కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానదిలో సరదాగా స్నానం చేద్దామని దిగి మృత్యువాత పడ్డారు. కాగా.. చనిపోయిన వారిని విజయవాడలోని పటమటకు చెందిన నడుపల్లి నాగ సాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్ (13), ఇంటర్మీడియెట్ విద్యార్ది గగన్గా గుర్తించారు. వీరితో స్నానానికి వెళ్లిన మరో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. స్నానానికి వెళ్లకుండా నది ఒడ్డుపై ఉన్న షేక్ షారుక్ ప్రాణాలు దక్కించుకోగలిగాడు. కాగా.. నదిలో మునిగి చనిపోయిన ముగ్గురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతులందరూ పడమట హైస్కూల్ రోడ్డులోని నారాయణ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న తాడేపల్లి పోలీసులు.. విచారణ చేపట్టారు. Read Also: రికార్డుల సీఎం.. తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేసిన నితీశ్ కుమార్ The post కృష్ణానదిలో మునిగి ముగ్గురు…
Author: Telanganapress
KTR | అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా రేపు 9 నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి. వీటిలో చేవేళ్ల, పరిగి నియోజకవర్గాల సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. January 28, 2024 / 09:07 PM IST KTR | హైదరాబాద్ : అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా రేపు 9 నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ కేడర్ను సన్నద్ధం చేయడంలో భాగంగా సోమవారం నాడు ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, ఆందోలు, జగిత్యాల, జుక్కల్, వర్దన్నపేట, చేవేళ్ల, పరిగి నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. వీటిలో చేవేళ్ల, పరిగి నియోజకవర్గాల సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు చేవేళ్లలోని కేజీఆర్ గార్డెన్లో జరిగే సమావేశానికి కేటీఆర్ హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పరిగిలోని ఎస్ గార్డెన్లో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. Source link
Participating against a staggering 3.7 million students from 2,43,000 schools across the country, Hari Chandana was among the 100 students selected at the national level. Updated On – 28 January 2024, 08:06 PM Participating against a staggering 3.7 million students from 2,43,000 schools across the country, Hari Chandana was among the 100 students selected at the national level. Warangal: Sujatha Vidyaniketan English Medium High School, Hasanparthi Class 10 student Akutota Hari Chandana was presented Veer Gatha 3.0 National Level Award, a prestigious honor in the field of art. She was presented with a memento of appreciation…
నంద్యాల జిల్లాలోనీ పాణ్యంలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కాలేజీ హాస్టల్ బాత్ రూంలో బిడ్డకు జన్మనిచ్చి, తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. Read Also: కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి కల్లూరు మండలం చెట్ల మల్లాపురం గ్రామానికి చెందిన ఉమా మాధురి అనే విద్యార్థిని పాణ్యం ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ సెకండియర్ చదువుతోంది. కాగా శుక్రవారం రాత్రి.. తనకు కడుపునొస్తుందని మాధురి బాత్రూంకి వెళ్లింది. అయితే ఎంతకీ తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థినిలు బాత్రూంకి వెళ్లి చూడగా.. ఉమా మాధురి రక్తం మడుగులో పడి ఉంది. పక్కనే ఆడ శిశువు ఉండటాన్ని గమనించి హాస్టల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. మాధురి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి, అధిక రక్తస్రావంతో మృతి చెందినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే మాధురిని మోసం…
