Author: Telanganapress

Joseph took 6-60 off ten overs with the 24-year-old reaching speeds of close to 150 kph (93 mph) and tore through the Australian middle order in a breathtaking spell. Published Date – 28 January 2024, 01:55 PM West Indies Brisbane: Australia was 29 runs away from winning the day-night test and completing a clean sweep of its Test summer, but an inspired spell by Shamar Joseph has the West Indies on the brink of its first win Down Under in 27 years in a dramatic fourth day. At the dinner break on Sunday, Australia was 187-8…

Read More

పాలకుర్తి నియోజకవర్గ బృందవన్ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు జాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఎర్రబెల్లి ట్రస్ట్ నుండి ఎన్నో పనులు చేసాం. నిరుద్యోగులకు ఉపాధి కల్పించి.. వెయ్యి మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాము. పాలకుర్తిలో ఇరవై వేల మందికి డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించము. కరోనా సమయంలో పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరిని కంటికి రెప్పలా కపాడుకున్నాం. పాలకుర్తి నియోజవర్గంలో వికలాంగులకు త్రీ వీలర్ బైకులు ఇచ్చాను. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎడారి అయ్యేది. పాలకుర్తిని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాను’ అని అన్నారు ఎర్రబెల్లి. Source link

Read More

PM Modi : అయోధ్య‌లో అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైన రామ మందిర అంశాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదివారం మ‌న్ కీ బాత్‌లో ప్ర‌స్తావించారు. మందిరం దేశ ప్ర‌జ‌ల‌ను ఎలా ఐక్యం చేసింద‌నే విష‌యాన్ని ఆయ‌న హైలైట్ చేశారు. January 28, 2024 / 01:48 PM IST PM Modi : అయోధ్య‌లో అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైన రామ మందిర అంశాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదివారం మ‌న్ కీ బాత్‌లో ప్ర‌స్తావించారు. మందిరం దేశ ప్ర‌జ‌ల‌ను ఎలా ఐక్యం చేసింద‌నే విష‌యాన్ని ఆయ‌న హైలైట్ చేశారు. శ్రీరాముడి పాల‌న మ‌న రాజ్యాంగ నిర్మాత‌ల‌కు స్ఫూర్తిగా నిలిచింద‌ని గుర్తుచేశారు. లోతైన చర్చలతో రూపొందించబడిన భారత రాజ్యాంగంలోని మూడవ అధ్యాయంలో, భారత పౌరుల ప్రాథమిక హక్కులను వివరించడం జరిగిందని ప్ర‌ధాని చెప్పారు. ఈ క్ర‌మంలో మన రాజ్యాంగ నిర్మాతలు శ్రీరాముడు, సీత, లక్ష్మణుల‌ను వ‌ర్ణిస్తూ ఆయా చిత్రాలను అధ్యాయ‌ ప్రారంభంలో ఉంచడం…

Read More

Calling on the Governor at Raj Bhavan, Nitish told him, “We have decided to sever ties with the Mahagathbandhan in the state” Updated On – 28 January 2024, 11:42 AM Patna: Bihar Chief Minister and Janata Dal (United) national president Nitish Kumar arrived at the Raj Bhavan in Patna and handed over his resignation to Governor Rajendra Arlekar on Sunday. Calling on the Governor at Raj Bhavan, Nitish told him, “We have decided to sever ties with the Mahagathbandhan in the state”. The development comes amid a deafening buzz that Nitish would rejoin the BJP-led National…

Read More

ఇండియన్ రీసెర్చ్ స్పేస్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న యువతకు శుభవార్త. ఇస్రో సైంటిస్ట్/ఇంజనీర్, టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్, డ్రైవర్‌తో సహా వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు తేదీలను ప్రకటించింది.ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు 27 జనవరి 2024 నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను 16 ఫిబ్రవరి 2024 వరకు అధికారిక వెబ్‌సైట్ isro.gov.in సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు :ఈ రిక్రూట్‌మెంట్‌లో వివిధ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అర్హత ప్రమాణాల ప్రకారం, సంబంధిత విభాగంలో 10వ / ITI / B.Sc / ఇంజనీరింగ్‌లో డిప్లొమా / BE / B.Tech / ME / M.Tech / M.Sc చేసి ఉండాలి. . దీనితో పాటు, ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి, అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల…

