kumar’s move to split from Mahagathbandhan and to join the NDA was ‘pre-planned’ and accused the JD(U) Chief of keeping the INDIA bloc in dark. Speaking to ANI, the Congress President alleged that the JD(U) and the Bharatiya Janata Party (BJP) ‘planned’ to break…

Read More

వారందరూ ప్రజాప్రతినిధులు. ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వాళ్లు.. తమలో తామే కొట్టుకున్నారు. ఈ ఘటన మాల్దీవుల పార్లమెంట్‌లో జరిగింది. ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్‌ను అడ్డుకోవడంతో సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మాల్దీవుల పార్లమెంట్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. *Viewer discretion advised* Parliament proceedings have been disrupted after clashes between PPM/PNC MPs and opposition MPs. pic.twitter.com/vhvfCBgQ1s — Adhadhu (@AdhadhuMV) January 28, 2024 Read Also: కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు నేతృత్వంలోని కేబినెట్ కొత్త మంత్రుల ఎంపికపై ఆమోదం తెలపడానికి పార్లమెంట్‌ కీలక సమావేశం ఆదివారం జరిగింది. కొంత మంది నామినేటెడ్‌ మంత్రుల ఎంపికపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో మెజార్టీ ఉన్న మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (ఎండీపీ), డెమొక్రాట్‌లు నలుగురు కేబినెట్‌ మంత్రుల ఎంపికను తీవ్రంగా వ్యతిరేకించారు. వారి…

Read More

ప్రజలు, పక్షులు, జీవరాసుల ప్రాణాలను హరించే నేవీ రాడార్‌ స్టేషన్‌ మాకు వద్దని.. ప్రాణాలే ముద్దని మేధావులు, ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, స్పష్టం చేశారు. January 29, 2024 / 03:15 AM IST ఊరూరా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుతో జరిగే దుష్పరిణామాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం.. నేవీ రాడార్‌ ఏర్పాటుపై ‘ప్రకృతి విధ్వంసం-పరిణామాలపై’ దామగుండం అడవి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తొలి చర్చావేదిక స్వచ్ఛందంగా తరలివచ్చిన పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు, పార్టీల నాయకులు, ప్రకృతి ప్రేమికులు వికారాబాద్‌, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : ప్రజలు, పక్షులు, జీవరాసుల ప్రాణాలను హరించే నేవీ రాడార్‌ స్టేషన్‌ మాకు వద్దని.. ప్రాణాలే ముద్దని మేధావులు, ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, స్పష్టం చేశారు. పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో వీఎల్‌ఎఫ్‌ రాడార్‌…

Read More

The Congress government might miss the February 1 deadline as, so far, there have been no clearances from the Finance Department for recruiting new vacancies. Published Date – 28 January 2024, 11:00 PM Hyderabad: With just three days left, will the Congress government live up to its poll promise of notifying the Group-I notification? This happens to be the question in the minds of unemployed youth and government job aspirants in the State. As part of its election manifesto for the Legislative Assembly, the Congress had promised to fill two lakh jobs within one year of…

Read More

ఇప్పటివరకూ కెనడాలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు తమ జీవిత భాగస్వాములకు స్పౌస్ వీసా స్పాన్సర్ చేసే అవకాశం ఉండేది. కెనడా ప్రభుత్వం తాజాగా ఈ సౌలభ్యాన్ని తొలగించింది. దీంతో చాలామంది విద్యార్థులు ఆలోచనలో పడ్డారు. Read Also: హాస్టల్ బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలొదిలిన బీటెక్ యువతి ఐఈఎల్‌టీఎస్ పరీక్ష పాస్ అయిన అమ్మాయిలు.. పెళ్లిళ్ల తర్వాత కెనడా వెళ్లి, అక్కడి నుంచి తమ భర్తలకు స్పౌస్ వీసా స్పాన్సర్ చేసేవారు. సవరించిన వీసా నిబంధనల ప్రకారం, కెనడాలోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోని వారు తమ జీవిత భాగస్వాములకు వీసా స్పాన్సర్ చేసే అవకాశం లేదు. మాస్టర్స్, డాక్టోరల్, లా, మెడిసిన్ కోర్సులు చదువుతున్న వారికి మాత్రమే ఈ అవకాశం పరిమితం చేశారు. ఈ పరిణామం అక్కడి వీసా కన్సల్టెంట్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అనేక మంది తమ వ్యాపారాలను మూసే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఇప్పటికే కెనడాలో…

