MLC Kavita | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం సాగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavita) పిలుపునిచ్చారు. January 28, 2024 / 06:03 PM IST తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavita) తెలిపారు. కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని ఓబీసీ హక్కుల కోసం మధ్య ప్రదేశ్(Madya Pradesh) లో పోరాటాన్ని మొదలుపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మధ్య ప్రదేశ్ లోని దతియా జిల్లా కేంద్రం నుంచి ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ తలపెట్టిన ‘ పీడిత్ అధికార్ యాత్ర’ (Pidit Adhikar Yatra) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య…
Author: Telanganapress
Hailing from Andhra Pradesh, he graduated as a National Trainer in the year 1991 from JCI India. In a journey spanning 38 years, he designed several training programmes for young individuals. Published Date – 28 January 2024, 05:06 PM Hyderabad: Renowned personality development expert, orator, and author GVN Raju has been elected as the Chairman of Junior Chamber International Alumni Club of India – Zone XII. The acclaimed speaker assumed his new position during a program organized on Saturday. Hailing from Andhra Pradesh, he graduated as a National Trainer in the year 1991 from JCI India.…
రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. పదవి వస్తే బాధ్యత పెరగాలి.. కానీ ఆ పదవిని రేవంత్ కించపరిచేలా వ్యవహరిస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు. Read Also: కళ్లల్లో కారం చల్లిన వదిన.. గొడ్డలితో నరికిన అన్న ‘జ్వరం వచ్చినా మెదక్ మీటింగ్ కదా అని ఓపిక చేసుకుని వచ్చాను. మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల మనమే గెలిచాం. స్వల్పఓట్ల తేడాతోనే పద్మమ్మ ఓడిపోయిందని తెలిపారు. ఏది జరిగినా మన మంచికే. ఏవి పాలో, ఏవి నీళ్లో ప్రజలకు అర్థమైంది. బడ్జెట్ లేదని తెలిసినా కాంగ్రెస్ ప్రజలను ఆశపెట్టి మోసం చేసింది. కర్నాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 8 నెలలు దాటినా ఆ హామీలను అమలు చేయలేదు. పార్లమెంట్…
JD(U) : బిహార్లో మహాకూటమిని నుంచి బయటకు వచ్చి ఎన్డీయే సర్కార్ ఏర్పాటుకు సీఎం నితీష్ కుమార్ సన్నద్ధమైన క్రమంలో కాంగ్రెస్పై జేడీ(యూ) తీవ్ర విమర్శలు గుప్పించింది. బిహార్లో విపక్ష ఇండియా కూటమి పతనానికి కాంగ్రెస్ కారణమని ఆరోపించింది. విపక్ష కూటమి నాయకత్వాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటోందని దుయ్యబట్టింది. ఇండియా కూటమి నాయకత్వాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకునే కుట్రలో భాగంగానే విపక్ష కూటమి ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేరును తెరపైకి తీసుకువచ్చిందని జేడీ(యూ) ప్రతినిధి కేసీ త్యాగి ఆరోపించారు. ఇక బిహార్లో జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ సారధిగా నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్తో పాటు బీజేపీకి చెందిన ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా పలువురు మంత్రులూ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పట్నా చేరుకున్నారు. ఇక బిహార్లో నితీష్ కుమార్…
On February 3 visit, the PM will attend a programme at the Indian Institute of Management (IIM) in Sambalpur and thereafter address a public meeting at Remed Ground. Published Date – 28 January 2024, 04:10 PM Bhubaneswar: Prime Minister Narendra Modi is likely to visit Odisha twice in February, state BJP president Manmohan Samal said on Sunday. Modi, who is scheduled to visit Odisha’s Sambalpur on February 3 and address a public meeting, may also visit the state capital on February 10 when the saffron party holds its national women’s conference here, Samal said. “The party has…
