టాలీవుడ్ లో వివాదాలకు దూరంగా ఉండే అతికొద్దిమంది నటుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అయితే అలాంటి హీరోకి షాక్ ఇచ్చింది నాంపెల్లి కోర్టు. వెంకటేష్తో పాటు అతని కుటుంబ సభ్యులు సురేష్బాబు, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేశారు. ఫిలింనగర్లోని దక్కన్ కిచెన్ యజమాని కె. నందకుమార్ దాఖలు చేసిన పిటీషన్ మేరకు వెంకటేష్, అతని కుటుంబంపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. వెంకటేష్కు చెందిన స్థలంలో భవనాన్ని కూల్చివేయడంపై కేసు నమోదైంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇక తాజాగా విడుదలైన వెంకటేష్ చిత్రం సైంధవ్ భారీ డిజాస్టర్గా అయింది. ప్రస్తుతం వెంకీ రానా నాయుడు రెండవ సీజన్ కోసం సిద్ధమవుతుండగా.. తన తదుపరి తెలుగు చిత్రాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. Source link
Author: Telanganapress
Hanuman Flag: తొలగించిన హనుమాన్ జెండాను మళ్లీ ఎగురవేయాలని కర్నాటకలో బీజేపీ డిమాండ్ చేసింది. మాండ్యలోని ఓ గ్రామంలో జెండాను తొలగించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. జెండాను మళ్లీ ఎగురవేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పార్టీ హెచ్చరించింది. January 29, 2024 / 11:23 AM IST న్యూఢిల్లీ: కర్నాటకలో హనుమాన్ జెండా( Hanuman Flag) తొలగింపు అంశం వివాదాస్పదమైంది. మాండ్యలోని కేరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించారు. దీంతో బీజేపీ ఆందోళనకు దిగింది. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సుమారు 108 అడుగుల ఎత్తు ఉన్న ఓ పోల్పై హనుమాన్ జెండాను ఎగురేశారు. దీనిపై వివాదం చెలరేగింది. అయితే జెండాను తీసివేయడం పట్ల అక్కడ ఆందోళన మొదలైంది. దీంతో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సెక్షన్ 144ను విధించారు. గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు భారీ జెండాను పాతారు. కానీ ఆ జెండాకు విరుద్ధంగా ఫిర్యాదులు నమోదు…
Karan Johar Accepts Award on Behalf of Vicky Kaushal, Who Missed the Event. Published Date – 29 January 2024, 10:30 AM Gandhinagar: Actor Vicky Kaushal won the Best Supporting Actor (Male) award for his performance in the film ‘Dunki’ at the 69th Filmfare Awards. Filmmaker Karan Johar received the award on behalf of Vicky as he didn’t attend the event. Helmed by Rajkumar Hirani ‘Dunki’ starred Shah Rukh Khan, Taapsee Pannu and Boman Irani in the lead roles and received mixed reviews from the fans. However, Vicky garnered a lot of praise from the audience for…
మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి నర్సా రెడ్డి సోమవారం సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో మరణించిన ఆయన వయసు 92. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు హయాంలో రెడ్డి మంత్రిగా ఉన్నారు. 1967లో నిర్మల్ ఎమ్మెల్యేగా, 1989లో ఆదిలాబాద్ ఎంపీగా ఎన్నికైన ఈయన స్వాతంత్య్ర సమరయోధుడిగా, జిల్లాలో పలుకుబడి కలిగిన నాయకుడిగా వెలుగొందారు. ఇక సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని.. ఆయన అనుభవాలు మాకు మార్గదర్శకంగా ఉండేవి, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు సీఎం రేవంత్. The post మాజీ పీసీసీ అధ్యక్షుడు కన్నుమూత..! appeared first on tnewstelugu.com. Source link
టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న ఓ చర్చిలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇస్తాబుల్లోని సరియార్లో ఉన్న సాంటా మారియా క్యాథలిక్ చర్చిలో ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చర్చిలోకి ప్రవేశించిన సాయుధులైన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. January 29, 2024 / 10:17 AM IST అంకారా: టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న ఓ చర్చిలో (Church) దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇస్తాబుల్లోని (Istanbul) సరియార్లో ఉన్న సాంటా మారియా క్యాథలిక్ చర్చిలో ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చర్చిలోకి ప్రవేశించిన సాయుధులైన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులకు (Shooting) తెగబడ్డారు. దీంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆదివారం ఉదయం 11.40 (స్థానిక కాలమానం) జరిగిందని టర్కీ అంతర్గత వ్యవహారా శాఖ మంత్రి అలీ యెర్లికాయా వెల్లడించారు. దుండగులు మాస్క్ ధరించి వచ్చారని చెప్పారు. వారిలో ఒకరిని తజకిస్థాన్కు చెందిన వ్యక్తిగా గుర్తించామని,…