Read More

దామోదర్‌రెడ్డి.. మీరు మారండి… మీ వారిని మార్చండి ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది బీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పార్టీలకు వెళ్లిన వారిపై నేను కక్ష కట్టలేదే గత పదేండ్లు సూర్యాపేట ప్రశాంతంగా ఉంది.. దానిని పాడు చేయొద్దు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి.. పావని ఇంటికి వెళ్లి పరామర్శ కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణుల ర్యాలీ సూర్యాపేట, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : ‘సూర్యాపేటలో మూడు సార్లు ప్రజల చేతిలో తిరస్కరించబడ్డ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తన బుద్ధి మార్చుకోలేదు… తిరస్కరణకు కారణాలు తెలుసుకోవడం లేదు.. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు చేరువలో ఉండి సేవ చేస్తే మంచిది.. ఘర్షణలు, దాడులు తగవు.. దౌర్జన్యాలు మితిమీరితే ప్రజలు తిరుగబడతారు.. సూర్యాపేట ప్రజలు ఎంతో చైతన్యవంతులు, నిజాం నిరంకుశత్వంపైనే ఇక్కడి వ్యాపారులు తిరుగబడ్డ చరిత్ర ఉంది… నిజాం కంటే నీవు శక్తివంతుడివేం కాదు’ అని సూర్యాపేట…

Read More

Both employees and employers must work together to create a work-life balance for self-care, productivity Published Date – 28 January 2024, 11:50 PM By Stuti Kumar & Dr Moitrayee Das We’ve all experienced the impending dread as another gruelling workweek approaches after each relaxing weekend, complete with feelings of quitting our current jobs and embarking on a completely different path altogether. The feeling of wanting to reinvent ourselves may be explained as on a whim, but more persistent feelings of hopelessness at work, dissatisfaction and a struggle to prioritise the self can lead to a worse…

Read More

కవిత మధ్యప్రదేశ్ టూర్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై సీరియస్ అయింది. ఓబీసీ హక్కుల పరిరక్షణకు ప్రారంభించిన ఉద్యమాన్ని కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వంటి వారు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దేశంలో ఓబీసీ న్యాయమూర్తులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. ఎవరి తప్పు అది ? అనేక సంవత్సరాలు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఓబీసీ న్యాయమూర్తుల సంఖ్యను ఎందుకు ఎక్కువ చేయలేకపోయింది ? ఓబీసీలకు ఎందుకు మద్ధతివ్వలేదు ? ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఓబీసీల సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది ? ఇది ఎవర తప్పు ? ఇవన్నీ ఆలోచించదగిన అంశాలు” అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలకు చెందిన పెద్ద పెద్ద నాయకులు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెబుతారని, కానీ పనిమాత్రం చేయబోరని విమర్శించారు. ఉద్యమిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తారన్న విశ్వాసం ఉందని స్పష్టం…

Read More

నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పాస్‌పోర్టులు పొందిన కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశామని సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్‌ ఆదివారం చెప్పారు. తమిళనాడుకు చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌ మురళీధరన్‌ ద్వారా నకిలీ పాస్‌పోర్టు వ్యవహారం బయటపడినట్టు తెలిపారు. January 29, 2024 / 01:12 AM IST వేగవంతంగా కేసు దర్యాపు ఏజెంట్ల ద్వారానే మోసాలు సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్‌ హైదరాబాద్‌, జనవరి 28 (నమస్తే తెలంగాణ): నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పాస్‌పోర్టులు పొందిన కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశామని సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్‌ ఆదివారం చెప్పారు. తమిళనాడుకు చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌ మురళీధరన్‌ ద్వారా నకిలీ పాస్‌పోర్టు వ్యవహారం బయటపడినట్టు తెలిపారు. అదే తరహా మోసాలు చాలా రాష్ర్టాల్లోనూ ఉన్నట్టు తాము గుర్తించామని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని దగ్గరుండి మరీ ఏజెంట్లే ప్రోత్సహించారని, వారి ద్వారానే ఎక్కువ మోసాలు జరిగాయని తెలిపారు. వివిధ జిల్లాల్లోని బ్రోకర్లతోపాటు ప్రధాన…

Read More