Read More

Khammam | ఖమ్మం(Khammam) జిల్లా కేంద్రంలో దొంగలు(Thieves) రెచ్చిపోయారు. ఇంటికి తాళాలు వేసి వెళ్తే చాలు.. దొంగలు ఇండ్లను గుల్లా చేసున్నారు. January 28, 2024 / 12:58 PM IST ఖమ్మం : ఖమ్మం(Khammam) జిల్లా కేంద్రంలో దొంగలు(Thieves) రెచ్చిపోయారు. ఇంటికి తాళాలు వేసి వెళ్తే చాలు.. దొంగలు ఇండ్లను గుల్లా చేసున్నారు. ఖమ్మం పట్టణం కవిరాజనగర్‌(Kavirajanagar)లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి దుండగులు దొంగతనానికి(Theft) పాల్పడారు. ఇండ్లలో ఉన్న 15 తులాల బంగారం, 67 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడంతోనే దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని, గట్టి నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. Source link

Read More

The England No. 3 batter showed amazing resilience to help the visitors make a fightback in his knock from 278 balls laced with 21 boundaries. Updated On – 28 January 2024, 11:48 AM Hyderabad: Ollie Pope struck a majestic 196 as England were bowled out for 420 in their second essay to set India a target of 231 runs to win the opening Test of the five-match series here on Sunday. The England No. 3 batter showed amazing resilience to help the visitors make a fightback in his knock from 278 balls laced with 21 boundaries.…

Read More

నిరుద్యోగులకు శుభవార్త. డిగ్రీ పూర్తి చేసి..ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి టీఎస్ ఆర్టీసీ ఉద్యోగం కల్పిస్తోంది.మొత్తం 150పోస్టులకు దరఖాస్తులను అధికారికంగా ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగంలో చేరేవారికి మంచి అనుభవంతోపాటు కెరీర్ కూడా ఏర్పడుతుంది. ఈ ఉద్యోగాలను ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. మీరు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీసీఈో లో డిగ్రీపూర్తి చేసి ఉండాలి. ఈ డిగ్రీ 2018 నుంచి 2024లో పూర్తి చేయాలి. స్థానిక అభ్యర్థులకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా బీబీఏ గ్రాడ్యుయేట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 150 అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి. అందులో హైదరాబాద్ లో 26 ఉన్నాయి. అభ్యర్థులను వారి విద్యార్హతలను బట్టి ఎంపిక చేస్తారు. ఈ అప్రెంటిస్ షిప్ కార్యక్రమం మూడేళ్లు ఉంటుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం రూ. 15వేల స్టైఫెండ్ ఇస్తారు. రెండో ఏడాది రూ. 16వేలు, మూడో ఏడాది నెలకు రూ.…

Read More

Indian Budget | దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ బడ్జెట్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటిష్ సంప్రదాయాలకు అనుగుణంగా బడ్జెట్ సమర్పిస్తున్నారు ఆర్థిక మంత్రులు. వేళలు, తేదీలు మార్చినా.. పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. January 28, 2024 / 11:59 AM IST Indian Budget |  1947 ఆగస్టు 15న మనదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అప్పుడే దేశ విభజన సమస్యలతో రెండు వర్గాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ ఘర్షణల మధ్య 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను మొదటి ఆర్థిక మంత్రి డాక్టర్ ఆర్కే షణ్ముగం షెట్టార్ ప్రవేశ పెట్టారు. నాటి నుంచి 1948 మార్చి 31 వరకు కేవలం నాలుగు నెలలకు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా రూ.171.15 కోట్లు. అంచనా ద్రవ్యలోటు రూ.24.59 కోట్లు. అంతకుముందు తాత్కాలిక ప్రభుత్వంలో సభ్యుడిగా ఉన్న లియాఖత్ అలీఖాన్ 1947-48 బడ్జెట్ సమర్పించారు.…

Read More

He slipped into depression since and police suspect he might have committed suicide by jumping from the hospital building. Updated On – 28 January 2024, 10:52 AM Representational Image Hyderabad: A man died after falling from a building at NIMS Hospital at Punjagutta. According to the police, the man identified as Buchaiah had come to the NIMS Hospital for treatment and after undergoing medical tests came to know that he was suffering from some life threatening disease. He slipped into depression since and police suspect he might have committed suicide by jumping from the hospital building.…

Read More