ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు..చదువుతున్న కాలేజీల్లో హాల్ టికెట్లను పొందాలి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్నాయక్ వికారాబాద్, జనవరి 27 : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్. శంకర్నాయక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం వికారాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కార్యాలయంలో ఆయా జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా జనరల్లో 35, ఒకేషనల్లో 13 ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనరల్ ద్వితీయ సంవత్సరంలో 4,177 మంది సైన్స్ విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల్లో మొదటి సంవత్సరం లో 1,352 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,259 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీ క్షలు జరుగుతాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో…
Author: Telanganapress
As restaurants, cloud kitchens, street stalls increase, FSOs forced to bite off more than they can chew Published Date – 27 January 2024, 11:13 PM Photo: Anand Dharmana Hyderabad: Dead cockroach, lizard’s tail and locks of hair – these are the few things uncovered in biryani served at hotels in Hyderabad just in the past few weeks. The alarming unsanitary conditions at the city restaurants and street food stalls have left consumers concerned and frustrated. But it is not the first time such lapses in food quality were recorded.…
కృష్ణా నది కింద ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కాంగ్రెస్, బీజేపీలు అన్యాయంగా అప్పగించాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ప్రాజెక్టుల నియంత్రణను బోర్డుకు అప్పగించడాన్ని ఆయన అంగీకరించలేదని, తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. శనివారం సిద్ధిపేట పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, అందుకు సంబంధించిన మినిట్స్ను కేంద్రం విడుదల చేసిందని చెప్పారు. కృష్ణా జలాల్లో వాటాను బోర్డుకు అప్పగించే అధికారం రాష్ట్రానికి ఉందని, ప్రాజెక్టులపై తెలంగాణ అధికారుల నియంత్రణ ఉండాలని వాదించారు. ఇక కాంగ్రెస్ కి బీఆర్ఎస్ భయపడుతోందని వస్తున్న కామెంట్స్ పై హరీష్ రావు స్పందిస్తూ.. మనకు 10 సీట్లు వచ్చినప్పుడు కూడా వెనకడుగు వేయలేదని… బీఆర్ఎస్ ముళ్ల బాట… పూలబాట రెండింటినీ చూసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలోని ఓ గార్డెన్లో ఈ…
విభజన చట్టం అమలులో భాగంగా ఏపీకి వెళ్లి తిరిగివచ్చిన 145 మంది తెలంగాణ ఉద్యోగులు మళ్లీ సచివాలయంలో విధుల్లో చేరనున్నారు. వారిని సచివాలయంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన సీఎం రేవంత్రెడ్డి సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. January 28, 2024 / 02:51 AM IST హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): విభజన చట్టం అమలులో భాగంగా ఏపీకి వెళ్లి తిరిగివచ్చిన 145 మంది తెలంగాణ ఉద్యోగులు మళ్లీ సచివాలయంలో విధుల్లో చేరనున్నారు. వారిని సచివాలయంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన సీఎం రేవంత్రెడ్డి సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా సదరు ఉద్యోగులు శనివారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. మొత్తం 145 మంది కూడా క్లాస్ 3, 4 ఉద్యోగులేనని గతంలో 25 ఏండ్లు సచివాలయంలో పనిచేశామని, విభజన చట్టంలో భాగంగా 52:48 నిష్పత్తిలో ఏపీకి వెళ్ళామని వివరించారు. 2021లో తెలంగాణకు వచ్చినా.. ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేశామని,…
With ships traversing the Red Sea coming under attack, the world’s maritime business sails into choppy waters Published Date – 27 January 2024, 11:59 PM Ships on seas have been the targets of pirates since ancient times. The exploits of both fictional as well as fictionalised pirates — John Silver, Vikings, Jack Sparrow, etc — have captured our imagination. From attacking Roman ships carrying grain and olive oil to ransom kidnapping, disrupting sea trade has had a long history. Add the geopolitical problems and climatic challenges of today, and the sea is caught deeper in rough weather.…