ఆస్తి కోసం బంధుత్వాలను సైతం పణంగా పెడుతున్నారు. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అనే వరుసలేవి చూడకుండా.. ఆస్తే ప్రాణంగా భావిస్తున్నారు. చివరికి ఆస్తి కోసం సొంతవారిని కూడా కడతేర్చుతున్నారు. తాజాగా అలాంటి విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో కుమ్మరి చంద్రయ్య(65) అనే వ్యక్తికి కుమ్మరి అంజనేయులు(43), కుమ్మరి ప్రభు(46) అనే ఇద్దరు కుమారులున్నారు. చంద్రయ్య తనకున్న వ్యవసాయ భూమిని కొడుకులకు సమానంగా పంచాడు. మరో 14 గుంటల భూమిని తన వద్దే ఉంచుకున్నాడు. అయితే ఆ భూమిని ఎవరు సాగు చేయాలనే విషయమై ఇద్దరు అన్నదమ్ములు తరచూ గొడవ పడేవారు. తల్లితండ్రులిద్దరూ… చిన్న కొడుకు కూడా అంజనేయులు వైపే ఉండడంతో ప్రభు.. తల్లిదండ్రులు, తమ్ముడిపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. యాసంగి పంటను విత్తేందుకు శనివారం మధ్యాహ్నం తన తండ్రి భూమిలో దున్నుతున్న ఆంజనేయులిని అన్న ప్రభు అడ్డుకున్నాడు. Read Also:…
Prashant Kishore : బిహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం రాజకీయ పరిణామాలపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు January 28, 2024 / 04:01 PM IST Prashant Kishore : బిహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం రాజకీయ పరిణామాలపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. బిహార్లో జేడీ(యూ)-బీజేపీ కూటమి ఎక్కువ కాలం కొనసాగలేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఈ కూటమి 2025లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకూ నిలవబోదని తేల్చిచెప్పారు. జేడీ(యూ)-బీజేపీ ప్రభుత్వం ఏడాది అంతకంటే తక్కువ కాలమే అధికారంలో ఉంటుందని అన్నారు. ఈ విషయం తాను రాసిస్తానని ప్రశాంత్ కిషోర్ చెప్పకొచ్చారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత మార్పు జరుగుతుందని అన్నారు.…
Recently, the actor shared a Story on his Instagram, reposting Rashmika’s expression of gratitude to the cast and crew of the film after she completed the shooting. Published Date – 28 January 2024, 03:00 PM Mumbai: Bollywood star Vicky Kaushal, who was recently seen in the biopic ‘Sam Bahadur’, has called his ‘Chhava’ actress Rashmika Mandanna a “major inspiration.” The actor recently took to the Stories section of his Instagram and reposted a Story by Rashmika where she expressed her gratitude to the cast and crew of the film after she wrapped up the film. Rashmika…
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్న ఆయన.. తాజా నిర్ణయం తాత్కాలికమేనని చెప్పారు. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. Read Also: హైదరాబాద్కు తరలిస్తున్న రూ. 11 లక్షల విలువైన గంజాయి ‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేను. నా పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన ఉంది. మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను.. కానీ, రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నా. రెండేళ్ల క్రితం మా నాన్న వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతోంది. అందుకే…
Chandra Babu | ఏపీలో తనను తాను అభిమన్యుడు కాదు, అర్జునుడినని చెప్పుకుంటున్న సీఎం వైఎస్ జగన్(YS Jagan) భస్మాసురుడని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu) ఆరోపించారు. January 28, 2024 / 03:02 PM IST అమరావతి : ఏపీలో తనను తాను అభిమన్యుడు కాదు, అర్జునుడినని చెప్పుకుంటున్న సీఎం వైఎస్ జగన్(YS Jagan) భస్మాసురుడని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu) ఆరోపించారు. ఆదివారం నెల్లూరులో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ’ రా.. కదలి రా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగంలో ఏపీ 24శాతంతో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలో రాష్ట్రం అగ్రభాగాన ఉండడం విచారకరమని అన్నారు. మద్యం పేరుతో పేదల రక్తాన్ని తాగే వ్యక్తి జగన్కు, వైసీపీ రివర్స్ పాలనకు ప్రజలు రివర్స్ గిప్టు ఇచ్చే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాధితులేనని, వారే మాకు స్టార్…