With a combined net worth of about $426 billion at the time, Musk and Arnault had lunch in Paris in June last year. They met at Cheval Blanc, a luxury hotel chain owned by Arnault’s LVMH. Updated On – 29 January 2024, 09:27 AM San Francisco: Bernard Arnault, chairman and CEO of global luxury goods company LVMH, has returned as world’s richest man as Elon Musk lost more than $18 billion in his net worth after Tesla stock nosedived last week, wiping over $73 billion off the company’s market value. According to Forbes’ real-time billionaire list,…
బ్రెజిల్లో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మినాస్ గైరోస్ లో జరిగింది. సావోపాల్ లోని కంపినాస్ నగరం నుంచి బయలుదేరిన విమానం సింగిల్ ఇంజిన్ నడుస్తుంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు మైనింగ్ నగరంగా పేరొందిన ఇటాపెవా పరిధిలో పేలిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మరణించారని తెలిపారు. మొదట మూడు శవాలను వెలికి తీశామని..మిగతా నాలుగు పక్కనే ఉన్న చెట్లపై, గడ్డిపై పడిపోయాయని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఇది కూడా చదవండి: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు …ముగ్గురు కార్మికులు దుర్మరణం.!! Source link
Tata Motors | టాటా మోటార్స్ తన టాటా టియాగో సీఎన్జీ ఏఎంటీ, టైగోర్ సీఎన్జీ వేరియంట్ కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. January 29, 2024 / 09:01 AM IST Tata Motors | టాటా మోటార్స్ తన టాటా టియాగో సీఎన్జీ ఏఎంటీ, టైగోర్ సీఎన్జీ వేరియంట్ కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆసక్తిగల కార్ల ప్రేమికులు ఈ కార్లు కావాలంటే రూ.21 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. సీఎన్జీ వేరియంట్లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ (ఎఎంటీ) వర్షన్ ఆవిష్కరిస్తున్న తొలి కంపెనీగా టాటా మోటార్స్ నిలుస్తుంది. టాటా టియాగో సీఎన్జీ ఏఎంటీ మూడు వేరియంట్లు – ఎక్స్ టీఏ, ఎక్స్ జడ్+, ఎక్స్ జడ్ ఏ ఎన్ఆర్జీ, టైగోర్ సీఎన్జీ రెండు వేరియంట్లు – ఎక్స్ జడ్ఏ, ఎక్స్ జడ్ ఏ+ సీఎన్జీ వేరియంట్లలో లభిస్తున్నది. టాటా మోటార్స్ సీఎన్జీ కార్లలో లగేజీ ఫ్రీ…
Fuelled by Ollie Pope’s epic 196 and debutant left-arm spinner Tom Hartley’s seven-wicket haul, England roared back into the match even after conceding a massive 190-run first innings lead. Updated On – 28 January 2024, 09:52 PM File Photo Hyderabad: Ben Stokes rated the 28-run victory over India in the first Test here on Sunday as the finest moment yet in his time as the England captain. Fuelled by Ollie Pope‘s epic 196 and debutant left-arm spinner Tom Hartley’s seven-wicket haul, England roared back into the match even after conceding a massive 190-run first innings lead.…
కర్ణాటకలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలోని కుక్కడి గ్రామంలోని బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. పేలుడు చాలా తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా…అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది కూడా చదవండి: 3 ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ పార్టీని వంద ఫీట్ల లోతుకు తొక్కుతాడా?..సీఎం రేవంత్కు కేటీఆర్ చురకలు..! ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. పేలుడు శబ్దం చాలా మైళ్ల దూరంలో వినిపించింది. ప్రస్తుతం క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. వేనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోలియంగడి సమీపంలోని కల్లాజేలో ఈ బాణసంచా ఫ్యాక్టరీ ఉంది.పేలుడు శబ్దం 4 కిలోమీటర్లకు పైగా వినిపించింది. ఇది సమీపంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను వర్గీస్ (62), స్వామి (60), చేతన్ (24)గా గుర్తించినట్లు దక్షిణ కన్నడ…