IND vs ENG 1st Test: భారత్లో క్రికెట్కు క్రేజ్ ఉన్నా టీ20ల యుగంలో అభిమానులు టెస్టు మ్యాచ్ చూసేందుకు అంతగా ఆసక్తిచూపడం లేదన్నది కాదనలేని వాస్తవం. కానీ భాగ్యనగరం టెస్టు క్రికెట్కు సరికొత్త ఊపిరులూదింది. January 28, 2024 / 08:06 PM IST IND vs ENG 1st Test: నాలుగు గంటలలో ముగిసిపోయే టీ20ల మోజులో ఇతర ఫార్మాట్ల మనుగడే ప్రశ్నార్థకమువుతున్న వేళ భాగ్యనగరం టెస్టు క్రికెట్కు సరికొత్త ఊపిరులూదింది. క్రికెట్లో అసలైన మజాను ఇచ్చే టెస్టులను చూసేందుకు తాము ఎందుకు రామని, ఆటను ప్రోత్సహించకుండా ఎలా ఉంటామని హైదరాబాద్ వాసులు ఘనంగా చాటిచెప్పారు. ఐదేండ్ల తర్వాత టెస్టు మ్యాచ్ జరుగుతున్నా భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆడకున్నా ఉప్పల్లో నాలుగు రోజులుగా అభిమానులు పోటెత్తారు. నాలుగు రోజులలో మొత్తంగా లక్షకు మందికి పైగా ఈ మ్యాచ్ను స్టేడియం నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ మధ్యకాలంలో…
CM Revanth had announced that a caste census would be taken up in the State soon to fulfill the promise made to the people before the elections. Published Date – 28 January 2024, 07:08 PM Hyderabad: The State government is reportedly planning to introduce the BC Caste Census Bill in the budget session, which is likely to begin in the second week of next month. Chief Minister A Revanth Reddy, during a review meeting with BC, Minority and Tribal Welfare Department officials at the Secretariat on Saturday, had announced that a caste census would be taken…
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రత్యేక దర్శనానికి గంట సమయం, ఉచిత ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నది.భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండక్రింద విష్ణుపుష్కరణి,కారు పార్కింగ్,బస్ స్టాండ్ లో భక్తుల సందడి నెలకొంది. The post యాదగిరిగుట్టకి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్..! appeared first on tnewstelugu.com. Source link
Australian Open 2024: డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి మరో టైటిల్ నెగ్గాలని చూసిన వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్కు సెమీస్లో షాకిచ్చిన ఇటలీ కుర్రాడు జన్నిక్ సిన్నర్ మరో సంచలన ప్రదర్శనతో ఈ టోర్నీ విజేతగా నిలిచాడు. January 28, 2024 / 07:04 PM IST Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి మరో టైటిల్ నెగ్గాలని చూసిన వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్కు సెమీస్లో షాకిచ్చిన ఇటలీ కుర్రాడు జన్నిక్ సిన్నర్ మరో సంచలన ప్రదర్శనతో ఈ టోర్నీ విజేతగా నిలిచాడు. ఈ 24 ఏండ్ల సంచలనం.. ఆదివారం మెల్బోర్న్లోని రాడ్ లీవర్ ఎరీనా వేదికగా ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో.. 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో డానిల్ మెద్వెదేవ్ (రష్యా)ను ఓడించాడు. తాజా ఓటమితో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ దక్కించుకోవాలన్న మూడో సీడ్ మెద్వెదెవ్…
India’s chase of 231 went horribly south once Hartley (7/62) spun into India’s top-order, igniting a rot that saw India getting bowled out for 202 in the final over of the day. Published Date – 28 January 2024, 06:04 PM Photo: AP Hyderabad: The pushback started by incandescent Ollie Pope was given its perfect conclusion by debutant left-arm spinner Tom Hartley whose soul-ripping spell fashioned England’s memorable 28-run win over India on the fourth day of the first Test here on Sunday. India’s chase of 231 went horribly south once Hartley (7/62) spun into India’s top-order,…
ప్రియుడు దూరం పెట్టాడని ఓ ప్రియురాలు సూసైడ్ చేసుకున్న విషాద ఘటన రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో చోటుచేసుకుంది. అత్తాపూర్కు చెందిన అతిథి భరద్వాజ్ స్థానికంగా హ్యాఫీ హోమ్ ఫార్చూన్ అపార్ట్మెంట్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. ఆమె తన ఫ్లాట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్లాట్ ఆమె ఎంతసేపటకి బయటకు రాకపోవడంతో.. పక్క ఫ్లాట్ వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అతిథి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Read Also: కిరాణా షాపుకొచ్చిన తల్లికొడుకులపై దాడి చేసిన వీధి కుక్కలు కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి ఓ యువకుడిని ప్రేమించిందని, అయితే కొద్దిరోజులుగా సదరు వ్యక్తి ఆమెను దూరం పెట్టడం మొదలు పెట్టడంతో ఆమె తీవ్ర మనస్థాపం చెందినట్లు పోలీసులు గుర్తించారు.…