నల్గొండ జిల్లాకేంద్రంలో జగదీశ్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం అని అన్నారు. ‘హామీలు అమలు చేతలేకనే ఎదురు దాడులు చేస్తుంది కాంగ్రెస్. రుణమాఫీ,రైతు బంధు డిమాండ్లు ప్రజల నుండి వచ్చినవే. వాటిని అమలు జరప మన్నందుకే చెప్పులతో దాడులంటూ బెదిరింపులు. అసెంబ్లీ సాక్షిగా న్యాయ విచారణకు డిమాండ్ చేసింది మేమే. వ్యక్తిగతంగా మాట్లాడితే రోడ్ల మీద తిరగ లేరు. అధికారం ఎప్పుడూ ఎవ్వరికీ శాశ్వతం గాదు. తాము అధికారంలో ఉండగా ఈ తరహా దాడులకు ఉసి గొల్ప లేదు. కృష్ణా జలాల అక్రమ తరలింపును నిలువరించ లేని దద్దమ్మలు. పెదవులకు పదవులు అడ్డుపడి తెలంగాణాను ఎడారిగా మార్చారు. మీ బాస్ లు వై యస్, చంద్రబాబులు అక్రమ కేసులు పెట్టిన రోజునే భయపడ లేదు. తెలంగాణాకు పోరాటాలు నేర్పిందే నల్లగొండ జిల్లా. సూర్యాపేట నుండి గులాబీ గెలుపు మొదలైంది. కాంగ్రెస్,బిజెప లు ఒక్కటయ్యాయి అనడానికి మున్సిపల్…
ఉన్నత విద్యా సంస్థల గుర్తింపు, క్రమబద్ధీకరణ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టబోతున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. రెండు అంచెల్లో సంస్కరణలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. January 28, 2024 / 01:48 AM IST రెండు అంచెల్లో అక్రెడిటేషన్ జారీ.. ప్రపంచస్థాయి గుర్తింపును కోరుకుంటే ‘మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్ కే రాధాకృష్ణన్ కమిటీ సిఫారసులకు న్యాక్ కమిటీ ఆమోదం న్యూఢిల్లీ, జనవరి 27: ఉన్నత విద్యా సంస్థల గుర్తింపు, క్రమబద్ధీకరణ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టబోతున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. రెండు అంచెల్లో సంస్కరణలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఒకటి.. ఉన్నత విద్యా సంస్థలకు గుర్తింపు మాత్రమే ఇచ్చే ‘బైనరీ అక్రెడిటేషన్ రెండోది.. డిసెంబర్ అమల్లోకి నుంచి మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉత్తమ పద్ధతులను అనుసరించి ‘బైనరీ అక్రెడిటేషన్’ జారీ చేస్తామని, ఒకవేళ ఉన్నత విద్యా సంస్థలు ప్రపంచస్థాయి గుర్తింపును కోరుకుంటే ‘మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్’ను…
As the information was flashed the police along with bomb disposal and detection squad rushed to the hotel and started checking Published Date – 28 January 2024, 12:10 AM Hyderabad: Panic prevailed for a while when unidentified person informed about a bomb planted at a prominent eatery at Secunderabad railway station on Saturday late evening. As the information was flashed the police along with bomb disposal and detection squad rushed to the hotel and started checking. The hotel was temporarily closed for the public and the police checks were going on till last reports around midnight.…
ఒక పోలీస్ నుంచి గన్ను లాక్కొన్న నిందితుడు.. కాల్చుకుని చనిపోతానంటూ రచ్చ చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మనీష్ ప్రజాపతి అనే వ్యక్తి రషీద్, డానిష్ లు దాడి చేసారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు డానిష్ను అరెస్ట్ చేశారు. Also Read.. సంగారెడ్డి జిల్లాలో భూకంపం.. పరుగులు తీసిన జనం! శనివారం మధ్యాహ్నం రషీద్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక పోలీస్ వద్ద ఉన్న గన్ను లాక్కున్నాడు. తొలుత పోలీసులను చంపెస్తానని బెదిరించాడు. ఆ తర్వాత తన కణతపై పెట్టుకొని తానే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. తన ఫ్రెండ్ డానిష్ ను విడవాలని డిమాండ్ చేశాడు. రషీద్కు పోలీసులు నచ్చజెప్పి చివరకు అతడి నుంచి గన్ తీసుకున్నారు. రషీద్ను అరెస్ట చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్…
న్యూఢిల్లీ: ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గడం ఆరోగ్యానికి చేటు అని స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ రీసెర్చర్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అనుకోకుండా బరువు తగ్గడానికి, క్యాన్సర్ ముప్పు పెరగడానికి సంబంధం ఉన్నట్లు తేలింది. అకస్మాత్తుగా బరువు తగ్గితే, కడుపు, ప్రేగుల్లో క్యాన్సర్; రక్తం, బాడీ టిష్యూలకు సంబంధించిన క్యాన్సర్; కొలొరెక్టల్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. అందువల్ల అకస్మాత్తుగా లేదా అనుకోకుండా బరువు తగ్గినపుడు వెంటనే వైద్య సలహాలు తీసుకుని, తగిన మందులను వాడాలని పరిశోధకులు తెలిపారు. Source link